ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు ఆదేశించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మా�
సీఎం కేసీఆర్ ప్రజారోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు.. రాష్ర్టాన్ని ‘ఆరోగ్య తెలంగాణ’ వైపు అడుగులు వేయిస్తున్నారు. ఇప్పటికే పీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రిలను బలోపేతం చేశారు.. ప్రధాన ఆసుపత్రిలో అత్య�
ఒక్క డ్రాగన్ ఫ్రూట్ తింటే 102 క్యాలరీల శక్తి వస్తుంది. దీనిలో కార్బొహైడ్రేట్స్ 22 గ్రాములు, ప్రోటీన్లు 2 గ్రాములు ఉంటాయి. ‘రాకాశి ఫలం’ తినే వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. పండ్లకు మార్కెట్లో మంచి డిమా�
నిరుపేదలకు ఉచిత వైద్యం అందాలనే లక్ష్యంతో రాష్ర్టాన్ని ‘ఆరోగ్య తెలంగాణ’గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నా�
ఆర్టీసీ రీజినల్ మేనేజర్లు, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు, సంస్థ సిబ్బంది సంస్థకు లాభాలు తెచ్చేలా పనిచేయాలని సంస్థ కరీంనగర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నేరాలు నియంత్రించేందుకే జిల్లా వ్యాప్తంగా ‘కార్డన్ అండ్ సెర్చ్' నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న తెలిపారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జన్మదినం సందర్భంగా పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం వేదికైంది.
బోనకల్లు, మధిర, దెందుకూరు ప్రాంతాల్లో రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నందున ప్రభుత్వం బోనకల్లు, మధిరలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ఆర్వోబీలు) నిర్మించింది.
పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఏఆర్ అదనపు ఎస్పీ దూలిపాల శ్రీనివాసరావు ఎస్పీ కార్యాలయం నుంచి పాఠశాలల విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ఓపెన్ హౌస్' నిర్వహించారు.