Bus Overturns | ఖమ్మంలో పెళ్లి బస్సు బోల్తా.. 23 మందికి గాయాలు | ఖమ్మం జిల్లాలో ప్రమాదవశాత్తు పెళ్లి బస్సు బోల్తా పడింది. కూసుమంచి మండలం సీతారాపురం వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదంలో 23 మందికి గాయా�
ఖమ్మం : ఖమ్మంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సాప్ట్వేర్ ఉద్యోగాలు సాధించినట్లు ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. క�
చింతకాని :సెప్టెంబర్ 2న మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖల ఆధ్వర్యంలో జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య కోరారు.సెస్టెంబర్ 2నుంచి 6వ తేదీ వరకు వరకు నిర్వహించే జ�
ఖమ్మం :రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ఏస్మైల్ ద్వారా అంబులెన్స్ లు ఇవ్వమని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార
ఖమ్మం :స్త్రీ శిశు సంక్షేమశాఖ ఖమ్మం అర్బన్ ప్రాజెక్టులో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న నగరంలోని చర్చికంపౌండ్ ప్రాతానికి చెందిన వేముల కిరణ్మయి(36) సోమవారం గుండెపోటుతో మరణించారు. ఏడాది కాలం నుంచి ఆమె �
చింతకాని: మండల వ్యాప్తంగా పలుగ్రామాల్లోజరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆకట్టుకున్నాయి. నాగులవంచ రామాలయం కూడలిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్టి కోట్టే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంల�
ఎర్రుపాలెం:స్నేహం విలువేంటో చూపించారు ఈ మిత్రులు. ఆపదలో ఉన్న ఆప్త మిత్రుని కుటుంబానికి అండగా నిలిచి స్నేహం అంటే ఇదేరా..! అని నిరూపించారు వీరు.ఎర్రుపాలెం మండల పరిధిలోని మామునూరు గ్రామానికి చెందిన ఆర్టీసీ �
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లెందులపాడు 4వ వార్డులో సోమవారం దెందుకూరు పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ పుష్పలత ఆధ్వర్యంలో వైద్యశిబిరం జరిగింది. ఈ శిబిరాన్నిమధిర మున్సిపల్ కమీషనర్ రమాదేవి, మున్
చిన్న పల్లె నుంచి 30 మంది యువకులు విదేశీ కొలువులు… సీఎం కేసీఆర్ వ్యక్తి గత వైద్యుడు డాక్టర్ ఎంవీరావుది ఇదే గ్రామం… కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మారుమూలనున్న చిన్న పల్లె… కొత్తకమలాపురం…. ఇక్క
ఖమ్మం| జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చింతకాని మండలం జగన్నాథపురం సమీపంలో ఓ కారు వాగులోకి దూసుకెళ్లింది. ఆదివారం తెల్లవారుజామున ఖమ్మం నుంచి విజయవాడవైపు వెళ్తున్న
ఖమ్మం :రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ శనివారం ఖమ్మం నగరంలోని 53వ డివిజన్ పరిధిలో గల ఎన్ఎస్పీ ప్రభుత్వ పాఠశాలను సందర్శ
ఖమ్మం :వ్యవసాయ మార్కెట్కు పంట ఉత్పత్తులు తీసుకవచ్చే ఏ ఒక్క రైతుకు అసౌకర్యం కలగకుండా, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్సీ బాలసాని లక్�
సత్తుపల్లి :యువభారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ నిరుపేదకు రూ.2.50లక్షలతో డబుల్బెడ్రూం ఇంటిని నిర్మించి అందించారు. మండల పరిధిలోని తుంబూరు గ్రామంలో షేక్ మైబూది నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న �
సత్తుపల్లి : పట్టణ శివారులోని ప్రతాప్ దాబాలో దాడికి గురై హైదరాబాద్లో చికిత్స పొందుతున్న జంగం కిరణ్ హత్యాయత్నం కేసులో ముగ్గురు వ్యక్తులను గురువారం రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. సురసిన్ బెహరా �
వేంసూరు: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం మండలంలో పర్యటించారు. మర్లపాడు మాజీ సర్పంచ్ భీమిరెడ్డి పావని భర్త శ్రీనివాసరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురి కాగా పరామర్శించి, ఆరోగ్య విషయాలను అడి