ఖమ్మం : న్యాయవాదులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని , తాను అభ్యర్థిగా వచ్చినప్పుడు తనను ఎలా ఆదరించారో అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదరించి అండగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం : రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించిన సంఘటన ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి ఖమ్మం నగరం కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి సమీ�
ఖమ్మం : బాధితులకు భరోసా కల్పించేందుకు పిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించి సమస్య పరిష్కరానికి కృషి చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం న�
రాష్ట్ర స్థాయి పురస్కారాలకు మన ఉపాధ్యాయులుఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురి ఎంపికఉత్తమ విద్యాబోధనకు సర్కార్ గుర్తింపునేడు గురుపూజోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్,
దళితబంధుతో ఎస్సీ కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లోకి పెరుగుతున్న వలసలు జడ్పీ చైర్మన్ కమల్రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నరసింహాపురంలో టీఆర్ఎస్లోకి 50 కుటుంబాలు చింతకాని, సె
ఖమ్మం అభివృద్ధి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం ఖమ్మం రూపు రేఖలను మార్చేసింది. కేవలం పెద్ద పట్టణాల్లోనే కనిపించే స్ట్రీట్ ఆర్ట్ చిత్రాలు నేడ�
ఖమ్మం : జిల్లాలో తమసేమియాతో బాధపడుతున్న వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తానని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి ఎం.విద్యా చందన అన్నారు. శనివారం నగరంలోని రోటర్ లింబ్ సెంటర�
వేంసూరు :నూతనంగా ఎన్నికైన గ్రామశాఖ అధ్యక్షులు టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని మండల పార్టీ అధ్యక్షులు పాలా వెంకటరెడ్డి కోరారు. ఆయన ఆధ్వర్యంలో శనివారం మండలపరిధిలోని చిన్నమల్లేల గ్రామంలో గ్రామశాఖ అధ్�
చింతకాని: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు తలెత్తుకొని జీవిస్తున్నారని, రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం నడుస్తోందని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్న�
సత్తుపల్లి : వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసేందుకు గణేష్ ఉత్సవకమిటీలు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సత్తుపల్లి సీఐ రమాకాంత్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ అనుమతి http://policepo
సత్తుపల్లి : గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం తెల్లవారు జామున మండల పరిధిలోని కిష్టారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఒడిశా రాష్ట్రంలోని కోయడా హరీష్ చందాపూ�