మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం గంజాయి, మాదక ద్రవ్యాల నివారణపై పోలీసులు, సింగరేణి ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్వంలో �
బడిలో మౌలిక వసతుల కల్పన పువ్వాడ ఫౌండేషన్ ద్వారా సమకూరిన సామగ్రి గోడలపై ఆకట్టుకునేలా బొమ్మలు, కొటేషన్స్ సర్వాంగ సుందరంగా ముస్తాబైన పాఠశాల గతంలో ఆ పాఠశాల అరకొర వసతులతో అవస్థలు ఎదుర్కొన్నది. తాగునీటి సౌ�
ఎస్సీ కుటుంబాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ‘దళిత బంధు’ పథకంపై ఎలాంటి అపోహలు అవసరం లేదని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. దళిత బంధు పథకం అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై ‘నమస్తే త�
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ 25వే పైగా సిబ్బంది నిర్విరామ సేవలు.. జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవ�
ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్న డిమాండ్ మరోమారు ఊపందుకుంటున్నది. ఈ పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్న డిమాండ్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంబేద్కర్ సెంటర్ల
ఆదివాసీ గిరిజనులు తమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే మేడారం సమ్మక-సారలమ్మ మహా జాతరకు సంబంధించిన పూర్తి సమాచారం భక్తుల అరచేతిలో స్మార్ట్ఫోన్ల ద్వారా కనిపించ నుంది.
దేశంలో బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్, థర్మల్ విద్యుత్ రంగాల్లోకి అడుగుపెట్టిన తొలి ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థగా సింగరేణి ఖ్యాతికెక్కిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్
తెలంగాణలోని పేదల మోముల్లో చిరునవ్వులు చూడడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వీటిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో ప్రధానమైనవని రాష్ట్ర రవాణా శాఖ మంత్ర�
రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నదని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక�
ఖమ్మం :ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితరుల నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకు తగు చర్యలు చేపట్టా
పెనుబల్లి, జనవరి 30: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రపురం, చౌడవరం, మండాలపాడు, పాతకారాయిగూడెం గ్రామాల్లో పెద్ద పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. రామచంద్రాపురం నుంచి నీలాద్రి గుడికి వె�
విద్యావంతుల నిలయం..కూసుమంచి ప్రభుత్వ పాఠశాల ఈ పాఠశాల పూర్వ విద్యార్థులే డీజీపీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర.. ఇంకా ప్రభుత్వ అధికారులు, సైంటిస్ట్లు ఎంతో మంది.. ‘మన బడి- మన ఊరు’ను స్వాగతిస్తున్న నాటి విద�
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి పంచాయతీల ఖాతాలకు ప్రతి నెలా రూ.14.5 కోట్లు విడుదల పల్లె ప్రగతితో మెరుగైన ఫలితాలు ఇప్పటివరకు రూ.100 కోట్లు ఖర్చు మెరుగుపడిన పారిశుధ్యం అంటువ్యాధుల నుంచి ప్రజలకు విముక�