ఇల్లెందు, సెప్టెంబర్ 21: వారిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు. అమ్మాయి అందం అబద్దమాడించింది. ఆ యువకుడు అమ్మాయి వెంటపడ్డాడు. వరసకు బావనవుతానంటూ నమ్మించాడు. ఇంటి పేరు మార్చి అమ్మాయికి చెప్పాడు. ఆ అమ్మాయి నమ్మి�
మైనార్టీల అభివృద్ధికి అన్ని విధాలా కృషి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఉర్దూఘర్ చైర్మన్గా అన్వర్పాషా కొత్తగూడెం, సెప్టెంబర్ 21: పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని, అందుక�
చిమ్నాతండాను ఆదర్శంగా తీసుకోవాలి వైద్య సిబ్బంది సేవలు అభినందనీయం సుజాతనగర్ పర్యటనలోకలెక్టర్ అనుదీప్ సుజాతనగర్, సెప్టెంబర్ 21: జిల్లాలోని సుజాతనగర్ మండలం చిమ్నాతండా పంచాయతీలో నూరుశాతం వ్యాక్సిన�
ఖమ్మం : నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని త్రీటౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ పి.సర్వయ్య తెలిపిన వివరాల ప్రకారం చింతకానిమండలానికి చెందిన అమర్లపూడి ప్రవీణ్కుమార్ అనే యువకుడు నగరంలోని �
ఖమ్మం : ఈ నెల24వ తేదీలోపు ఆయాలు, మినీ అంగన్వాడీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజనల్ దృవపత్రాల పరిశీలన ఉంటుందని జిల్లా సంక్షేమ అధికారిణీ సీహెచ్ సంధ్యారాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐసీడీఎస్ పరిధ�
సత్తుపల్లి : వడ్డీ వ్యాపారస్తుని వేధింపులుతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ సంఘటన మండల పరిధిలోని రుద్రాక్షపల్లిలో చోటుచేసుకుంది. రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన మోరంపూడి రవి హోటల్ నడుపు�
సత్తుపల్లి: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని సిద్ధారంలో చోటుచేసుకుంది. ఏఎస్సై బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం సిద్ధారం గ్రామానికి చెందిన గద్దల శ్రావణి(30)ని భర్త బా�
సత్తుపల్లి : కిష్టారం వై జంక్షన్ నుంచి పెనుబల్లి వరకు నిర్మించతలపెట్టిన ఆరులైన్ల రహదారిని త్వరితగతిన పూర్తిచేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదేశించారు. ఆయన రోడ్డ
పెనుబల్లి: మండలపరిధిలోని వీఎం.బంజరుకు చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వీఎం. బంజరుకు చెందిన వంగా బాలమురళీకృష్ణ-వనజ భార్యాభర్తలు. గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతుండడంతో పెద్ద మనుషు�
కల్లూరు: కల్లూరులో సెంటర్ ఫర్ డవలప్మెంట్ యాక్షన్(సీడీఏ) ఆధ్వర్యంలో రూ.80వేల విలువైన కుట్టుమిషన్లను పంపిణీచేశారు. ప్రముఖ వైద్యులు వేము గంగరాజు చేతులమీదుగా వీటిని పెదమహిళలకు అందించారు. సీడీఏ ఆధ్వర్యంలో గ�
ఎర్రుపాలెం: మండల పరిధిలోని మామునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఖమ్మం డీఈవో యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్ను విద్యార్థుల ఆన్లైన్ తరగతులపై వ
ఖమ్మం :టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) దంపతులు శుక్రవారం ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకున్నారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు వారిని ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాదాయ
పెనుబల్లి: పేదప్రజల శ్రేయస్సు కొరేది, అన్ని విధాలా అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పెనుబల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శ