కారేపల్లి మండలం మాదారం చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుమందు కలిపిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మత్స్యకారులు సోమవారం కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కారేపల్లి మండలం గేటుకారేపల్లిలో వీధి లైట్లు, డ్రైనేజీ సమస్య పరిష్కారించాలని కోరుతూ డీవైఎఫ్ఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. రాత్రి సమయంలో వీధ�
రైల్వే లైన్ డబ్లింగ్ పనులకై భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్యను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు. కారేపల్లి మండల కేంద్రమైన కారేపల్లి జిన్నింగ్ �
వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ శనివారం కారేపల్లి మండలంలో పర్యటించారు. గేటుకారేపల్లిలో మత్స్య సహకార సంఘంలో నూతన సభ్యత్వాల చేర్పింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంఘంలో నూతన సభ్యులకు సభ్యత్
డోర్నకల్ - భద్రాచలం రోడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో వ్యవసాయ భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులందరికీ మార్కెట్ రేటు ప్రకారం డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజే�
దేశంలో మహిళల హక్కులు రోజురోజుకు హరించుకు పోతున్నాయని ఐద్వా ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు మెరుగు రమణ అన్నారు. హైదరాబాద్లో ఈ నెల 25 నుండి 28వ తేది వరకు జరగనున్న ఐద్వా జాతీయ మహాసభల విజయవంతానికి గురువారం కారేపల�
ఇల్లెందు మార్కెట్ కమిటీ పరిధిలోని ముచ్చర్ల చెక్పోస్ట్ వద్ద పత్తి తేమ శాతం కొలుచే మిషన్ ఏర్పాటు చేసినట్లు ఇల్లెందు మార్కెట్ కమిటీ కార్యదర్శి నరేశ్ కుమార్ తెలిపారు.
రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైరా ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. బుధవారం సింగరేణి మండలం అప్పాయ్యగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మీప్రియ క�
ఒడిశా రాష్ట్రం మల్కనగిరి ప్రాంతం నుండి వయా డోర్నకల్ మీదుగా హైదరాబాద్కు గంజాయి రవాణా చేస్తున్న నలుగురు యువకుల్లో ఖమ్మం రూరల్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
అకాల వర్షాలతో పంట నష్ట పోయిన పత్తి రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్, ఏఐకేఎస్ పాలేరు డివిజన్ నాయకుడు ప్రతాపనేని వెంకటేశ్వర్లు అన్నారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలంలో మంగళవారం వైరా వ్యవసాయ శాఖ ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా దుకాణాలలోని సరుకు నిల్వలు, అమ్మక
వైద్యం వికటించి మూగ జీవాలు మృత్యువాతకు గురైనట్లు బాధిత రైతులు మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి పశు వైద్యశాలలో ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని గిద్దేవారిగూడెం గ్రామానికి చెందిన జరుపల లాల్సింగ్ తన �
ఖమ్మం రూరల్ మండలంలోని రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఖమ్మం రూరల్ మండలానికి గాను మాన్యువల్ స్ప్రేయర్లు, బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, పవర్ టిల్లర్, బ్రష్ కట్టర్, పవర్ వీడర్ సబ్సిడీపై అందుబాట�