ఖమ్మం : రెండు రోజుల క్రితం తల్లాడ మండలం మద్దునూరి గ్రామ పంచాయతీ పరిధిలో అప్పుడే పుట్టిన శిశువును జిల్లా ఐసీడీఎస్ అధికారులు స్వాదీనం చేసుకున్న సంగతితెలిసిందే. అయితే సదరు శిశువు ఆరోగ్యంపై జిల్లా చైల్డ్వ�
ఒక్కకాల్ చేస్తే చాలు.. ఇంటి వద్దకే టీం గృహహింస వేధింపులైనా.. లైంగిక వేధింపులైనా.. బాధితుల పక్షాన బృందం అవసరమైతే ఆశ్రయం.. చట్టపరంగా, న్యాయపరంగా సహాయ సహకారాలు భద్రాద్రి జిల్లాలో వందలాది కేసులకు పరిష్కారం కొ�
రూ.50 లక్షల విలువైన మొక్కలు మాయం సర్వీస్ రిజిస్టర్లో రిమార్కు రాసిన అప్పటి ఎండీ నిర్మల రూ.40 లక్షల నిధుల రికవరీకి సిఫార్సు చేసిన చైర్మన్ అక్రమార్కుడికి పదోన్నతి కల్పించిన ఉన్నతాధికారులు ఆలస్యంగా వెలుగ�
గ్రామ కమిటీల్లో 50 శాతం రిజర్వేషన్ పాటించాలి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి పాలేరును అగ్రగామిగా నిలుపుదాం: ఎమ్మెల్యే కందాళ పార్టీ నిర్మాణమే భవిష్యత్తుకు కీలకం: తాతా మధు కూసుమంచ�
తల్లాడ, సెప్టెంబర్ 8: మేధస్సుతో అన్నదాతలకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణ ద్వారా తెలంగాణ ఖ్యాతిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేశారు ఓ విద్యార్థి. తల్లాడ మండలం బాలభారతి విద్యాలయానికి చెందిన పదోతరగతి విద్యార్థి తాళ�
ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిన అప్పుడే పుట్టిన పసి గుడ్డు పశుగ్రాసం కోసం వెళ్లిన వ్యక్తికి పొదల్లో కన్పించిన శిశువు అక్కున చేర్చుకొని అధికారులకు అప్పగించిన గ్రామస్తులు తల్లాడ, సెప్టెంబర్ 8: గేయ రచయిత సిరివె�
ఖమ్మం : నగరంలోని బాలల సదనం, శిశుగృహలో బుధవారం పోషణ్మాసోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు, బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమశాఖ అధికారిణి స
బోనకల్లు : మండలంలోని జానకీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలోని తరగతి గదులను, వంటశాలను, పాఠశాల ఆవరణాన్ని, ఉపాధ్యాయుల అటెండ�
కల్లూరు : చెరువులో దూకి ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పాత ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మల్కాపురపు శ్రీనివాసరావు(42) గ్రామ స�
ఖమ్మం : న్యాయవాదులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని , తాను అభ్యర్థిగా వచ్చినప్పుడు తనను ఎలా ఆదరించారో అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదరించి అండగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం : రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించిన సంఘటన ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి ఖమ్మం నగరం కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి సమీ�
ఖమ్మం : బాధితులకు భరోసా కల్పించేందుకు పిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించి సమస్య పరిష్కరానికి కృషి చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం న�
రాష్ట్ర స్థాయి పురస్కారాలకు మన ఉపాధ్యాయులుఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురి ఎంపికఉత్తమ విద్యాబోధనకు సర్కార్ గుర్తింపునేడు గురుపూజోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్,