ఖమ్మం : మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు.మహాత్మాగాంధీ 152వ జయంతిని పురస్కరించుకొని శనివారం ఖమ్మం నగరంలోని గాంధీచౌక్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప
ఖమ్మం: ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం మహాత్మాగాంధీ152వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ప్రభుత్వ, ప్రైయివేటు కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివ
ఖమ్మం : బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చేస్తుందని స్థంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ (సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ అన్నారు. శనివారం పాండురంగాపురంలో జరిగిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్�
తల్లాడ :నిరుపేదలకు సైతం ఆర్థిక భరోసా కల్పించి అన్ని విధాలా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేస్తున్నారని అంబేద్కర్ నగర్ సర్పంచ్ జె. కిరణ్ బాబు అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజాసంక్షేమ ప
కొణిజర్ల: పల్లెల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో కొండపల్లి శ్రీరామ్ సూచించారు. ప్రైడే- డ్రైడే కార్యక్రమంలో మండలంలోని సింగరాయపాలెంలో శుక్రవారం పర్యటించిన ఆయన పాతబావులు, ఇంటి పరి
ఖమ్మం: ఖమ్మం నగరంలోని శ్రీనివాస్నగర్కు చెందిన కేబుల్ వ్యాపారి షేక్ అమ్జద్ 92లక్షల 25వేల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశాడు. 2010 నుంచి దివాలా పిటిషన్ దారుడు కేబుల్ వ్యా
ఖమ్మం : ఖమ్మంజిల్లా కళాకారులకు అంతర్జాతీయ జానపద కళాహంస అవార్డులు వచ్చినట్లు కళాకారుడు పమ్మి రవి తెలిపారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2021 ఇంటర్నేష�
ఎర్రుపాలెం: మండల తహసీల్దార్ కార్యాలయంలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో శుక్రవారం రెవెన్యూ అధికారులకు వాగ్వీవాదం జరిగింది. డిప్యూటీ తహసీల్దార్ కే.ఎం.ఎ.అన్సారీ అధ్యక్షతన జరుగు
మధిర : మధిరలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విద్యార్థులకు తొర్లపాడు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో వరి సాగుపై అవగాహన కల్పించారు. వరిసాగు చేసే విధానాలను గురించి విద్యార్థ
ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ రెవిన్యూ, భూసర్వే అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెం తహసీల్దార్ కార్యాలయం కం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కా�
ఖమ్మం : రాబోయే కాలంలో ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ను బలోపేతం చేయడంలో పార్టీ నగర కమిటీ, అనుబంధ కమిటీ సభ్యులు క్రియాశీలకంగా పని చేయాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టిఆర్ఎస్
ఖమ్మం : తెలంగాణ సంస్రృతి,సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అక్టోబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీవరకు బతుకమ్మ ఉత్సవాలను ఖమ్మం నగరంలో నిర్వహించాలని టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తన్నీరు శోభారాణి పిలుపిని
కల్లూరు: మండల పరిధిలోని పెద్దకోరుకొండి, చిన్నకోరుకొండి గ్రామాల్లోని రైతులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సత్తుపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు యు.న
ఖమ్మం:ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలానికి సుడా నిధులు కేటాయించ నున్నట్లు సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ పేర్కొన్నారు. మండల పరిధి కోయచలక, చిమ్మపూడి, పాపటపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయా పంచ
ఏన్కూరు: విద్యార్థులకు చదవడం, రాయడం కోసం ఈ నెల 27 నుంచి నవంబర్ 27 వరకు జరిగే బేసిక్ త్రీఆర్స్ ప్రోగ్రాం ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. బుధవారం మండలంలోని రాయమాదారం, ఎర్రబో�