ఏళ్లలోపు బాలబాలలకు గురువారం ఆల్బెండాజోల్-400 మాత్రలు ఇచ్చారు. డీవార్మింగ్ డేలో భాగంగా నులిపురుగుల నివారణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది మాత్రలను పంపిణీ చేశారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని నాలుగు సంవత్సరంలోకి అడుగు పెడుతున్న పువ్వాడ అజయ్కుమార్కు ఈ నెల 18న పౌర సన్మానం చేయాలని వివిధ సంఘాల బాధ్యులు నిర్ణయించినట్లు ప్రజా సంఘాల
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో జేవీఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నుంచి శుక్రవారం నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వ
యావత్ భారతావని ఎదురుచూస్తోంది. సంక్షేమ సారథి.. ప్రగతి వారధి కోసం వేచిచూస్తోంది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించగల ఎకనమిస్టు కేసీఆర్ అని అభివర్ణిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మంగళవారం అసెంబ్లీలో గళమెత్తారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న భద్రాచలం రామాలయాన్ని కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి కాపాడాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి సీఎం కేసీఆర్ జీవో 140 విడుదల చేయడం, లబ్ధిదారులకు త్వరలోనే పోడు పట్టాలు అందిస్తామని ప్రకటించడం పట్ల భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాచలం, పినపాక నియోజకవర్గా�
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశించ