తల్లాడ : మండల పరిధిలోని లక్ష్మీనగర్లో ముత్యాలమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. అర్చకులు కంచల సతీష్శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణలతో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అ�
బోనకల్లు :నిఘా నేత్రాలుగా సీసీకెమెరాలు దోమదపడతాయని వైరా ఏసీపీ సత్యనారాయణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సీసీకెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆయన ము
మధిర: మధిర పట్టణంలోని శ్రీమృత్యుంజయస్వామి ఆలయ ఆవరణలో నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం భూమిపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్�
ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన టూవీలర్ మెకానిక్ అక్బర్ గత నెలలో కరోనా తో మృతి చెందాడు. అతనికి ఆర్థికసాయం అందించేందుకు ఖమ్మం జిల్లా టూవీలర్ మెకానిక్ అధ్యక్షులు వంగాల కొండలరావు మరికొంత మం
చింతకాని : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ పాఠశాలల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని ఎంపీడీఓ బీ.రవికుమార్ అన్నారు. మండల పరిధిలో వందనం, కోదుమూరు, రాఘవాపురం, లచ్చగూడెం, ప్రోద్దుటూరు, నాగులవంచ తదితర గ్రా
ఖమ్మం: రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంఎల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం �
రఘునాథపాలెం : రఘునాథపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసే మెగా పార్క్ను మోడల్గా తీర్చిదిద్దాలని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెం రెవిన్యూ సర్వే నెం.22లో బృహత
ఖమ్మం :ఆధునిక పద్దతుల ద్వారా ఉద్యాన పంటల సాగుపై అవగాహన నిమిత్తం జిల్లా ఉద్యాన రైతులు హైదరాబాద్ లోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ నర్సరీని సందర్శించారు. ఒక్కరోజు శిక్షణ నిమిత్తం ఖమ్మం నియోజకవర్గం ఉద్యాన, పట్ట
ఖమ్మం :స్వాతంత్ర దినోత్సం వేడకులలో ఉత్తమ అంగన్వాడీ టీచర్గా అవార్డు పొందిన టీఆర్ఎస్ కేవీ అధ్యక్షురాలు, టీచర్ సునీతను బుధవారం ఘనంగా సన్మానించారు. నగరంలోని సంఘం కార్యాలయంలో సంఘం గౌరవ అధ్యక్షుడు మాటూరి �
మధిర : పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతిఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. మండల పరిధిలోని మర్లపాడు, మాటూరు గ్రామాల్లో వ్యాక్సి
చింతకాని : గ్రామాల్లో క్రమం తప్పకుండాడ్రైడే నిర్వహించాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. ఆయన మండలంలో డ్రైడే కార్యక్రమాల్లో భాగంగా నాగిలిగోండ, చింతకాని, గాంధీనగర్, కోదుమూరు, తిర్లాపురం, చిన్నమండవ, మత్కేప�
మధిర : ప్రతిఒక్కరూ టీబీ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని దెందుకూరు పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ పుష్పలత అన్నారు. మండల పరిధిలోని తొర్లపాడు గ్రామంలో జిల్లా వైద్య అధికారులు ఆదేశాల మేరకు డీటీసీవో డాక్టర్ �
మధిర : గ్రామాల్లో నేరాల నివారణకు సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వైరా ఏసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మధిర రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో గల మాటూరుపేట గ్రామంలో సీసీకెమెరాలపై అవగాహన సదస్సు నిర్వహ
మధిర : కొత్తగూడెంలో సీనియర్ న్యాయవాది జలసూత్రం శివరాంప్రసాద్పై ఆరాచకశక్తులు దాడిని ఖండిస్తూ మధిర బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మధిర కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి, కోర్టు ముందు నిరసన వ
చింతకాని : ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సిఫారసు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును మండల పార్టీ నాయకులు జగన్నాథపురం గ్రామంలో చిర్రా వెంకటనారాయణకు అందించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేదలకు సీ�