బొజ్జ గణపయ్యా.. మళ్లీ రావయ్యా.. ఉమ్మడి జిల్లాలో నేత్రపర్వంగా గణేశ్ నిమజ్జనోత్సవం ఖమ్మంలో వర్షంలోనూ నిరాటంకంగా శోభాయాత్ర మున్నేరు వద్ద నిమజ్జనంలో పాల్గొన్న మంత్రి అజయ్ ఖమ్మం కల్చరల్/ మామిళ్లగూడెం/ భద�
రామవరం, సెప్టెంబర్ 10 : వెంకటేశ్ఖని ఓపెన్కాస్ట్కు స్టేజి-1 క్లియరెన్స్ వచ్చిందని, జనవరిలో ఓబీ పనులు, ఫిబ్రవరి నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ అన�
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, నిమజ్జనాన్ని మంచి వాతావరణంలో జరుపుకోవాలని టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు బెల్లం వేణు యువకులకు సూచించారు. గురువారం నాయుడుపేట ఎస్సీకాలనీలో ఏర్పాటు చేసి�
దరఖాస్తులను నిర్ణీత కాలంలోపు పరిష్కరించేందుకు తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి వివిధ మండలాల తహసీల్దార్లతో గురువారం నిర్వహించిన వీడియో కా
గులాబీ జెండా మోసే ప్రతి కార్యకర్త నాకు ఆత్మీయుడే ఉమ్మడి జిల్లాలో తిరుగులేని రాజకీయశక్తిగా టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పదికి పది అసెంబ్లీ స్థానాలు మావే.. అభివృద్ధిలో అగ్రగామిగా ఉభయ జిల్లాలు మంత్రి పువ్�
ప్రమాదవశాత్తూ కర్షకుడు మరణిస్తే కుటుంబానికి భరోసాగా బీమా అన్నదాతల కుటుంబాలకు అండగా రైతుబీమా పథకం భద్రాద్రి జిల్లాలో 2,384 కుటుంబాలకు రూ.119.20 కోట్ల పరిహారం ఏ కారణంతో రైతు మరణించిన వివరాలు సేకరిస్తున్న వ్యవస�
ప్రభుత్వ విప్ రేగా సమక్షంలో 50 కుటుంబాల చేరిక బూర్గంపహాడ్/ కరకగూడెం, సెప్టెంబర్ 7: బూర్గంపహాడ్ మండలానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ సర్పంచ్లు సహా 50 కుటుంబాల వారు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో బ
నిజామాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఇన్నాళ్లూ ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా ఉన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు దేశం మొత్తానికి వెలుగు చూపించే దీపంలా మారారు. వ్యవసాయాన్ని దెబ్బకొట్టేలా మోటార్లకు �