ఖమ్మం : డిగ్రీ అనంతరం పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ ప్రవేశ పరీక్ష శుక్రవారంతో ముగిసింది. మూడు సెషన్లలో నిర్వహించిన పరీక్ష ఈ నెల 19వ తేదీన రెండు సెషన్లు, 20వ తేదిన ఉదయం నిర్వహించిన సెషన్తో �
ఖమ్మం : వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఖమ్మంజిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఆలయాలకు తరలివెళ్లి తమ ఇష్ట దైవాలను దర్శించుకుని పూజలు చేశారు. ప్రధానంగా మహిళా భక్తులు వరలక�
ఖమ్మం : ఖమ్మంజిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు రేపు పర్యటించనున్నట్లు ఎంపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పట్టణంలోని జాబ్లీపురలోని ఎంపీ క్యాం�
బోనకల్లు : మండల పరిధిలోని గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన అభిజిత్దేవ్కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివాసీల సామాజిక- ఆర్థిక, జీవన స్థితిగతుల పరిశీలన అనే అంశంపై కాకతీయ వ
ఎర్రుపాలెం : తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సములు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రాతఃకాల అర్చనల అనంతరం యాగశాలలో హోమాలు న�
మధిర రూరల్ : భారత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 77వ జయంతి వేడుకలను మధిరలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సూరంశెట
చింతకాని: సీఎం కేసీఆర్ రూపోందించిన మండలానికి ఒక మెగా పల్లెపార్క్ను త్వరితగతిన నిర్మించాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. మండల పరిధిలో ప్రోద్దుటూరు గ్రామంలో బృహత్(మెగా) పల్లెపకృతివనానికి కేటాయించిన స
కారేపల్లి : మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో రేపు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.డీ.అక్తర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వతరగతికి ఉదయం 10గంటల నుంచి 1గంటల వరకు 7, 8, 9, 10 తరగతుల�
ఏన్కూరు: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ బీ. అశోక్ అన్నారు. శుక్రవారం ఆరికాయలపాడు, రేపల్లెవాడ గ్రామాల్లో డ్రైడే- ఫ్రైడే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెం�
సత్తుపల్లి రూరల్ : సత్తుపల్లి పట్టణ శివారులో వై జంక్షన్ నిర్మాణం కోసం మొదటి విడతగా రూ.2కోట్ల విలువైన చెక్కును సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు అందజేశారు. ఈ సందర్భంగ
ముత్యాలమ్మ జాతర | ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లో శ్రామణమాసం బోనాల జాతర మొదలైంది. మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం ముత్యాలమ్మ జాతర పండుగ వాతావరణం నెలకొంది.
రెండోరోజు కొనసాగిన అల్పపీడన ప్రభావం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం పెసర పంటకు తీవ్ర నష్టం జోరందుకున్న వరినాట్లు కొత్తగూడెం, ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 17 : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీ�
పొలాల్లో ప్లాట్ఫాంలతో తొలగిన ఇబ్బందులు సర్కారు సాయంతో తీరిన అన్నదాతల సమస్య ఖమ్మం జిల్లాలో రూ.36 కోట్లతో 4,437 కల్లాలు జిల్లాలో టార్గెట్ను మించిన ప్లాట్పాంల నిర్మాణం 1,000 నిర్మాణాలు పూర్తి.. వివిధ దశల్లో మిగ