చింతకాని: మండలంలో 26 గ్రామాల్లో అట్టహసంగా బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్బంగా నాగిలిగోండలో సర్పంచ్ చాట్ల సురేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ మ�
రఘునాథపాలెం: టీఎస్ ట్రాన్స్కో సంస్థ జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా టవర్ ఎక్కే పోటీలను చేపట్టింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో జేఎల్ఎం పోస్టులకు ఎంపికైన అభ్యర్ధు
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోనే పెద్ద సొసైటీగా రైతుల అభ్యున్నతి కోసం పని చేస్తున్న వీ.వెంకటాయ పాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సేవా సంఘం రైతుల కోసం చేస్తున్నసేవలు మరువలేనివని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్న�
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణీ పోర్టల్ నుంచి పీవోబీ తొలగిస్తామని చెప్పే దళారుల మాటలు ప్రజలు నమ్మవద్దని జిల్లా రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. ధరణీ పోర్టల్ ఏర్పాటు చేసిన త�
చింతకాని: మద్యం మత్తులో డీసీఎం వ్యాన్ ను నడుపుతున్న డ్రైవర్ వాహనాన్ని అదుపుచేలేక రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీ కొనడంతో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన మండల పరిధిలో నాగులవంచ గ్రామసమీపంలో మంగళవారం జరిగింది. ఆ�
ఎర్రుపాలెం: మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామసమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యాన్ని జిల్లా సివిల్సప్లై అధికారులు పట్టుకున్నారు. జిల్లా సివిల్ సప్లై అధికారి బీ.రాజేందర్ మాట్లాడుతూ అక్రమంగా ర
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. భక్తుల కానుకలు, మొక్కుబడులు లెక్కించగా రూ.40,70,859 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధ�
ఖమ్మం : అభివృద్దిలో ఆదర్శంగా మారిన తెలంగాణలో మనం జన్మించడం అదృష్టంగా భావించాలని టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్ర
ఖమ్మం: తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ ముఖంలో సంతోషం చూడాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు అందచేస్తున్నారని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని 44వ డివిజన్లో స్థానిక కార్పొరేట
అన్నపురెడ్డిపల్లి: పేదల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ధ్యేయమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కల�
ఖమ్మం : పీఆర్టీయూ ఖమ్మంజిల్లా అధ్యక్షుడిగా మోత్కూరి మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన్ను వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఆర
ఖమ్మం: పురుగులుమందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మంలోని వైఎస్ఆర్నగర్లో చోటు చేసుకుంది. వైఎస్ఆర్ నగర్కు చెందిన గంగుల శ్రావణ్ సూర్యాపేట జిల్లా చెవ్వెంల మండలం గుంపుల గ్రామాని�
ఖమ్మం : రెవిన్యూ డివిజన్ కార్యాలయ పరిధిలో ఉన్న వయో వృధ్ధుల సంరక్షణ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వయో వృద్దుల కోసం ప్రభుత్వం చేపట్టే వివిధ సం�
పెనుబల్లి : సాంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం మారిందని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బతుకమ్మ పండగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందించే బతుకమ్మ చీరెలను ఎమ్మెల�