ఖమ్మం : గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు పోషణ్ అభియాన్ ప్రాజెక్టులో భాగంగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర�
ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మిషన్ భగీరథ ఉద్యోగుల జీతాలకు గత 5నెలలుగా చెల్లింపు ఆలస్యం కావటంతో వాళ్లు తమ సమస్యను పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డికి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మె
చింతకాని: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతున్నదని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో రైల్వేకాలనీ గ్రామంలో పలు పార్టీల నుంచి 20 కుటుంబాలు జడ్�
చింతకాని : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభ�
చింతకాని : దేశంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని, దళితబంధుతో దళితుల జీవితాల్లో అనూహ్య మార్పులు జరగనున్నాయని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో లచ్చగూడెం
బోనకల్లు : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ రూ.5 లక్షల యూనిట్ కోసం గురువారం లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మండలానికి ప్రభుత్వం రెండు యూనిట్లు మంజూరు �
ఖమ్మం : రెండు రోజుల క్రితం తల్లాడ మండలం మద్దునూరి గ్రామ పంచాయతీ పరిధిలో అప్పుడే పుట్టిన శిశువును జిల్లా ఐసీడీఎస్ అధికారులు స్వాదీనం చేసుకున్న సంగతితెలిసిందే. అయితే సదరు శిశువు ఆరోగ్యంపై జిల్లా చైల్డ్వ�
ఒక్కకాల్ చేస్తే చాలు.. ఇంటి వద్దకే టీం గృహహింస వేధింపులైనా.. లైంగిక వేధింపులైనా.. బాధితుల పక్షాన బృందం అవసరమైతే ఆశ్రయం.. చట్టపరంగా, న్యాయపరంగా సహాయ సహకారాలు భద్రాద్రి జిల్లాలో వందలాది కేసులకు పరిష్కారం కొ�
రూ.50 లక్షల విలువైన మొక్కలు మాయం సర్వీస్ రిజిస్టర్లో రిమార్కు రాసిన అప్పటి ఎండీ నిర్మల రూ.40 లక్షల నిధుల రికవరీకి సిఫార్సు చేసిన చైర్మన్ అక్రమార్కుడికి పదోన్నతి కల్పించిన ఉన్నతాధికారులు ఆలస్యంగా వెలుగ�
గ్రామ కమిటీల్లో 50 శాతం రిజర్వేషన్ పాటించాలి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి పాలేరును అగ్రగామిగా నిలుపుదాం: ఎమ్మెల్యే కందాళ పార్టీ నిర్మాణమే భవిష్యత్తుకు కీలకం: తాతా మధు కూసుమంచ�
తల్లాడ, సెప్టెంబర్ 8: మేధస్సుతో అన్నదాతలకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణ ద్వారా తెలంగాణ ఖ్యాతిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేశారు ఓ విద్యార్థి. తల్లాడ మండలం బాలభారతి విద్యాలయానికి చెందిన పదోతరగతి విద్యార్థి తాళ�
ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిన అప్పుడే పుట్టిన పసి గుడ్డు పశుగ్రాసం కోసం వెళ్లిన వ్యక్తికి పొదల్లో కన్పించిన శిశువు అక్కున చేర్చుకొని అధికారులకు అప్పగించిన గ్రామస్తులు తల్లాడ, సెప్టెంబర్ 8: గేయ రచయిత సిరివె�
ఖమ్మం : నగరంలోని బాలల సదనం, శిశుగృహలో బుధవారం పోషణ్మాసోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు, బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమశాఖ అధికారిణి స
బోనకల్లు : మండలంలోని జానకీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలోని తరగతి గదులను, వంటశాలను, పాఠశాల ఆవరణాన్ని, ఉపాధ్యాయుల అటెండ�
కల్లూరు : చెరువులో దూకి ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పాత ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మల్కాపురపు శ్రీనివాసరావు(42) గ్రామ స�