చింతకాని : ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సిఫారసు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును మండల పార్టీ నాయకులు జగన్నాథపురం గ్రామంలో చిర్రా వెంకటనారాయణకు అందించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేదలకు సీ�
మధిర: మండల పరిధిలోని దెందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరానికి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండపల్లి నారాయణదాస్ తెల�
ముదిగొండ: మండల పరిదిలోని వెంకటాపురం గ్రామంలో బాల్య వివాహాలనిర్మూలనపై పోలీస్ జన జాగృతి బృందం ద్వారా కళాజాత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీడబ్లూసీ చైర్మన్ భారతి మాట్లాడుతూ 21వ శతాబ�
చింతకాని : నేటి యువతరానికి లావణ్య ఆదర్శమని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు శనివారం అన్నారు. ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో చింతకాని మండలం నేరడగ్రామాని�
చింతకాని: పల్లెల్లో పల్లెప్రగతి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రతిపల్లెను హరితవనంగా తీర్చిదిద్దాలని జిల్లా గ్రామీణాభివృద్దిశాఖ అధికారిణి విద్యాచందన శనివారం అన్నారు. మండల పరిధిలో లచ్చగూడెం, �
బోనకల్లు: మండల పరిధిలోని గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వర్లు జవహార్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. వెంకటేశ్వర్లు ప్రొద్దుటూరు ప్రభుత్వ పాటిలెక్న�
బోనకల్లు: రేషన్డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బోనకల్లు మండల రేషన్ డీలర్లు శనివారం ఖమ్మంలోని జిల్లా పరిషత్ భవనంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా �
ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో మూడు నెలల క్రితం విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వి
భద్రాచలం: సీనియర్ సిటిజన్లకు న్యాయ సలహాలపై శనివారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీగల్ సెల్ సర్వీసెస్ ఛైర్మన్, భద్రాచలం జ్యుడిషియల్ ప్రథమశ్రేణి న్యాయమూర్తి సీ.సురేష్ హాజరై, సీని
చండ్రుగొండ: వ్యాక్సినేషన్ ద్వారానే కరోనాను కట్టడి చేయవచ్చని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. శనివారం తుంగారం పంచాయతీలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…ప్రతి రోజూ
అశ్వారావుపేట : అల్పపీడన ప్రభావంతో మండల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మండలంలో భారీ వర్షం కురవగా వర్షపాతం 41.3 మిల్లీమీటర్లుగా నమోదయినట్లు స్థానిక వ్యవసాయ కళాశాల వాతావరణ పరిశీలకులు వైజికె మూర�
అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్రంలోని ఆయిల్ఫామ్ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వ్యాపార విస్తరతో సంస్థ ఆదాయం పెంచుకునేందుకు దృ�
నేలకొండపల్లి :భైరవునిపల్లి గ్రామంలో రైతులు తమ పొలాలకు వెళ్లడానికి ఇబ్బందికలుగుతోంది. ఈ సమస్య ను పరిష్కరించేందుకు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి ముందుకువచ్చారు. డొంక రోడ్లను బాగు చేయడానికి ఎమ్మ�
ఖమ్మం, ఆగస్టు 20: ఉద్యమ నేత, సీఎం కేసీఆర్పై అభిమానంతో ఏకంగా ‘కేసీఆర్ కోటి’ రాశాడు ఖమ్మం నగరానికి చెందిన కోసూరు వెంకట నర్సింహారావు. 35 ఏళ్లుగా నగరంలో టైలరింగ్ వృత్తిలో ఉన్న ఆయన ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ను ఇ
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో డెంగ్యూ, మలేరియా, డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని నాలుగు ప్రాంతాలలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయ�