కేంద్ర సర్కారు తొలగించిన కిరోసిన్ హాకర్లను తెలంగాణ సర్కారు ఆదిరించింది. కేంద్రం తీరుతో జీవనోపాధి కోల్పోయి వీధినపడ్డ కిరోసిన్ హాకర్లను రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. ప్రత్యేక జీవో ద్వారా వారి�
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధిస్తోందని దిశ కమిటీ చైర్మన్లు మాలోత్ కవిత, నామా నాగేశ్వరరావు ఆరోపించారు. భద్రాచలంలో గోదావరిపై నిర్మిస్తున్న రెండో వంతెన పనులను ఇంకెంత కాలం సాగదీస్తారని ప్రశ్నించార�
అత్యాధునిక వైద్యపరికరాల ద్వారా గర్భిణులకు ఖమ్మం ప్రధానాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం ఆయన ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ను ప్రార
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2023ను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశం మందిరంలో కలెక్టర్తో కలిసి జిల్లాలోని ఈఆర్వోలు, ఏఈఆర్
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును కిరాతకంగా హత్యచేయడం ఆటవిక చర్య అని, ఈ హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని రాజ్యసభ సభ్యుడు బండి పార
రైతులు పండించిన పంటలకు భరోసా లభించింది. చేతికొచ్చిన పంటను దాచుకునేందుకు దిగాలు చెందాల్సిన అవసరమే లేదు. నయా పైసా ఖర్చు లేకుండా గోదాముల్లో భద్ర పర్చుకునే వీలు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పరుగులు పెడుతోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు.
మన్యానికి మహర్దశ పట్టింది. వైద్యరంగంలో మరో ముందుడుగు పడింది. ఏజెన్సీవాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి జిల్లాలోకు వైద్య కళాశాల మంజూరు చేసింది.
దళిత బంధు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని వదిలేది లేదని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్
ప్రతి పంచాయతీలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన
ఈ సారి వర్షాలు పుష్కలంగా కురిశాయి. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతు న్నాయి. దీంతో ఆయకట్టు రైతులకు రెండు పంటలు పండించుకునే అవకాశం కలిగింది.
రానున్న సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఒక్క నియోజకవర్గంలోనూ డిపాజిట్ రాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ చేశారు. శుక్రవారం సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల ఆ�
రంగల్లోని బొల్లికుంట ఫిజికల్ ఎడ్యుకేషనల్ కాలేజీ, కేయూ గ్రౌండ్స్లో ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు జరిగిన ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 40మ�
రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సత్తుపల్లి నియోజకవర్గానికి వచ్చిన బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రలకు నియోజకవర్గ సరిహద్దు అయిన తల్లాడలో ఘన స్వాగతం లభించింది.