ఖమ్మం: నగరంలోని ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మై హోమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత నిర్మాణ రంగంలో వస్తున్న మార్పుల�
సత్తుపల్లి : తెలుగు అకాడమీ ఫిక్సిడ్ డిపాజిట్ల కుంభకోణంలో మండల పరిధిలోని గంగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంగారం గ్రామానికి చెందిన మరీదు వెంకటేశ్వరరావు గత 20 �
ఎర్రుపాలెం: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం ఎర్రుపాలెంలో చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ దగ్గరలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. మృతుడికి సుమారు 35ఏండ్ల వయస
చింతకాని: పల్లెల్లో నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని జిల్లావ్యవసాయశాఖ ఏడీ సతీష్ అన్నారు. శుక్రవారంఆయన మండలంలోని జగన్నాథపురం గ్రామంలో ప్రైడే-డ్రైడే కార్
ఖమ్మం : తెలంగాణ స్టేట్ కో-ఆఫరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) లో జరిగిన పలు కార్యక్రమాలలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం పాల్గొన్నారు. హైద్రాబాద్లో జరిగిన టెస్కాబ్ సమావేశం, అనంతరం ట
ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో నగర మేయర్ పునుకొల్లు నీరజ బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుధవారం నగరంలోని 57,12 డివిజన్ల పరిధిలో బతుకమ్మ చీరలను మహిళలకు అందచేశారు.ఈ సంద�
ఖమ్మం : తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా..ఈ పండుగను పురస్కరించుకొని టీఎస్ఆర్టీసీ సంస్థ ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండేలా అదనంగా బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. హైద్రాబాద్ నుంచి ఖమ్మం, కొత్తగూడెంకు, కొ�
చింతకాని: మండలంలో 26 గ్రామాల్లో అట్టహసంగా బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్బంగా నాగిలిగోండలో సర్పంచ్ చాట్ల సురేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ మ�
రఘునాథపాలెం: టీఎస్ ట్రాన్స్కో సంస్థ జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా టవర్ ఎక్కే పోటీలను చేపట్టింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో జేఎల్ఎం పోస్టులకు ఎంపికైన అభ్యర్ధు
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోనే పెద్ద సొసైటీగా రైతుల అభ్యున్నతి కోసం పని చేస్తున్న వీ.వెంకటాయ పాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సేవా సంఘం రైతుల కోసం చేస్తున్నసేవలు మరువలేనివని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్న�
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణీ పోర్టల్ నుంచి పీవోబీ తొలగిస్తామని చెప్పే దళారుల మాటలు ప్రజలు నమ్మవద్దని జిల్లా రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. ధరణీ పోర్టల్ ఏర్పాటు చేసిన త�
చింతకాని: మద్యం మత్తులో డీసీఎం వ్యాన్ ను నడుపుతున్న డ్రైవర్ వాహనాన్ని అదుపుచేలేక రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీ కొనడంతో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన మండల పరిధిలో నాగులవంచ గ్రామసమీపంలో మంగళవారం జరిగింది. ఆ�
ఎర్రుపాలెం: మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామసమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యాన్ని జిల్లా సివిల్సప్లై అధికారులు పట్టుకున్నారు. జిల్లా సివిల్ సప్లై అధికారి బీ.రాజేందర్ మాట్లాడుతూ అక్రమంగా ర
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. భక్తుల కానుకలు, మొక్కుబడులు లెక్కించగా రూ.40,70,859 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధ�