గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, నిమజ్జనాన్ని మంచి వాతావరణంలో జరుపుకోవాలని టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు బెల్లం వేణు యువకులకు సూచించారు. గురువారం నాయుడుపేట ఎస్సీకాలనీలో ఏర్పాటు చేసి�
దరఖాస్తులను నిర్ణీత కాలంలోపు పరిష్కరించేందుకు తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి వివిధ మండలాల తహసీల్దార్లతో గురువారం నిర్వహించిన వీడియో కా
గులాబీ జెండా మోసే ప్రతి కార్యకర్త నాకు ఆత్మీయుడే ఉమ్మడి జిల్లాలో తిరుగులేని రాజకీయశక్తిగా టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పదికి పది అసెంబ్లీ స్థానాలు మావే.. అభివృద్ధిలో అగ్రగామిగా ఉభయ జిల్లాలు మంత్రి పువ్�
ప్రమాదవశాత్తూ కర్షకుడు మరణిస్తే కుటుంబానికి భరోసాగా బీమా అన్నదాతల కుటుంబాలకు అండగా రైతుబీమా పథకం భద్రాద్రి జిల్లాలో 2,384 కుటుంబాలకు రూ.119.20 కోట్ల పరిహారం ఏ కారణంతో రైతు మరణించిన వివరాలు సేకరిస్తున్న వ్యవస�
ప్రభుత్వ విప్ రేగా సమక్షంలో 50 కుటుంబాల చేరిక బూర్గంపహాడ్/ కరకగూడెం, సెప్టెంబర్ 7: బూర్గంపహాడ్ మండలానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ సర్పంచ్లు సహా 50 కుటుంబాల వారు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో బ
నిజామాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఇన్నాళ్లూ ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా ఉన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు దేశం మొత్తానికి వెలుగు చూపించే దీపంలా మారారు. వ్యవసాయాన్ని దెబ్బకొట్టేలా మోటార్లకు �
గురువులను సన్మానించిన విద్యార్థులు, గ్రామస్తులు టీచర్లుగా మారి పాఠాలు బోధించిన చిన్నారులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను కొనియాడిన వక్తలు హైదరాబాద్లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారా�
పీవీకే5 గనికి జాతీయ ఉత్తమ పర్యావరణ రహిత మైనింగ్ అవార్డు కాలుష్య నియంత్రణకు పీవీకే 5 భూగర్భ గని అధికారుల ప్రత్యేక చర్యలు సింగరేణి యాజమాన్యం సూచనలు అమలు చేసిన అధికారులు రామవరం, సెప్టెంబర్ 5: మైనింగ్ అంటే�
ఏడు రోజుల పాటు పారిశుధ్య చర్యలు చేపట్టాలి ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన విద్య విద్యార్థులు సౌకర్యాలను అందిపుచ్చుకోవాలి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కల్లూరు, సెప్టెంబర్ 5: ‘స్వచ్ఛ గురుకులం�