కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈనెల 17నుం చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య బస్సు యాత్రలు చేపడుతున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్�
Bus Yatras | బీజేపీ(BJP) ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య బస్సు యాత్ర(Bus Yatras)లు చేపడుతున్నట్లు సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్
రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. తొలకరి నుంచి పంట చేతికి అందే వరకు రైతుకు వెన్నంటే నిలుస్తున్నది. పెట్టుబడి అందిస్తున్నది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్న�
ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు వీధినపడ్డా యి. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా పరిశీలకురాలు కాట్రగడ్డ ప్రసూన ఆ విభేదాలకు ఆజ్యం పోయడం విస్మయానికి గురిచేస్తున్నది. జిల్లాలో కొంతకాలంగా టీడీ�
సర్కార్ బడులు కార్పొరేట్ కలను సంతరించుకున్నాయని రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ‘మన ఊరు- మన బడి’ కింద ఖమ్మంలోని 40వ డివిజన్లో రూ.67.59 లక్షలతో తీర్చిదిద్దిన మోమినాన్ ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథ�
ఖమ్మం జిల్లాలో పండిన మిర్చి పంటకు మంచి డిమాండ్ ఉంది. అత్యంత నాణ్యంగా ఉంటోంది. దీంతో లోకల్, నాన్ లోకల్ ట్రేడర్లు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
Adani Group | బయ్యారంలో స్టీల్ ప్లాంటుకు భూమి సరిపోదన్నారు.. కావాల్సినంత భూమిస్తామని రాష్ట్రం హామీ ఇచ్చిం ది. లేదులేదు.. బయ్యారం ఖనిజంలో నా ణ్యత లేదన్నారు.. పక్కనే ఉన్న బైలడిల్లా నుంచి తెచ్చుకోవచ్చని రాష్ట్రం చె�
మానవులంతా కక్షలు మాని క్షమాగుణం అలవర్చుకోవాలని జిల్లా జడ్జి డాక్టర్ టీ.శ్రీనివాసరావు పేర్కొన్నారు. క్షమించడం అనేది అత్యుత్తమ లక్షణమని అన్నారు. ఖమ్మం న్యాయసేవా సదన్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ఖమ్మం జిల్లాలో జోరుగా సాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,88,382 మందికి వైద్యపరీక్షలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ అ
Missing Telangana Man | అతని వయసు 58 సంవత్సరాలు..! తెలంగాణలోని ఖమ్మం జిల్లా అతని స్వస్థలం..! రెండు నెలల క్రితం ఉన్నట్టుండి ఇంటి నుంచి తప్పిపోయాడు..! కానీ, కొన్ని రోజుల క్రితం బెంగాల్లో ప్రత్యక్షమయ్యాడు..!
రైతులు వైవిధ్యమైన పంటలు పండించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు.
అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్తోనే యావత్ దేశం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం అన్ని రాష్ర్టాల ప్రజల్లో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.