ఖమ్మం : కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు శిక్ష విధించింది.టేకులపల్లి గ్రామం ఇల్లందు మండలానికి చెందిన అన్నబత్తుల అభిలాష్కు 20ఏండ్ల జైలుశిక్షతోపాటు10వేల రూపాయల జరిమాన విధిస�
ఖమ్మం : దీపావళి సందర్భంగా ఖమ్మం జిల్లాలో బాణాసంచా దుకాణాలు పెట్టుకునే వ్యాపారులు తప్పనిసరిగా ధరఖాస్తు చేసుకోవాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం లోపు సంబంధిత పత్రాలతో సీపీ కార్య
సత్తుపల్లి:సత్తుపల్లిలోని శ్రీబండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాలేజ్ ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న ఈఅ�
పెనుబల్లి: జాతీయ స్థాయి క్రికెట్కు ఎంపికైన క్రీడాకారునికి టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, నాయకులు సోమవారం ఆర్థికసహాయాన్ని అందించారు. మండలపరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన వర్ధిబోయిన యశ్వం
మధిర: మధిర మండల కేంద్రంలోని మండల పరిషత్ డెవలప్మెంట్ (ఎంపీడీఓ) కార్యాలయాన్ని సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిష్టర్లు పరిశీలించి వివరాలు అడిగి తెలుస�
రఘునాథపాలెం : ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో డబుల్బెడ్రూం ఇండ్లు పొందిన నిరుపేద లబ్దిదారులు సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టేకులపల్లిలోని డబుల్బెడ్రూం ప్రా�
ఖమ్మం: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణంలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్రఉద్యానవనశాఖ ఉప సంచాలకురాలు, సూక్ష్మనీటి పథకం ప్రత్యేక అధికారిణి విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్ర
ఎర్రుపాలెం: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మండలంలోని నరసి
చింతకాని: పసుపు, జామ, శ్రీగంధం, తీగజాతి కూరగాయాలు, మామిడి, ఆయిల్ఫామ్ తదితర ఉద్యానవన తోటల్లో సరైన యాజమాన్య పద్దతులు అవలంభించడం ద్వారా రైతాంగం అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర సూక్ష్మసేద్యపథకం ప్రత్యే
ఖమ్మం : కార్మికులకు ఏ కష్టం వచ్చినా రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండగా నిలుస్తారని సుడా చైర్మన్ బుచ్చు విజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్కేవీ కార్
ఖమ్మం: సామాజిక రుగ్మతలపై ప్రజల్లో మరింత చైతన్యం పెరగాలని ట్రాఫిక్ సీఐ అంజలి అన్నారు. పోలీసు కళా జాగృతి ప్రదర్శనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆమె చెప్పారు. పోలీసు కళా జాగృతి ఆధ్వర్యంలో నగరంలోని �
కొణిజర్ల: బంతిపూలు కోసేందుకు వెళ్తున్న కూలీల ఆటోను వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న10మంది కూలీలు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన మండలంలోని కొణిజర్లలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఎస
పెనుబల్లి: కుటుంబకలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నసంఘటన గురువారం మండలపరిధిలోని గంగదేవిపాడులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దంతాలపల్లి నాగార్జున (35) కుటుంబకలహాలత�
సత్తుపల్లి: నూతన వ్యవసాయ చట్టాల పేరుతో కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆదుకుంటుంటే, మరో పక్క మోడీ ప్రభుత్వం రైతులను క�