ఖమ్మం:ప్రజల భద్రతకు భరోసా కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీసీపీ ఇంజరాపు పూజ అన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు అడిషనల్ డిసిపి సుభాష్ చంద్ర బోస్, టౌన్ ఏసీపీ అంజనేయులు ఆ
ఖమ్మం : జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గిడ్డంగిని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ శుక్రవారం తనిఖీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపే పిరియాడికల్ తనిఖీ నివేదిక సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధ
ఖమ్మం: ఖమ్మంజిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పనాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 24న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం నగరం
ఖమ్మం : ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలో ఫోటో గ్రఫీ పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ శుక్రవారం తెలిపారు. ఆసక్తి ఉన్న ఫోటో గ్రాఫర్లు పోటీలో పాల్గొనాలని కోరారు. 28వ తేదీన పాఠశాల, కళాశా�
ఖమ్మం : కేంద్రంలో పాలన కొనసాగిస్తున్న బీజేపి ఆధ్వర్యంలోని కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థఐన విద్యుత్తు రంగాన్ని కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు కుట్రలు చేస్తుందని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోషియేషన్ రాష్ట
ఖమ్మం :పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసాగా మారిందని జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలంలోని పలుగ్రామాలకు చెందిన 8మంది లబ్ధిదారులకు రూ.3,26,500 మంజూరయ్యాయి. దీనికి సంబధించిన చెక్కులను
ఖమ్మం : ఖమ్మం నగరంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఖమ్మం టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం ఎన్ఎస్టీ రోడ్డులో పల్సర్ వాహనంపై ముగ్గురు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా పెట్రోలింగ్ పోల
ఖమ్మం: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఖమ్మంలో ప్రాపర్టీ షో జరుగనున్నది. నగరంలోని రాజ్పద్ ఫంక్షన్హాల్లో ఏర్పాటుచేయనున్నఈ షోను ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియ
ఖమ్మం :ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మిస్తున్నఆధునిక ఫుట్ పాత్ నిర్మాణ పనులను నగర మేయర్ పునుకొల్లు నీరజ గురువారం పరిశీలించారు. నగరంలోని వైరా రోడ్డులో ఉన్న అంబేద్కర్ సెంటర్ నుంచి ఐటీ హబ్ సర్కిల్ వరకు నూతనంగా �
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి, అపరాల పంటలలో నాణ్యత ప్రమాణాలు తెలుసుకునేందుకు, సరికొత్త యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అన్నదాతల ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ సర్కార్ కోల్ కతాకు చెందిన శాస్త్రవే�
ఏన్కూరు: ఏన్కూరు పోలీస్స్టేషన్లో గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి త్యాగాలను స్మరిం�
బోనకల్లు: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండలంలో విద్యుత్ షాక్తో ఒకరు మృతిచెందగా, మరొకరు వాటర్ట్యాంక్పై నుంచి జారీపడి మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గోవిందాపుర�
కల్లూరు: కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ సబ్జెక్టు బోధించేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసరావు గురువార�
కల్లూరు : తెలంగాణ రాష్ట్రంలో గురుకుల కళాశాలలు, పాఠశాలలను పునఃప్రారంభమయ్యాయి. గురువారం కల్లూరు మండలంలోని వసతిగృహాలు, గురుకుల కళాశాల, పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో దూరప్రాంతాల నుంచి తల్లిదండ్రులు తమ పిల�
మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి వెల్లడి ఖమ్మం, అక్టోబర్ 20: దేశంలోనే తొలిసారి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకొనేలా మొబైల్ మాక్ ఈ-ఓటింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసినట్టు ఖమ్మం నగరపాలక సంస్థ