ఖమ్మం : రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్లో మట్టి తవ్వకాలపై లోకాయుక్త చేపట్టిన విచారణ బుధవారం ముగిసింది. తెలంగాణ స్టేట్ ఇన్వెస్టిగేషన్ అధికారి మాత్యూకోషి రెండోరోజు మండల పరిషత్ కార్యాలయంలో రెవిన్యూ, �
ఖమ్మం : ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓ.పీ.డి.ఆర్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , ఖమ్మం జిల్లా కన్వీనర్ బాణాల లక్ష్మణాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఓపిడిఆర్ రాష్ట్ర కమిటీ సభ్యులు దందా �
ఖమ్మం :ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో మహిళా న్యాయవాదులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళా న్యాయవాదులకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు బ�
ఖమ్మం :తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు బంధు సంబురాల నిర్వాహణ భేష్ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కితాబిచ్చారు. ఈ నెల4వ తేదీ నుంచి నగర వ్యవసాయ మా�
ఖమ్మం: అగ్రికల్చరల్ మినిస్ట్రీయల్ స్టాప్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. యర్రమళ్ల శ్రీనివాసరావు ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ముఖ్య అతిథిలుగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష్యకార్యదర్శ
ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేతనైతే ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పై మాట్లాడాలని, దీంతో పాటు అభివృద్ధిలో సలహాలు సూచనలు అందించాలని, అలాకాకుండా రాజకీయ లబ్దికోసం జిల్లాను అభివృద్ధి లో పరుగులు పెట్టిస�
దారితప్పి వచ్చి పాలేరులో ప్రత్యక్షం కాలుకి ట్యాగ్తో చైనా కపోతమంటూ పుకార్లు కూసుమంచి, జనవరి 6: ఖమ్మం జిల్లా పాలేరుకు వచ్చిన పావురం చైనాది కాదని.. కర్నూలు నుంచి వచ్చిన పందెం కపోతం అని తేలడం తో అంతా ఊపిరి పీల
ఖమ్మం : ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ డైరీని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రెవిన్యూ ఉద్యోగి ప్రభు�
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్కు ఆదాయం రెట్టింపు అయ్యేలా రెవిన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు కృషి చేయాలని నగర మేయర్ పునుకొల్లు నీరజ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛా�
ఖమ్మం:బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ల ఆధ్వర్యంలో భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన అసోసియన్ ప్రతిన
ఖమ్మం:టీఎన్జీఓస్ హాస్టల్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.రుక్మారావు, ఎస్.నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. బుధవారం కలెక్టర్లోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్
ఖమ్మం: మహిళలు అభివృద్ధి చెందాలంటే ప్రతీ ఒకరూ చదువుకోవాలని ప్రోత్సహించి వారి అభివృద్ధికి కృషి చేసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కొనియాడారు. సోమవ�
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు ఖమ్మం, జనవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటన ఖరారైంది. ముందుగా నిర్ణయించిన ప�
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటన వాయిదా పడింది. జనవరి2 తేదీన మంత్రి పర్యటన ఉన్నది. ఈ పర్యటన వాయిదా పడిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవా�