ఖమ్మం : అభివృద్దిలో ఆదర్శంగా మారిన తెలంగాణలో మనం జన్మించడం అదృష్టంగా భావించాలని టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్ర
ఖమ్మం: తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ ముఖంలో సంతోషం చూడాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు అందచేస్తున్నారని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని 44వ డివిజన్లో స్థానిక కార్పొరేట
అన్నపురెడ్డిపల్లి: పేదల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ధ్యేయమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కల�
ఖమ్మం : పీఆర్టీయూ ఖమ్మంజిల్లా అధ్యక్షుడిగా మోత్కూరి మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన్ను వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఆర
ఖమ్మం: పురుగులుమందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మంలోని వైఎస్ఆర్నగర్లో చోటు చేసుకుంది. వైఎస్ఆర్ నగర్కు చెందిన గంగుల శ్రావణ్ సూర్యాపేట జిల్లా చెవ్వెంల మండలం గుంపుల గ్రామాని�
ఖమ్మం : రెవిన్యూ డివిజన్ కార్యాలయ పరిధిలో ఉన్న వయో వృధ్ధుల సంరక్షణ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వయో వృద్దుల కోసం ప్రభుత్వం చేపట్టే వివిధ సం�
పెనుబల్లి : సాంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం మారిందని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బతుకమ్మ పండగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందించే బతుకమ్మ చీరెలను ఎమ్మెల�
ఎర్రుపాలెం: పేదింటి ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా వ్యవహరిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శనివారం మండల కేంద్రమైన ఎర్రుపాలెంలో ప్రభుత్వ పాఠశాలలో మహిళలకు బతుకమ్మ చీరెల పం
చింతకాని: గాంధేయ మార్గంలో సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ అభివృద్ది, సంక్షేమం జరుగుతున్నాయని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. దేశ చరిత్ర ఉన్నంతకాలం గాంధీ చరిత్ర ఉంటుందని తెలిపారు. చింతకాని రైతువే�
ఖమ్మం : మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు.మహాత్మాగాంధీ 152వ జయంతిని పురస్కరించుకొని శనివారం ఖమ్మం నగరంలోని గాంధీచౌక్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప
ఖమ్మం: ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం మహాత్మాగాంధీ152వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ప్రభుత్వ, ప్రైయివేటు కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివ
ఖమ్మం : బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చేస్తుందని స్థంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ (సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ అన్నారు. శనివారం పాండురంగాపురంలో జరిగిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్�
తల్లాడ :నిరుపేదలకు సైతం ఆర్థిక భరోసా కల్పించి అన్ని విధాలా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేస్తున్నారని అంబేద్కర్ నగర్ సర్పంచ్ జె. కిరణ్ బాబు అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజాసంక్షేమ ప
కొణిజర్ల: పల్లెల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో కొండపల్లి శ్రీరామ్ సూచించారు. ప్రైడే- డ్రైడే కార్యక్రమంలో మండలంలోని సింగరాయపాలెంలో శుక్రవారం పర్యటించిన ఆయన పాతబావులు, ఇంటి పరి