ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి.ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు సరస్వతిదేవి అలంకారంలో �
ఖమ్మం: ఖమ్మం నగరంలో కాల్వొడ్డు ప్రాంతంలో దేవినవరాత్రులు సందర్భంగా నవ దుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాలధారణ లోఉన్న భవానీలకు, ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు చేశార
ఖమ్మం : కాకతీయ యూనివర్శిటీ పరిధిలో డిగ్రీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం జరిగిన పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. ఈ విషయాన్ని పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోల్ వెంకయ్య తెలిపా
ఖమ్మం : మహిళలకు రక్షణగా దిశ ప్రొటెక్షన్ కమిటీ పని చేస్తుందని సంఘం జిల్లా అధ్యక్షురాలు కావేటి రేవతి తెలిపారు. సోమవారం ఖమ్మం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో దిశ
ఖమ్మం : బాధితుల ఫిర్యాదుల వాస్తవ పరిస్థితులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ఆదేశించారు. సోమవారం పోలీస్ కమ�
ఖమ్మం :బతుకమ్మ వేడుకల సందర్భంగా సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం జరగనున్న బతుకమ్మ సంబురాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ సబురాలలో జిల్లా ప్�
ఖమ్మం : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాతం వాతావరణంలో పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ మొదటి స
ఖమ్మం : ఖమ్మం జిల్లా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని బాలల సదనంలో జరిగిన వేడులకు ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమశాఖ అధికారి సీహెచ్ సంద్యారాణీ, చైల్డ్
ఖమ్మం : ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం రికార్డు స్థాయి ధర పలికింది. సోమవారం పత్తియార్డులో జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్లో ఖరీదుదారులు పోటాపోటీగా బిడ్ చేయడంతో క్వింటా రూ.7,700 పలికింది. దీంతో పంటను మ�
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారికి అర్చనలు, అభిషేకాలు చేశారు. అమ్మవారు
చింతకాని : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న బీమా పథకాలను, సంక్షేమ ఫలాలను సద్వినియోగించుకోవాలని ఏపీజీవీబీ బ్యాంకు మేనేజర్ మల్లేశం అన్నారు. రైతులకు, ఏపీజీవీబీ ఖాతాదారులకు నగదు రహిత లావాదే�
ఖమ్మం : తపాలా వారోత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీన ఖమ్మం నగరంలోని తపాలా ప్రధాన కార్యాలయంలో ఆధార్మేళా జరగనున్నది. ఈ విషయాన్నిహెడ్ పోస్ట్ మాస్టర్ కె. కిరణ్కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆధార్�
ఖమ్మం :తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించమని అడిగినందుకు ఎయిర్ గన్తో బెదిరించిన సంఘటనలో ముగ్గురు నిందితులను ఖమ్మం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం నేపాల్లోని �
ఖమ్మం: మొగిలి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో శ్రీఅభయ హాస్పిటల్, శ్రీమిత్రా గ్రూప్ సౌజన్యంతో ఆదివారం సాయంత్రం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వ్�
సత్తుపల్లి : టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పట్ట�