ఖమ్మం:ఖమ్మం జిల్లా టీఎన్జీఓస్ గ్రంథాలయం సమితి ఫోరం ఎన్నిక శుక్రవారం జరిగింది. గ్రంథాలయం సమితి నూతన కార్యవర్గంలో ప్రెసిడెంట్ గా కె.వి.ఎస్.ఎల్.ఎన్.రాజు, వైస్ ప్రెసిడెంట్ గా బి.బాబు,సెక్రెటరీగా ఎండి.ఇమామ్,ఆర్.నాగన్న,ఎన్.మల్లికార్జున్ రావు,శ్రీనివాస్, టి. రామ కృష్ణ, బి.వెంకటేశ్వర్లు,ఏ.కనకవల్లిలను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన కమిటీల సభ్యులను అడహక్ కమిటీ జిల్లా కన్వీనర్ అఫ్జల్ హాసన్ అడ్ హాక్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఎన్నికల అధికారిణిగా ఎస్.జ్యోతి వ్యవహరించారు.