సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఇలాంటి పథకాలు తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు. స్వచ్ఛ సర్వేక్ష
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ప్రేరణగా తీసుకోవాలని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వ�
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో జరుగుతున్న శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం తొలిరోజు అమ్మవారు లక్ష్మీతాయారమ్మ ఆదిలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పం
తెలంగాణ ఆడపడుచులకు ‘బతుకమ్మ’ ప్రత్యేకం.. వారెక్కడ ఉన్నా.. వేడుకలను కనుల పండువగా జరుపుకుంటారు. అయితే, బతుకమ్మ పండుగ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏటా అతివలకు సర్కారు కానుకగా చీరెలను పంపిణీ చేస్తున్నద
దళిత, గిరిజనుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మక పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ఆయన ఆకాంక్ష అని అన్నారు.
పాఠశాల విద్యార్థుల్లో కనీస సామర్థ్య లోపాన్ని అధిగమించేందుకు, వారి అభివృద్ధికి బాటలు వేసేందుకు తొలి మెట్టు కార్యక్రమం ఉపయోగపడుతుందని కలెక్టర్ అనుదీప్ అన్నారు.
ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (55) ఈనెల 19న ముదిగొండ మండలంలోని వల్లభి గ్రామంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. బైక్ను లిఫ్ట్ అడిగి గుర్తుతెలియని వ్యక్తి సూద�
హైవే నిర్మాణ పనులు త్వరత్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ నిర్మాణ సంస్థను ఆదేశించారు. మండలంలోని న్యూలక్ష్మీపురం, వెంకటాపురం, గోకినేపల్లి గ్రామాల పరిధిలో నిర్మాణంలో ఉన్న 365/ఏ జాతీయ రహదారి నిర్మా�
ద్యాశాఖ ప్రవేశపెట్టిన మౌలిక భాషా గణిత సామర్థ్యాల (ఎఫ్ఎల్ఎన్) విద్యాబోధనపై ఉపాధ్యాయులు పట్టుసాధించాలని, ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈవో యాదయ్య అన్నారు.
ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం కల్లూరు మండలంలో పర్యటిస్తారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు తెల