ఖమ్మం: ద్విచక్రవామనంపై వెళ్తున్న భార్యాభర్తలను వేగంగా దూసుకొచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం ఖమ్మం-వరంగల్ క్రాస్రోడ్స్ వద్ద జరిగింది.బైక్పై వెళ్తున్న దంపతులను వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త వీరబాబు (28) అక్కడికక్కడే మృతిచెందారు. భార్యకు తీవ్రమైన గాయాలైనాయి. ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.