ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్ అన్నారు. జాతీయ ఎన్నికల కమిషన్, కలెక్టర్ ఆదేశాల మేరకు తిమ్మినేనిపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులకు చునావ్ పాఠశాల కార్యక్రమంలో భాగంగా శనివార�
ఆయిల్ఫెడ్ నిర్దేశించిన క్యాలండర్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్పాం సాగును విస్తరిస్తున్నట్లు సంస్థ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నార
బతుకుదెరువు కోసం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడి అడవుల్లో నివసిస్తున్న వలస ఆదివాసీలు అప్రమత్తంగా ఉండాలని, సంఘ విద్రోహులకు ఆశ్రయం కల్పించొద్దని భద్రాద్రి ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు.
విద్యార్థి దశలో ఉన్న పిల్లల్లో సృజనాత్మక ఆలోచనలకు సైన్స్ఫెయిర్ వంటి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇల్లెందు సింగరేణి ఉన్నత పాఠశాలల�
మన ఇంటి చుట్టూనే ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే మొక్కలు ఉంటాయి. కానీ వాటిని మనం గుర్తించం. వాటి విశిష్టతలను తెలుసుకోం. దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్న అస్వస్థత వచ్చినా వెంటనే ఇంగ్లిష్ మందులు వాడడానికి ఇష్టపడతా
కేంద్ర సర్కారు తొలగించిన కిరోసిన్ హాకర్లను తెలంగాణ సర్కారు ఆదిరించింది. కేంద్రం తీరుతో జీవనోపాధి కోల్పోయి వీధినపడ్డ కిరోసిన్ హాకర్లను రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. ప్రత్యేక జీవో ద్వారా వారి�
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధిస్తోందని దిశ కమిటీ చైర్మన్లు మాలోత్ కవిత, నామా నాగేశ్వరరావు ఆరోపించారు. భద్రాచలంలో గోదావరిపై నిర్మిస్తున్న రెండో వంతెన పనులను ఇంకెంత కాలం సాగదీస్తారని ప్రశ్నించార�
అత్యాధునిక వైద్యపరికరాల ద్వారా గర్భిణులకు ఖమ్మం ప్రధానాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం ఆయన ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ను ప్రార
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2023ను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశం మందిరంలో కలెక్టర్తో కలిసి జిల్లాలోని ఈఆర్వోలు, ఏఈఆర్
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును కిరాతకంగా హత్యచేయడం ఆటవిక చర్య అని, ఈ హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని రాజ్యసభ సభ్యుడు బండి పార
రైతులు పండించిన పంటలకు భరోసా లభించింది. చేతికొచ్చిన పంటను దాచుకునేందుకు దిగాలు చెందాల్సిన అవసరమే లేదు. నయా పైసా ఖర్చు లేకుండా గోదాముల్లో భద్ర పర్చుకునే వీలు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పరుగులు పెడుతోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు.
మన్యానికి మహర్దశ పట్టింది. వైద్యరంగంలో మరో ముందుడుగు పడింది. ఏజెన్సీవాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి జిల్లాలోకు వైద్య కళాశాల మంజూరు చేసింది.