దేశ రాజకీయాల్లో నవ శకం ఆరంభమైంది.. రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది.. ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా రూపాంతరం చెందింది.
బంగాళాఖాతలంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గురువారం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా ఒకటే వాన.
దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కొత్తకారాయిగూడెం, రామచంద్రరావుబంజరు, పెనుబల్లి తూర్పుబజారు, వీఎం బంజరు తదితర గ్రామాల్లో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానాలను ఏర్పాటు చేశారు.
నాడు నెర్రెలు వారిన చెరువులు.. ఎండిపోయిన బావులు.. పిచ్చి మొక్కలతో పంట కాలువలు.. వాడిపోయిన పంట లు.. రైతుకు కన్నీరు.. చేపల వేటకు ఆస్కారం లేక మత్స్యకారుల పస్తులు.. ఇదీ ఉమ్మడి పాలనలో పాలేరు నియోజకవర్గంలో నెలకొన్న �
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక పోలీస్స్టేషన్లో ఏసీపీ వెంకటేశ్, సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో బుధవారం ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ శివార్లలోని సరస్వతి ఆలయంలో బుధవారం అమ్మవారు �
సీఎం కేసీఆర్ సారథ్యంలో బుధవారం ఏర్పడిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తోనే దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.