బత్తులపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు శీలం బ్రహ్మానందరెడ్డి, కూరాకుల పవన్కల్యాణ్ ద్విచక్రవాహనంపై కప్పలబంధం నాగార్జునసాగర్ కాల్వ కట్టపై శనివారం కృష్ణా జిల్లా తిరువూరు వెళ్తున్న సందర్భంగా ప్�
సూరయ్యబంజరు, అడవిమల్లెల, కొండ్రుపాడు, అగ్రహారం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి చిత్రపటాల వద్ద ఎమ్మెల్యే సండ్ర ఆదివారం నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు కనగాల వెంకటరా�
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను కించపరిచేలా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రకాశ్రెడ్డి బేషరతుగా చాకలి ఐలమ్మ విగ్రహం సాక్షిగా రజక సంఘానికి క్షమాపణలు చెప్పాలని రజక సంఘ నాయకులు, బీసీ సంక్�
తెలంగాణలో ప్రతి ఇంటి పెద్దన్నలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచిపోతున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. దేశంలోకెల్లా అత్యుత్తమ పాలన అందుతున్నది. తెలంగాణలో మాత్రమేనని స్పష్టం చేశ�
భద్రాద్రి బ్యాంక్ అంటేనే ప్రజల బ్యాంక్ అని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరంలోని వాసవీ గార్డెన్లో బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి అధ్యక్షతన ఆదివారం జరిగిన భద్రాద్రి బ్యాంక్ స�
ఆదివాసీల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని వక్తలు పేర్కొన్నారు. అందుకే వారి రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచారని, ఆత్మగౌరవ భవనాలను నిర్మించారని అన్నారు. అలాగే, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూ�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సంబురాలు అంబరాన్నంటాయి. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం అధికార యంత్రాంగం నిర్వహించిన ఈ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. సన్మానాలు, నృత్యాలు, సంగీతం, దేశ�
హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో ఐక్యం చేసేందుకు మహనీయులు చేసిన త్యాగాలు ఆదర్శనీయమని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవా�
తెలంగాణ వస్తే ఏమొస్తది..?’ అని అడిగినోళ్లకు కేసీఆర్ 24 గంటల పాటు పంటలకు ఉచితంగా కరెంట్ ఇచ్చి చూపించిండు.. ఎవుసానికి సీజన్కు ముందే రైతులకు పెట్టుబడి పైసలు ఇస్తున్నడు.. ఇంటింటికీ నల్లా నీళ్లు సరఫరా చేస్తున
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. మూడురోజుల పాటు వేడుకలు జరుగనున్నాయి. తొలిరోజు జిల్లావ్యాప్తంగా సమైక్యతా ర్యాలీలు జరుగనున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం, ఈ ప్రాంత విశిష్టతను చాటి చెప్పేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టడం యావత్ దేశం గర్వించదగిన విషయమని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.అందుకు సీఎం కేసీఆర్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.