బోనకల్లు : యాసంగిలో ఆరుతడి పంటల సాగు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రావినూతల గ్�
ఖమ్మం : అధిక వర్షాల కారణంగా పత్తి, వరితో పాటు మిర్చీపంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డా.హేమంత్కుమార్ అన్నారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలిత
ఖమ్మం :మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 600 ఎకరాలలో మిర్చి తోటలు దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ. అనసూయ తెలిపారు. పంటనష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను �
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల విద్యార్థులు 2021-2022 విద్యా సంవవత్సరానికి పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జ�
ఖమ్మం: ఖమ్మం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఖమ్మం వన్ టౌన్ సీఐ చిట్టిబాబు తెలిపారు. ఐదుగురు యువకులు ఖమ్మం ఖిల్లా బజార్లో గంజాయి �
ఖమ్మం : ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలమేరకు జిల్లాలోని పల్లె దవాఖానాల్లో వైద్యాధికారుల పోస్టులభర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ బీ. మాలతి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంబీబీఎస
ఖమ్మం :తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధులు కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను సోమవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్, ర�
ఖమ్మం: తన తుది శ్వాస వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పరితపించారని టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివా
ఖమ్మం : ఖమ్మం నగరానికి చెందిన మిసెస్ ఇండియా మహ్మద్ ఫర్హా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ప్రపంచ మానవ హక్కుల రక్షణ కమిషన్ (డబ్యుహెచ్ఆర్సీ) ఢిల్లీలోని ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ (ఐఐసి)లో నిర్వహించిన కార్యక్�
ముదిగొండ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ106వ జయంతి ఉత్సవాలను సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ముదిగొండ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సంద�
భారీ వర్షాలు | గులాబ్ తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీగా వర్షం కురుస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్
cyclone gulab | గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
cyclone gulab | గులాబ్ తుఫాను ఆదివారం రాత్రి తీరం దాటింది. దీని ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీగా వర్షం కురుస్తున్నది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
కస్టమర్ హైరింగ్ కేంద్రాలు’ అద్దెకే ఆధునిక యంత్రాలు.. ఖమ్మం జిల్లాలో ఐదు కేంద్రాలు స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం సెర్ప్’ సంయుక్తంగా ఏర్పాటు కేంద్రానికి జాతీయస్థాయిలో గుర్తింపు ప్రభుత్వం మహిళా స్వ