దళితబంధుతో ఎస్సీ కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లోకి పెరుగుతున్న వలసలు జడ్పీ చైర్మన్ కమల్రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నరసింహాపురంలో టీఆర్ఎస్లోకి 50 కుటుంబాలు చింతకాని, సె
ఖమ్మం అభివృద్ధి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం ఖమ్మం రూపు రేఖలను మార్చేసింది. కేవలం పెద్ద పట్టణాల్లోనే కనిపించే స్ట్రీట్ ఆర్ట్ చిత్రాలు నేడ�
ఖమ్మం : జిల్లాలో తమసేమియాతో బాధపడుతున్న వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తానని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి ఎం.విద్యా చందన అన్నారు. శనివారం నగరంలోని రోటర్ లింబ్ సెంటర�
వేంసూరు :నూతనంగా ఎన్నికైన గ్రామశాఖ అధ్యక్షులు టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని మండల పార్టీ అధ్యక్షులు పాలా వెంకటరెడ్డి కోరారు. ఆయన ఆధ్వర్యంలో శనివారం మండలపరిధిలోని చిన్నమల్లేల గ్రామంలో గ్రామశాఖ అధ్�
చింతకాని: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు తలెత్తుకొని జీవిస్తున్నారని, రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం నడుస్తోందని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్న�
సత్తుపల్లి : వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసేందుకు గణేష్ ఉత్సవకమిటీలు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సత్తుపల్లి సీఐ రమాకాంత్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ అనుమతి http://policepo
సత్తుపల్లి : గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం తెల్లవారు జామున మండల పరిధిలోని కిష్టారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఒడిశా రాష్ట్రంలోని కోయడా హరీష్ చందాపూ�
రఘునాథపాలెం : మండల పరిధిలోని వీవెంకటాయపాలెం గ్రామంలో స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన హైస్కూల్, ప్రాథమిక పాఠశాలను సందర్
ఖమ్మం : అన్నం సేవా ఫౌండేషన్ చేస్తున్నసేవా కార్యక్రమాలకు తనవంతుగా ఆర్ధిక సాయం అందించేందుకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ విరాళానికి సంబంధించిన చెక్ ను ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ . గౌతమ్ చేతులు మీ�
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ యువతగా ఉండి ఇప్పటికే ఎంప్లాయిమెంట్ కార్డు పొంది వివిధ కారణాలతో రెన్యువల్ చేసుకోలేక పోయిన వారు తమ ఎంప్లాయిమెంట్ కార్డును పునరుద్దరించు కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశ
పెనుబల్లి :టీఆర్ఎస్ జెండా పండగ సంబురాలు గురువారం మండల వ్యాప్తంగా ఊరూరా రెపరెపలాడాయి. ఉప్పలచలకలో నూతనంగా ఏర్పాటు చేసిన దిమ్మె వద్ద ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జెండాను ఆవిష్కరించారు. గ్రామకమిటీల ఆధ్వర్
ఏన్కూరు: ఏన్కూరు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం, జూనియర్ కళాశాల విద్యార్థి బాదావత్ నితిన్ అత్యంత ప్రతిభ కనబరిచి ఇటీవల ప్రకటించిన ఎంసెట్లో 969 ర్యాంక్ సాధించాడు. నితిన్ మాట్లాడుతూ నీట్లో ర్యాంకు సాధి�