మంత్రి పువ్వాడ | మిర్చి సాగు చేస్తున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం : పలు ఇళ్లల్లో చోరీలు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. భద్రాచలం పోలీసులు బుధవారం ఇద్దరు బాల నేరస్థులను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి �
ఖమ్మం : ఒలింపిక్స్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు సాధించిన అద్భుత విజయం దేశానికే గర్వకారణమని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ గేమ్స్లో బ
అల్పపీడనం| అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమవగా, డ్రైనేజీలు పొంగిపొర్లుతున
మంత్రి పువ్వాడ | పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సీపీ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెయ్యి మొక్కలను మంత్రి పువ్వాడ సమక్షంలో పోలీస్ సిబ్బందితో నాటార
మంత్రి పువ్వాడ | ఖమ్మం నగరం గట్టయ్య సెంటర్లో రూ.14 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ భవనం, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రూ.2 కోట్లతో నిర్మిస్తున్న బీసీ భవన్ నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ �
మంత్రి పువ్వాడ| ఒలింపిక్ డే సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన ఒలింపిక్ రన్ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్�
ఖమ్మం : జిల్లాలోని బోనకల్ మండలంలోని చిన్న బీరవల్లి గ్రామం ఓనాడు కనీస అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కొంది. సమస్యలు తీరే దారి లేదని ఆశలు వదులుకున్న వైనం. తాగునీటి సంక్షోభానికి, రోడ్లు, విద్యుత్ వంటి క�