ఖమ్మం : ఈ నెల24వ తేదీలోపు ఆయాలు, మినీ అంగన్వాడీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజనల్ దృవపత్రాల పరిశీలన ఉంటుందని జిల్లా సంక్షేమ అధికారిణీ సీహెచ్ సంధ్యారాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐసీడీఎస్ పరిధ�
సత్తుపల్లి : వడ్డీ వ్యాపారస్తుని వేధింపులుతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ సంఘటన మండల పరిధిలోని రుద్రాక్షపల్లిలో చోటుచేసుకుంది. రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన మోరంపూడి రవి హోటల్ నడుపు�
సత్తుపల్లి: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని సిద్ధారంలో చోటుచేసుకుంది. ఏఎస్సై బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం సిద్ధారం గ్రామానికి చెందిన గద్దల శ్రావణి(30)ని భర్త బా�
సత్తుపల్లి : కిష్టారం వై జంక్షన్ నుంచి పెనుబల్లి వరకు నిర్మించతలపెట్టిన ఆరులైన్ల రహదారిని త్వరితగతిన పూర్తిచేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదేశించారు. ఆయన రోడ్డ
పెనుబల్లి: మండలపరిధిలోని వీఎం.బంజరుకు చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వీఎం. బంజరుకు చెందిన వంగా బాలమురళీకృష్ణ-వనజ భార్యాభర్తలు. గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతుండడంతో పెద్ద మనుషు�
కల్లూరు: కల్లూరులో సెంటర్ ఫర్ డవలప్మెంట్ యాక్షన్(సీడీఏ) ఆధ్వర్యంలో రూ.80వేల విలువైన కుట్టుమిషన్లను పంపిణీచేశారు. ప్రముఖ వైద్యులు వేము గంగరాజు చేతులమీదుగా వీటిని పెదమహిళలకు అందించారు. సీడీఏ ఆధ్వర్యంలో గ�
ఎర్రుపాలెం: మండల పరిధిలోని మామునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఖమ్మం డీఈవో యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్ను విద్యార్థుల ఆన్లైన్ తరగతులపై వ
ఖమ్మం :టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) దంపతులు శుక్రవారం ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకున్నారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు వారిని ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాదాయ
పెనుబల్లి: పేదప్రజల శ్రేయస్సు కొరేది, అన్ని విధాలా అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పెనుబల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శ
చింతకాని: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెగావ్యాక్సినేషన్ డ్రైవ్ను సక్సెస్ చేయాలని, జిల్లాలో వ్యాక్సినేషన్ పక్రియ నూరుశాతానికి చేర్చాలని ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో �
పెనుబల్లి: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం..రెండు నెలల క్రితం మండలంలోని గంగదేవిపాడుకు చెందిన ఓ యువకుడ�
ఖమ్మం : గర్బిణీలు, బాలింతలు పోషక విలువలతో కూడిన ఆహారాన్నే తీసుకోవాలని ఖమ్మం అర్బన్ ప్రాజెక్టు సీడీపీవో కవిత సూచించారు. పోషణ మాసంలో భాగంగా రఘునాథపాలెం మండలం రాంక్యాతండా సెక్టార్ పరిధిలోని రాంక్యాతండాలో �
ఖమ్మం : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు సెప్టెంబర్ 18న ఖమ్మం నగరంలోని వీడీఓస్ కాలనీలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధ�
ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్ధ పరిధిలోని 17వ డివిజన్లో రూ. 30 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో డివిజన్ పరిధిల�
ఖమ్మం: గణేష్ నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అధికారులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, మేయర్ న�