ఎర్రుపాలెం: ఎర్రుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్య్ర సమరయోధుడు మాడపాటి హనుమంతరావు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో “చదువుకు చేయూత కార్యక్రమం” నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి తరగతిలో ఉత్తమ ప్రతిభ
ఖమ్మం: జిల్లాలో దూరదర్శన్ ప్రసారాలను డిసెంబర్ 31వ తేదీ వరకు నిలిపి వేస్తున్నట్లు ప్రసార భారతి బోర్డు అడిషనల్ డైరెక్టర్ జనరల్ కే.తానువలింగం గురువారం ఓ ప్రటకనలో తెలిపారు. ప్రసార భారతి బోర్డు ఆదేశాల మేరకు ఖ
ఖమ్మం: డబ్బుల కోసం దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నగరంలోని ట్రాన్స్ జెండర్లకు ఖమ్మం టౌన్ ఏసీపీ ఆంజనేయులు హెచ్చరించారు. నగరంలోని ట్రాన్స్ జెండర్లకు గురువారం ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ల�
ఖమ్మం : మహిళా చట్టాలపై క్షేత్ర స్థాయిలో మహిళలకు అవగాహన కల్పించాలని ఖమ్మం రూరల్ ప్రాజెక్టు సీడీపీఓ సరస్వతి అంగన్వాడీ టీచర్లకు సూచించారు. గురువారం జిల్లా మహిళా శక్తి కేంద్రం ఆధ్వర్యంలో మహిళా చట్టాలు-అవగ�
ఖమ్మం : వరంగల్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ నెట్బాల్ బాలికల, బాలుర విభాగాల్లో జిల్లా జట్టు మొదటి, రెండో స్ధానంలో నిలిచేందుకు ఖమ్మం నగరంలోని ఆర్జేసీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి, జట్టు గె�
ఖమ్మం: ఖమ్మం నగరంలోని మమత దంత వైద్యశాలలో ఈ నెల 3,4,5తేదీల్లో జాతీయ స్థాయిలో దంత వైద్యంపై సెమినార్ జరుగనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ వినయ్రెడ్డి, మమత దంత కళాశాల డీన్ అండ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీ.వెంకటేశ్వ�
పెనుబల్లి: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెనుబల్లి మండలంలో ఇరుముడి కార్యక్రమాలతో పాటు మండలంలో పలు చర్చిల్లో జరుగుతున్న సెమి క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే సం�
పెనుబల్లి: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు. మండలపరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన గోసు రాములు ఇటీవల అనారోగ్యంతో మృతి చె�
RTC Bus | తల్లాడ మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని అంబేద్కర్నగర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
బోనకల్లు: పిల్లల దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా ఉండాలని ఖమ్మం డీఎంఅండ్హెచ్వో మాలతి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పిల్లల దత్తత పై అవగాహన కార్యక్రమాన్ని ని
ఖమ్మం: జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి హైదరాబాద్కు చెందిన శ్రీహరి రోహిత్ శ్రీస్వామి వారి శాశ్వత అన్నదానానికి రూ.100,116 విరాళంగా అందించారు. ఐఏఎస్ అధికారిణి కోటేశ్వరమ్మ కుటుంబసభ్యులతో కలిసి స్వామి�
ఖమ్మం: పేదింటి ఆడబిడ్డలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ. 612 కోట్లు విడుదల చేయడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. నిరుపేదలన�
ఖమ్మం: ఖమ్మం , కొత్తగూడెం జిల్లాల్లో డిసెంబర్ 11వతేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర ప్రసాద్ జిల్లాలోని మేజిస్ట్రేట్లకు పిలుపునిచ్చ
పెనుబల్లి: పెనుబల్లి వైద్యశాలలో శిశువు మృతి చెందడంతో బంధువులు ఆగ్రహించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పెద్దవేగి మండలం నన్నక దొండపాడు గ్రామానికి చెందిన పర్సారేష్మా డెలివరీ చేయి�
Manakondur | మానకొండూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో చెట్టును ఢీకొట్టింది.