ఆకలితో అల్లాడిన తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన దేవుడతడు. పొట్టకూటి కోసం వలస పోయిన తెలంగాణ ప్రజలను తిరిగి రప్పించి ఉపాధి కల్పించిన భగవంతుడతడు. స్వరాష్ట్ర రైతుల పంట పొలాల్లో పొరుగు రాష్ర్టాల కూలీలకూ పని క�
మండలంలో సంచలనం నృష్టించిన సూది మందు హత్య నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. మండలంలోని బాణాపురం-వల్లభి మధ్య సోమవారం ఉదయం జమాల్ సాహెబ్ను అపరిచితుడు లిఫ్ట్ అడిగి వెనుక కూర్చున్నాడు.
అక్టోబర్ 16వ తేదీన గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశించారు. ఆయన మంగళవారం రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ అధికారుల�
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ వానకాలంలో రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రణాళిక ఖరారు చేసింది. ఖమ్మం జిల్లాలో 252 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని
లంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పూల పండుగ కానుకగా బతుకమ్మ చీరెలను అందిస్తున్నారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో బతుకమ్మ చీరెల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట�
గిరిజనుల పోడుహక్కు పట్టాల విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం సాహసోపేతమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. పోడుపట్టాల జారీ ప్రక్రియపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 140పై కలెక్టరేట్లో
ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 19 : అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. ఉదయం మొదలైన వాన ముసురు సాయంత్రం వరకు కొనసాగింది. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార�
జిల్లాలో అనధికారిక కట్టడాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. క్రమబద్ధీకరణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 అమలుపై ఖమ్మంలోని జడ్పీ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల �
వృద్ధుడి అదృశ్యంపై ఖమ్మం అర్బన్ ఖానాపురం హవేలీ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఖమ్మం శ్రీనగర్ కాలనీ రోడ్డు నెంబర్-2లో నివాసం ఉండే రంగు రవీంద్రాచారి (65) అనే వృద్ధుడు ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లారు.
స్థానిక బాలభారతి విద్యార్థి తాళ్లూరి ఉదయ్కిరణ్ జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీల్లోగుర్తింపు పొంది ప్రశంసాపత్రాన్ని అందుకున్నాడు. ఈ నెల 17న ఢిల్లీలోని ప్రగతిభవన్లో పలువురు కేంద్ర మంత్రులు, ఇన్నోవేషన్�
ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 కుటుంబాలు సోమవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు సమక�