త్వరలో రానున్న రూ.450 కోట్లు ప్రతి దళిత కుటుంబానికి పథకం వర్తింపు దళితబంధు అమలులో రాజకీయాలుండవు రేషన్ కార్డు ఉండాలన్న నిబంధన లేదు చింతకాని మండలంలో అధికంగా దళిత కుటుంబాలు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ �
గ్రామీణుల ఆరోగ్యంపై సర్కారు ప్రత్యేక దృష్టి 5 వేల జనాభాకు వెల్నెస్ సెంటర్ ఏర్పాటు భద్రాద్రి జిల్లాకు 20 సెంటర్లు మంజూరు 17 సెంటర్ల నుంచి అందుతున్న వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యంపై రాష్ట్ర
వేదికగా మణుగూరు మండలం పగిడేరు రూ.1.73 కోట్ల నిధులు మంజూరు అధికారుల స్థల పరిశీలన మణుగూరు రూరల్, సెప్టెంబర్ 14: దేశంలోనే తొలిసారి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న జియోథర్మల్ పవర్ ప్రాజెక్ట్కు మణుగూరు మండలం �
జిల్లా అధికారుల సమావేశంలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మామిళ్లగూడెం, సెప్టెంబర్14 : రాబోయే రోజుల్లో చింతకాని మండలం దళిత కుంటుంబాలకు సుమారు రూ.450 కోట్లతో 4 వేల కుటుంబాలకు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్
ఖమ్మం : సీపీఐ జాతీయ నాయకుడు, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం నగరంలోని గట్టయ్య సెంటర్ లోని ఖమ్మం రోటరీ క్లబ్లో జరిగిన వేడుకలకు రాష్ట్ర రవాణ�
ఖమ్మం :జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు మరో నెలరోజులపాటు పూర్తి నివారణ చర్యలతో మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వైద్యాధికారులత�
ఖమ్మం : దళిత సాధికారత సాధనకు ప్రతి అధికారి కుటుంబ పెద్దగా వారి ఆర్థిక ఎదుగుదలకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ సూచించారు. జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ స�
ఖమ్మం : వైరా పోలీస్ డివిజన్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన స్నేహామెహ్రా ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం వైరా ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఖమ్మం
ఖమ్మం: ఆడపిల్లల్లో ఆత్మ స్థైర్యాన్నిపెంపొందించుకోవడానికి కరాటే ఎంతగానో దోహద పడుతుందని నగరమేయర్ పునకొల్లు నీరజ పేర్కొన్నారు. ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె కరాటేలో ప్రతిభ చాటిన విద్యార్ధులకు ప్రసం�
ఖమ్మం : గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు పోషణ్ అభియాన్ ప్రాజెక్టులో భాగంగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర�
ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మిషన్ భగీరథ ఉద్యోగుల జీతాలకు గత 5నెలలుగా చెల్లింపు ఆలస్యం కావటంతో వాళ్లు తమ సమస్యను పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డికి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మె
చింతకాని: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతున్నదని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో రైల్వేకాలనీ గ్రామంలో పలు పార్టీల నుంచి 20 కుటుంబాలు జడ్�
చింతకాని : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభ�
చింతకాని : దేశంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని, దళితబంధుతో దళితుల జీవితాల్లో అనూహ్య మార్పులు జరగనున్నాయని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో లచ్చగూడెం
బోనకల్లు : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ రూ.5 లక్షల యూనిట్ కోసం గురువారం లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మండలానికి ప్రభుత్వం రెండు యూనిట్లు మంజూరు �