ఖమ్మం : రక్తదానం సామాజిక బాధ్యత అని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశార
ఖమ్మం : విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన నలుగురు కానిస్టేబుళ్లపై పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ శాఖపరమైన చర్యలు తీసుకుంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో పని చేస్
ఖమ్మం:ఉద్యాన సాగు రైతులు శుక్రవారం విజ్ఞాన యాత్రకు బయలుదేరి వెళ్లారు. వారం రోజుల పాటు మహారాష్ట్రలోని నాసిక్ సహాద్రీఫామ్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సాగుచేసే విధానాల పనితీరును తెలుసుకునేందుకు జిల్లా ఉద్�
ఖమ్మం : సమాజంలోని ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు యువతకు, మహిళలకు జిల్లా మహిళా ప్రాంగణంలో పలు రంగాల్లో వృత్తివిద్యాకోర్సుల్లో శిక్షణ ఇప్పించనున్నట్ల�
ఖమ్మం : కాకతీయ యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న పరీక్షల్లో10మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. కాపీయింగ్ కు పాల్పడుతున్నవిద్యార్థులను డిబార్ చేసినట్లు కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్
ఖమ్మం:ప్రజల భద్రతకు భరోసా కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీసీపీ ఇంజరాపు పూజ అన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు అడిషనల్ డిసిపి సుభాష్ చంద్ర బోస్, టౌన్ ఏసీపీ అంజనేయులు ఆ
ఖమ్మం : జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గిడ్డంగిని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ శుక్రవారం తనిఖీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపే పిరియాడికల్ తనిఖీ నివేదిక సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధ
ఖమ్మం: ఖమ్మంజిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పనాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 24న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం నగరం
ఖమ్మం : ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలో ఫోటో గ్రఫీ పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ శుక్రవారం తెలిపారు. ఆసక్తి ఉన్న ఫోటో గ్రాఫర్లు పోటీలో పాల్గొనాలని కోరారు. 28వ తేదీన పాఠశాల, కళాశా�
ఖమ్మం : కేంద్రంలో పాలన కొనసాగిస్తున్న బీజేపి ఆధ్వర్యంలోని కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థఐన విద్యుత్తు రంగాన్ని కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు కుట్రలు చేస్తుందని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోషియేషన్ రాష్ట
ఖమ్మం :పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసాగా మారిందని జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలంలోని పలుగ్రామాలకు చెందిన 8మంది లబ్ధిదారులకు రూ.3,26,500 మంజూరయ్యాయి. దీనికి సంబధించిన చెక్కులను
ఖమ్మం : ఖమ్మం నగరంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఖమ్మం టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం ఎన్ఎస్టీ రోడ్డులో పల్సర్ వాహనంపై ముగ్గురు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా పెట్రోలింగ్ పోల
ఖమ్మం: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఖమ్మంలో ప్రాపర్టీ షో జరుగనున్నది. నగరంలోని రాజ్పద్ ఫంక్షన్హాల్లో ఏర్పాటుచేయనున్నఈ షోను ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియ
ఖమ్మం :ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మిస్తున్నఆధునిక ఫుట్ పాత్ నిర్మాణ పనులను నగర మేయర్ పునుకొల్లు నీరజ గురువారం పరిశీలించారు. నగరంలోని వైరా రోడ్డులో ఉన్న అంబేద్కర్ సెంటర్ నుంచి ఐటీ హబ్ సర్కిల్ వరకు నూతనంగా �
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి, అపరాల పంటలలో నాణ్యత ప్రమాణాలు తెలుసుకునేందుకు, సరికొత్త యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అన్నదాతల ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ సర్కార్ కోల్ కతాకు చెందిన శాస్త్రవే�