ఏన్కూరు: ఏన్కూరు పోలీస్స్టేషన్లో గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి త్యాగాలను స్మరిం�
బోనకల్లు: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండలంలో విద్యుత్ షాక్తో ఒకరు మృతిచెందగా, మరొకరు వాటర్ట్యాంక్పై నుంచి జారీపడి మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గోవిందాపుర�
కల్లూరు: కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ సబ్జెక్టు బోధించేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసరావు గురువార�
కల్లూరు : తెలంగాణ రాష్ట్రంలో గురుకుల కళాశాలలు, పాఠశాలలను పునఃప్రారంభమయ్యాయి. గురువారం కల్లూరు మండలంలోని వసతిగృహాలు, గురుకుల కళాశాల, పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో దూరప్రాంతాల నుంచి తల్లిదండ్రులు తమ పిల�
మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి వెల్లడి ఖమ్మం, అక్టోబర్ 20: దేశంలోనే తొలిసారి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకొనేలా మొబైల్ మాక్ ఈ-ఓటింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసినట్టు ఖమ్మం నగరపాలక సంస్థ
మధిర: మధిర ఎమ్మెల్యే మల్లు భట్టీవిక్రమార్క చొరవతో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. తొర్లపాడు గ్రామ
ఖమ్మం: మహర్షి వాల్మీకి రచించి రామాయణ మహా కావ్యం ద్వారా సర్వజనులకు జ్ఞాన బోధన చేశారని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అన్నారు. మహర్షివాల్మీకి జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కలెక్టర్ వాల్మీకి చిత్రపట�
ఖమ్మం : మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీసీపీ ఇంజారపు పూజ, అడిషనల్ డీసీపీ కుమారస్వామి వాల్మీకి చిత్ర పటాని
ఖమ్మం : ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో బుధవారం ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. యంబీసీ కమిటీ ఆధ్వర్యంలో వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్ ఖమ్మం నగర ఉపాధ�
ఖమ్మం: నవంబర్ 6వ తేదీ నుంచి దివ్యమణికంఠ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం అవుతుందని ట్రస్టు చైర్మన్ చిర్రా రవి తెలిపారు. బుధవారం నగరంలోని ముస్తఫానగర్ లో అన్నదానం షెడ్ నిర్మా�
ఖమ్మం : రుణాలు పొందిన లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని సకాలంలో రుణాలు చెల్లించాలని ఖమ్మం డీసీసీబీ సీఈఓ ఏ.వీరబాబు తెలిపారు. బుధవారం నగరంలోని పెవిలీయన్ గ్రౌండ్ లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రుణవిస్తరణ కార్య�
సత్తుపల్లి : న్యాయ సేవా సంస్థలు నిర్వహించే లోక్అదాలత్ల ద్వారా కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని నాల్గవ అదనపు జిల్లా జడ్జి సీవీఎస్ సాయిభూపతి అవగాహన కల్పించారు. బుధవారం సత్తుపల్లి కోర్టు ఆవరణలో ఆజాది �
సత్తుపల్లి :హైదరాబాద్లోని తెలంగాణభవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ,పురపాలక శాఖామంత్రి కేటీఆర్ నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరయ్యారు. సత్తుపల్లి నియోజకవర్�
ఖమ్మం : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రంథాలయ కార్యదర్శి మంజువాణి మాట్లాడుతూ సంస్కృత భాషలో
కూసుమంచి: కూసుమంచిలోని కాకతీయుల నాటి శివాలయంలో స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ పీయూష్ ఆయన సతీమణి నేహా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం నుంచి హైద్రాబాద్ వెళుతూ కూసుమంచిలోని శివాలయంలో పూజలు నిర్వహించారు. ఈ స