గోపన్పల్లిలో భాగ్యనగర్ టీఎన్జీవోలు చేపట్టిన ఆందోళన శనివారం 25వ రోజుకు చేరుకున్నది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన దాదాపు 100 మంది ఉద్యోగులు, పెన్షనర్లు గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవో �
పూర్వ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పనిచేసిన ఉద్యోగులు, 1980లో కరీంనగర్ జిల్లా తెలంగాణ నాన్ గెజిటెట్ ఆఫీసర్ల పేరిట గృహ నిర్మాణ సహకార సొసైటీ (రిజిస్టర్ నంబర్ 1103)ను ఏర్పాటు చేసుకున్నారు.
ప్రభుత్యోద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ టీన్జీవోలు చేపట్టిన ఆందోళన గురువారంతో 12వ రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు గచ్చిబౌలిలోని �
గోపన్పల్లిలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో టీఎన్జీవోలు 12రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. దీంతో సోమవారం 13వ రోజు వినూత్న నిరసన చేపట్టారు.
గోపన్పల్లిలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ అధ్వర్యంలో భాగ్యనగర్ టీఎన్జీవోలు చేస్తున్న ఆందోళన శనివారం 11వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో శనివారం ఉద్యోగులు అర�
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రామినేని శ్రీనివాసరావు హఠాన్మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీనివాసరావు టీఎన్జీవోస్ కేంద్ర కోశాధికారిగా ఉంటూ అందరికీ తలలో నాలుకలా ఉండేవాడ
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్ట�
టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో అక్రమాల లె క్కలు బట్టబయలయ్యాయి. ప్రతిసారి ఎవరో ఒకరు ఫిర్యాదు చేయడం, దానిపై విచారణ చేయడం, రిపోర్ట్ సడ్మిట్ చేయడం మిన్నకుండిపోవడం తప్ప.. చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుత
వరంగల్ తహసీల్దార్ ఎం డీ ఇక్బాల్పై దాడి ఘటనలకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవిన్యూ సర్వీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ట్రెసా) నాయకులు డిమాండ్ చేశారు.
దేవాదాయశాఖ ఉద్యోగులకు ఇప్పటికే నాలుగు పీఆర్సీలు పెండింగ్లో ఉన్నాయని, కనీసం మూడింటిని ఈ పండుగలోగా విడుదల చేయాలని, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, 261 జీవోను సవరించి ఉద్య
నస్పూర్లోని సర్వే నంబర్ 42లో టీఎన్జీవోలకు కేటాయించిన భూమిలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని, నిర్మాణాలు నిలిపివేయాలని సొసైటీలో ప్లాట్లు పొందిన పలువురు బాధితులు డిమాండ్ చేశారు.