ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త అధికారం చెలాయిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున మట్టా రాగమయి ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆమె భర్త దయానంద్ షాడో ఎమ్మెల్యేగా వ్యహరిస్తున్నాడంటూ ప్రజలు చర్చించుకుంటున్నార�
బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్ 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ముఖ్య అతిధిగా పాల్గొని మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా ప్రజలకు, పా
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని నల్లగొండ ఆదినారాయణ ప్లకార్డుతో ఖమ్మం-బోనకల్లు ప్రధాన రహదారిపై శనివారం ధర్నాకు దిగాడు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని జడ్పీ, టీఎస్ సీడ్స్ మాజీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కొండబాల కోటేశ్వరరావు దుయ్యబట్టారు. ఎర్రుపాలెంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో రోజు బుధవారం నాటి గ్రామసభల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కొన్ని గ్రామాల్లోని అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరుపేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడక్కడా అధికార పార్టీ నే�
Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు ఎలా ఇస్తారంటూ గిరిజనులు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చుట్టుముట్టారు. అన్ని అర్హతలు ఉన్న తమను కాదని, పైగా ఎంపిక జాబితాలో ఉన్న పేర్లను తొలగించి అ�
Khammam | ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఒకేరోజు 50 వేల గజాలను రిజిస్ట్రేషన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీపీఏ చేసుకున్న వ్యక్తి అనుమతి లేకుండానే ప్లాట్ల య�
మొక్కజొన్న సాగు రైతులు యూరియా కోసం బారులు తీరిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. చింతకాని ప్రాథమిక సహకార సంఘం(పీఏసీఎస్) పరిధిలో 17 గ్రామాల రైతులు ఉన్నారు.
ప్రాణం కంటే విలువైనది జీవితంలో మరొకటి లేదని ఖమ్మం జిల్లా రవాణా శాఖ ఇన్చార్జి అధికారి (డీటీవో) వాకదాని వెంకటరమణ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం జాతీయ రోడ్డు భద్రతా మాసో�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పడింది. ఇప్పటికే పొరుగునున్న ఆంధ్రప్రదేశ్లోని ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా కస్తూర్బా పాఠశాలల్లో చదువులు స్తంభించాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) బోధన, బోధనేతర సిబ్బంది చేస్తున్న సమ్మె కొనసాగుత�
ప్రైవేటు హాళ్లకు దీటుగా ఖమ్మం నగరంలోని భక్త రామరాసు కళాక్షేత్రాన్ని ఆధునీకరిస్తామని, ఇందుకోసం డీపీఆర్ తయారు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోళ్లు మాత్రం తూతూమంత్రంగానే జరిగాయి. ప్రైవేట్ మార్కెట్లో రైతులకు మద్దతు ధర లభించడం లేదని ప్రభుత్వమే సీసీఐ కే�