బోనకల్లు: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా బోనకల్లులో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు శనివారం పూజలు నిర్వహించారు. అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మండలంలో అన్�
కూసుమంచి: మండల పరిధిలోని గుర్వాయిగూడెం రామాలయంలో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోని హుండీ తాళాలు పగులగొట్టి అందులో నగదు, కానుకలు ఎత్తుకెళ్లారు.సుమారు రూ.15 వేల నగదు, ఇతర
వైరా: వైరాలోని వ్యవసాయ మార్కెట్యార్డు వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్బంక్లో జరిగిన మోసానికి సంబంధించి ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్రోల్బంక్ పంపుల్లో మైక్రో చిప్లు అమర్చి మోసాలకు పా
పెనుబల్లి: హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు కోసం వీణవంకలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారంలో వీఎం.బంజ�
ఖమ్మం : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో చదువుతున్న 2వ, 4వ సెమీస్టర్ విద్యార్థులకు శుక్రవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 36 కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహి�
ఖమ్మం: నగరంలోని ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మై హోమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత నిర్మాణ రంగంలో వస్తున్న మార్పుల�
సత్తుపల్లి : తెలుగు అకాడమీ ఫిక్సిడ్ డిపాజిట్ల కుంభకోణంలో మండల పరిధిలోని గంగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంగారం గ్రామానికి చెందిన మరీదు వెంకటేశ్వరరావు గత 20 �
ఎర్రుపాలెం: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం ఎర్రుపాలెంలో చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ దగ్గరలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. మృతుడికి సుమారు 35ఏండ్ల వయస
చింతకాని: పల్లెల్లో నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని జిల్లావ్యవసాయశాఖ ఏడీ సతీష్ అన్నారు. శుక్రవారంఆయన మండలంలోని జగన్నాథపురం గ్రామంలో ప్రైడే-డ్రైడే కార్
ఖమ్మం : తెలంగాణ స్టేట్ కో-ఆఫరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) లో జరిగిన పలు కార్యక్రమాలలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం పాల్గొన్నారు. హైద్రాబాద్లో జరిగిన టెస్కాబ్ సమావేశం, అనంతరం ట
ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో నగర మేయర్ పునుకొల్లు నీరజ బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుధవారం నగరంలోని 57,12 డివిజన్ల పరిధిలో బతుకమ్మ చీరలను మహిళలకు అందచేశారు.ఈ సంద�
ఖమ్మం : తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా..ఈ పండుగను పురస్కరించుకొని టీఎస్ఆర్టీసీ సంస్థ ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండేలా అదనంగా బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. హైద్రాబాద్ నుంచి ఖమ్మం, కొత్తగూడెంకు, కొ�
చింతకాని: మండలంలో 26 గ్రామాల్లో అట్టహసంగా బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్బంగా నాగిలిగోండలో సర్పంచ్ చాట్ల సురేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ మ�
రఘునాథపాలెం: టీఎస్ ట్రాన్స్కో సంస్థ జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా టవర్ ఎక్కే పోటీలను చేపట్టింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో జేఎల్ఎం పోస్టులకు ఎంపికైన అభ్యర్ధు