ఖమ్మం :బతుకమ్మ వేడుకల సందర్భంగా సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం జరగనున్న బతుకమ్మ సంబురాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ సబురాలలో జిల్లా ప్�
ఖమ్మం : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాతం వాతావరణంలో పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ మొదటి స
ఖమ్మం : ఖమ్మం జిల్లా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని బాలల సదనంలో జరిగిన వేడులకు ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమశాఖ అధికారి సీహెచ్ సంద్యారాణీ, చైల్డ్
ఖమ్మం : ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం రికార్డు స్థాయి ధర పలికింది. సోమవారం పత్తియార్డులో జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్లో ఖరీదుదారులు పోటాపోటీగా బిడ్ చేయడంతో క్వింటా రూ.7,700 పలికింది. దీంతో పంటను మ�
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారికి అర్చనలు, అభిషేకాలు చేశారు. అమ్మవారు
చింతకాని : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న బీమా పథకాలను, సంక్షేమ ఫలాలను సద్వినియోగించుకోవాలని ఏపీజీవీబీ బ్యాంకు మేనేజర్ మల్లేశం అన్నారు. రైతులకు, ఏపీజీవీబీ ఖాతాదారులకు నగదు రహిత లావాదే�
ఖమ్మం : తపాలా వారోత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీన ఖమ్మం నగరంలోని తపాలా ప్రధాన కార్యాలయంలో ఆధార్మేళా జరగనున్నది. ఈ విషయాన్నిహెడ్ పోస్ట్ మాస్టర్ కె. కిరణ్కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆధార్�
ఖమ్మం :తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించమని అడిగినందుకు ఎయిర్ గన్తో బెదిరించిన సంఘటనలో ముగ్గురు నిందితులను ఖమ్మం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం నేపాల్లోని �
ఖమ్మం: మొగిలి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో శ్రీఅభయ హాస్పిటల్, శ్రీమిత్రా గ్రూప్ సౌజన్యంతో ఆదివారం సాయంత్రం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వ్�
సత్తుపల్లి : టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పట్ట�
బోనకల్లు: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా బోనకల్లులో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు శనివారం పూజలు నిర్వహించారు. అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మండలంలో అన్�
కూసుమంచి: మండల పరిధిలోని గుర్వాయిగూడెం రామాలయంలో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోని హుండీ తాళాలు పగులగొట్టి అందులో నగదు, కానుకలు ఎత్తుకెళ్లారు.సుమారు రూ.15 వేల నగదు, ఇతర
వైరా: వైరాలోని వ్యవసాయ మార్కెట్యార్డు వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్బంక్లో జరిగిన మోసానికి సంబంధించి ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్రోల్బంక్ పంపుల్లో మైక్రో చిప్లు అమర్చి మోసాలకు పా
పెనుబల్లి: హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు కోసం వీణవంకలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారంలో వీఎం.బంజ�
ఖమ్మం : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో చదువుతున్న 2వ, 4వ సెమీస్టర్ విద్యార్థులకు శుక్రవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 36 కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహి�