ఖమ్మం : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న పలు అభివృద్ది, అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ రూపు రేఖలు మారిపోయాయి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం ఉదయం ఖమ్�
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి క్వింటాకు రికార్డు స్థాయి ధర పలికింది. ఉదయం మార్కెట్ యార్డులోని ఈ-బిడ్డింగ్లో జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్లో పంటను కొనుగోలు చేసేందుకు ఖరీదుదారులు పోటీ పడ్డ�
Father | ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తుపల్లికి చెందిన సాయి భానుప్రకాశ్.. ఖమ్మంలోని ప్రైవేటు పాఠశాలలో
CM KCR | ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాతా మధుసూధన్ రావు విజయం సాధించిన నేపథ్యంలో.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రఘునాథ పాలెంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల ఖమ్మం-1 బాలికల కళాశాల విద్యార్ధులు సత్తా చాటారు. గురుకులానికి చెందిన మొగల్ సమ్రీన్ విద్య
ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రీన్పీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు జాతీయ రహదారుల ప్రాతిపాధిక సంస్థ (నేషనల్ హైవే అథార్టీ)నుంచి మంజూరు చేసిన నష్ట పరిహారం చెల్లి
ఖమ్మం: చాలా కాలం తర్వాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒకేరోజు పత్తి ,మిర్చి ధరలు . ఏసీ రకం మిర్చిపంటకు జాతీయ స్థాయిలోనే తేజా రకం పంటకు ఖమ్మం మార్కెట్లో రికార్ఢు స్థాయిలో ధర పలికింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర కా�
మామిళ్లగూడెం: అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా ఆర్ధరాత్రి మద్యం మత్తులో తిరిగే అకాతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు నగరంలో గురువారం అర్థరాత్రి పలు ప్రాంతాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. �
ఖమ్మం :విద్యార్థులు ఎంచుకున్న రంగంలో రాణించడానికి అత్యాధునిక సాంకేతిక అంశాలపై దృష్టి సారిస్తూ ముందుకు సాగాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ సూచించారు. పోలీస్ శాఖ పర్యవేక్షణలో పోలీస్ హెడ్ క్వార్టర�
ఖమ్మం: శాసనమండలి సభ్యుడుగా విజయం సాధించిన తాతా మధుని ఐఎఫ్ఏ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సునీల్ ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైద్రాబాద్లోని తాతా మధు నివాసంలో ఆయన మధును కలిసి పుష్పగుచ్చం అందచేశా
ఖమ్మం :ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్ ప్రాంతానికి చెందిన రేషన్ డీలర్ గుమ్మడివెల్లి విశ్వనాథం(70) సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పార్థీవదేహాన్ని పలువుర�
ఖమ్మం : ఖమ్మం నగరంలోని చర్చి కాంపౌండ్ కూడలిలో జరుగుతున్న అభివృద్ది పనులను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్లు బుధవారం పరిశీలించారు. ఈ కూడలి అభివృద్దికి స్థానికులు సహకరించ
ఖమ్మం : కవిత్వం సాహితీ రూపాలన్నిటిలో చాలా పదునైనదన్న భావనను, కవిత్వాన్ని యువతరానికి అందించి ,వారిలోని సృజనాత్మకతను వెలికితీసి ఈనాడు వందలాదిమంది వచన కవిత్వాన్ని పరిపుష్టం చేయడానికి కృషి చేసిన కుందుర్తి
ఖమ్మం : బస్సు ఢీకొంటుందనే భయంతో ఓ బాలుడు మున్నేరులో దూకాడు. ఈ సంఘటన ఖమ్మం నగరంలోని కాల్వోడ్డు ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపినవివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం, కొత్తూరు గ్రామానికి చెందిన బీమనబ�