ఖమ్మం: ఖమ్మం నగరంలోని శ్రీనివాస్నగర్కు చెందిన కేబుల్ వ్యాపారి షేక్ అమ్జద్ 92లక్షల 25వేల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశాడు. 2010 నుంచి దివాలా పిటిషన్ దారుడు కేబుల్ వ్యా
ఖమ్మం : ఖమ్మంజిల్లా కళాకారులకు అంతర్జాతీయ జానపద కళాహంస అవార్డులు వచ్చినట్లు కళాకారుడు పమ్మి రవి తెలిపారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2021 ఇంటర్నేష�
ఎర్రుపాలెం: మండల తహసీల్దార్ కార్యాలయంలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో శుక్రవారం రెవెన్యూ అధికారులకు వాగ్వీవాదం జరిగింది. డిప్యూటీ తహసీల్దార్ కే.ఎం.ఎ.అన్సారీ అధ్యక్షతన జరుగు
మధిర : మధిరలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విద్యార్థులకు తొర్లపాడు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో వరి సాగుపై అవగాహన కల్పించారు. వరిసాగు చేసే విధానాలను గురించి విద్యార్థ
ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ రెవిన్యూ, భూసర్వే అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెం తహసీల్దార్ కార్యాలయం కం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కా�
ఖమ్మం : రాబోయే కాలంలో ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ను బలోపేతం చేయడంలో పార్టీ నగర కమిటీ, అనుబంధ కమిటీ సభ్యులు క్రియాశీలకంగా పని చేయాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టిఆర్ఎస్
ఖమ్మం : తెలంగాణ సంస్రృతి,సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అక్టోబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీవరకు బతుకమ్మ ఉత్సవాలను ఖమ్మం నగరంలో నిర్వహించాలని టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తన్నీరు శోభారాణి పిలుపిని
కల్లూరు: మండల పరిధిలోని పెద్దకోరుకొండి, చిన్నకోరుకొండి గ్రామాల్లోని రైతులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సత్తుపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు యు.న
ఖమ్మం:ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలానికి సుడా నిధులు కేటాయించ నున్నట్లు సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ పేర్కొన్నారు. మండల పరిధి కోయచలక, చిమ్మపూడి, పాపటపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయా పంచ
ఏన్కూరు: విద్యార్థులకు చదవడం, రాయడం కోసం ఈ నెల 27 నుంచి నవంబర్ 27 వరకు జరిగే బేసిక్ త్రీఆర్స్ ప్రోగ్రాం ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. బుధవారం మండలంలోని రాయమాదారం, ఎర్రబో�
ఏన్కూరు: మండలంలోని రేపల్లెవాడకు చెందిన నిమ్మల పిచ్చయ్య(65) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పిం�
చింతకాని: నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరం లాంటిదని ఖమ్మం జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండలపరిధిలో జగన్నాథపురం గ్రామంలో మాజీ సొసైటీ చైర్మన్ కోలేటి సూర్యప్రకాశ్ గృహంలో జరిగిన కార్�
చింతకాని: దళితబంధుతో దళితుల జీవితాల్లో పెనుమార్పులు వస్తాయని, దేశంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో జగన్నాథపురంలో జర�
బోనకల్లు : మండలంలోని టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలైన నూతన కమిటీలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు సమక్షంలో ప్రకటించారు. మహిళా సంఘం అధ్యక్షురాలిగా బీ.సిలార్బీ, ప్రధాన కార్యదర్శిగా బోయినపల్లి వెంక�
కొణిజర్ల : భారీవర్షాల కారణంగా జలమయమైన డబుల్బెడ్ రూం ఇండ్లను ట్రైనీకలెక్టర్ బీ.రాహుల్, ఆర్డీవో రవీంద్రనాథ్లు మంగళవారం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన వారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు