వైరా, ఫిబ్రవరి 9 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ఆధ్వర్యంలో వైరాలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను బీజేపీ మోసం చేస్తూనే ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ర్టాన్ని నిలిపారని తెలిపారు. కార్యక్రమంలో బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, వేల్పుల పావని, మురళి, ముళ్లపాటి సీతారాములు, షేక్ లాల్అహ్మద్, బాణాల వెంకటేశ్వరరావు, ధార్నా రాజశేఖర్, కట్టా కృష్ణార్జునరావు, కాపా మురళీకృష్ణ, మద్దెల రవి, కోట ఎలిషా, బట్టా పెద్దభద్రయ్య, వనమా విశ్వేశ్వరరావు, డాక్టర్ కోటయ్య, లక్ష్మీబాయి, రామారావు, తడికమళ్ల నాగేశ్వరరావు, పోలా శ్రీనివాసరావు, ఎనగంటి కృష్ణ, రహీం, చలాల సతీశ్, సైదులు, సూర్యదేవర శ్రీధర్, కాంపాటి శేషగిరి, ఎదునూరి శ్రీను, మరికంటి శివ, లగడపాటి ప్రభాకర్, జవ్వాజి నాగరాజు, రత్నం, సత్యం, మోటపోతుల సురేశ్, తాటి శ్రీను, ఏలూరి శ్రీను, జాలాది రామకృష్ణ, మోహన్రెడ్డి, బానోతు బీక్యా, లక్ష్మయ్య, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల, ఫిబ్రవరి 9 : పార్లమెంట్లో మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొణిజర్లలో జడ్పీటీసీ పోట్ల కవిత, టీఆర్ఎస్ నాయకులు పోట్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పోట్ల కవిత, శ్రీనివాసరావు, డేరంగుల వెంకటరమణ, మౌలానా, కిలారు మాధవరావు, బండారు కృష్ణ, పోగుల శ్రీనివాసరావు, భూక్యా నరసింహానాయక్, దావా విజయ్కుమార్, పాసంగులపాటి శ్రీనివాసరావు, రాయల నాగేశ్వరరావు, దొండపాటి లక్ష్మి, లకావత్ నీలాప్రకాశ్, భూక్యా మాన్సింగ్, రాంబాబు, వడిత్యా బాలాజీ, ముత్యాల నాగమణి, నాగేశ్వరరావు, బ్రహ్మం, రామకృష్ణ, వీరన్న, శ్రీను, రమేశ్, సీతారాములు, బోజరాజు, వెంకటరత్నం, వెంకటేశ్వర్లు, నరసింహారావు, ప్రవీణ్, సోమశేఖర్, తదితరులు పాల్గొన్నారు. కామేపల్లి సెంటర్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు ఆధ్వర్వంలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో అజ్మీర రాందాస్నాయక్, అంతోటి అచ్చయ్య, వడియాల కృష్ణారెడ్డి, ఫత్తేమహ్మద్, విష్ణువర్థన్రెడ్డి, నర్సంహారావు, రాజునాయక్, కృష్ణప్రసాద్నాయక్, మల్లెంపాటి శ్రీను, రాంబాబు, గుగ్గిళ్ల రవి, రామ్మూర్తి, బన్సీలాల్, కుమార్, పుల్లయ్యస్వామి, రామకృష్ణ, చందు తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లి, ఫిబ్రవరి 9 : మోదీ దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించి అనంతరం దహనం చేశారు. కార్యక్రమంలో ముత్యాల సత్యనారాయణ, తోటకూరి రాం బాబు, అజ్మీర వీరన్న, వాంకుడోత్ జగన్, రావూరి శ్రీనివాసరావు, దుగ్గినేని శ్రీనివాసరావు, మల్లెల నాగేశ్వరరావు, పెద్దబోయిన ఉమాశంకర్, నరేశ్, అజ్మీర యుగంధర్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, గుగులోత్ రమేశ్, శంకర్, ఆదినారాయణ, రోషయ్య, బానోత్ కోటి, గుగులోత్ హారు, జర్పల ధోని, సాంబ, బానోత్ చక్రం, మత్రు, కరణ్సింగ్, లక్ష్మినారాయణ, సాయి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి, ఫిబ్రవరి 9 : తెలంగాణపై పార్లమెంటులో మోదీ అనుచిత వ్యాఖ్యలు చేసి అమరవీరుల కుటుంబాలను కించపరిచేలాగా మాట్లాడడం సిగ్గుచేటని నిరసిస్తూ పట్ణణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక బస్టాండ్ సెంటర్లో దహనం చేశారు. కార్యక్రమంలో యాగంటి శ్రీను, రఫీ, అంకం రాజు, దొడ్డా శంకర్ రావు, మట్టా ప్రసాద్, వల్లభనేని పవన్, శ్రీనివాసరెడ్డి, ఖాదర్, రామ్మోహన్రెడ్డి, ఉపేంద్రాచారి, మురళి, శ్రీధర్, భరత్, శ్రీనివాస్, నజీర్, మాధురి మధు, కొడిమెల అప్పారావులు ఉన్నారు.
తల్లాడ, ఫిబ్రవరి 9 : మోదీ వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తల్లాడ సెంటర్లోమోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి మాట్లాడుతూ మోదీ క్షమాపణ చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో దుగ్గిదేవర వెంకట్లాల్, దూపాటి భద్రరాజు, నారపోగు వెంకట్, అయిలూరి ప్రదీప్రెడ్డి, తూము శ్రీనివాసరావు, నాయుడు శ్రీనివాసరావు, కాంపాటి జమలయ్య, దగ్గుల శ్రీనివాసరెడ్డి, బద్ధం కోటిరెడ్డి, పెరిక నాగేశ్వరరావు,గుండ్ల వెంకటి, జీ వీ ఆర్, శెట్టిపల్లి లక్ష్మణరావు, తేళ్లూరి రఘు, దూపాటి నరేశ్రాజు, శీలం శ్రీనివాసరెడ్డి, కాంపాటి శశికుమార్, వజ్రాల రామిరెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరరావు, నున్నా చిన్నతిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
వేంసూరు, ఫిబ్రవరి 9 : ప్రధాని మోదీ తగిన మూల్యం చెల్లించకతప్పదని ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు అన్నారు. మర్లపాడు సెంటర్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో గొర్ల సంజీవరెడ్డి, పుచ్చకాయల శంకర్ రెడ్డి, వెల్ది జగన్మోహన్రావు, రావూరి శ్రీను, కొండపల్లి రాంబాబు, కంటే వెంకటేశ్వరరావు, గుత్తా శ్రీను, సాయిబాబా, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
సత్తుపల్లి, ఫిబ్రవరి 9 : తెలంగాణపై విషం చిమ్ముతూ పార్లమెంటులో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఆయన స్వరాష్ట్ర మైన గుజరాత్ను ఎక్కడ మించిపోతుందనే అక్కసుతో విభజన చట్టం హామీలను తుంగలో తొక్కుతున్నారన్నారు.