దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక పోలీస్స్టేషన్లో ఏసీపీ వెంకటేశ్, సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో బుధవారం ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ శివార్లలోని సరస్వతి ఆలయంలో బుధవారం అమ్మవారు �
సీఎం కేసీఆర్ సారథ్యంలో బుధవారం ఏర్పడిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తోనే దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
ఆశ్వయుజ శుద్ధ దశమి బుధవారం దసరా పండుగను జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. జిల్లా కేంద్రంలో శమీ పూజలు, దసరా సంబురాలు నిర్వహించుకునేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించే గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు.
రాష్ట్రంలో రెండో పెద్దజాతరగా పిలువబడే ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ జాతర బుధవారం ప్రారంభంకానుంది. ప్రతి యేడు దసరా పండుగను పురస్కరించుకొని జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గత నెల 26వ తేదీ న�
ఎనిమిది రోజుల పాటు నిర్వహించిన బతుకమ్మ వేడుకలతో గ్రామాలు పూల వనాలయ్యాయి.. అవనిపై హరివిల్లులు విరిశాయి.. మహిళలు భక్తిశ్రద్ధలతో గౌరమ్మను కొలిచారు.. బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ సందడి చేశారు..
న్న ఊర్లో ఉపాధి లేక.. తినడానికి తిండి లేక.. పిల్లలను పోషించుకోలేక.. అక్కడి పాలకులు వారిని పట్టించుకోకపోవడంతో వేలాది మంది గొత్తికోయలు రెండు దశాబ్దాల క్రితం వలస వచ్చారు.. మారుమూల గిరిజన గూడేల్లో ఆవాసాలు ఏర్ప�
గాంధీ మార్గం అనుసరణీయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం గాంధీచౌక్ చౌరస్తాలోని గాంధీ విగ్రహం, రోటరీ నగర్లో గాంధీ చిత్ర పటానికి నివాళి అర్పించి అనం�
స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆయన మాట్లాడారు. బతుకమ్మ పండుగ సంద�