మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి మండలంలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం సందర్శించారు. ముందుగా కారేపల్లిలో గల పోలింగ్ కేంద్రంలో బందో
ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు గ్రామంలో ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి మధ్యాహ్నం నుంచి హైడ్రామా కొనసాగుతుంది. ఆదివారం తల్లంపాడు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్�
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 63 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సోమవారం మీడియా�
దేశంలోని విద్యా సంస్థల్లో అత్యున్నత స్థాయికి చేరుకుని సమాజాన్ని ప్రభావితం చేస్తున్న సంస్థలను గుర్తించి వాటికి అరుదైన గౌరవం ఇస్తున్న విద్యా శిక్షణా రంగ సంస్థ ఎట్ టెక్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యు�
రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కామేపల్లి మండల కేంద్రంలో గల పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం పరిశీలిం�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని మాదారం వీఎస్పీ టౌన్షిప్లో గల డీఏవీ పాఠశాలలో 2001-02 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు శనివారం ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు
మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 17వ తేదీన జరిగే 35 పంచాయతీ సర్పంచుల ఎన్నికల్లో కారేపల్లి మండల వ్యాప్తంగా 19 గ్రామ పంచాయతీల్లో త్రిముఖ పోటీ అనివార్యమైంది. సింగరేణి మండలంలో 41 గ్రామ పంచాయతీల్లో
సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఖమ్మం రూరల్ మండలం ఆరింపుల గ్రామానికి చెందిన పెరుమల్లపల్లి మోహన్ రావు నియమితులయ్యారు. మెదక్ పట్టణంలో ఈ నెల 7, 8, 9వ తేదీల్లో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర మహాసభలు..
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కొత్తతండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ధరావత్ మంగీలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ వ్యాప్తంగా 1,340 ఓట్లు ఉన్నాయి. బీ�
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు, రాజకీయ నాయకుల బాధ్యత ఉంటుందని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట సర్కిల్ వద్ద గల
వివిధ ప్రాంతాల్లోని పేపర్ మిల్లులకు సుబాబుల్ లోడు లారీలు సింగరేణి (కారేపల్లి) మండలం మీదుగా నిత్యం వెళ్తుంటాయి. ఖమ్మం జిల్లా మండలాల్లో గల గ్రామాల నుండి వచ్చే పలు లారీలు అధిక లోడుతో అతివేగంగా వెళ్తున్నాయి
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి (శాంతినగర్) ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత ఆశ్రమ పాఠశాల నుండి ఆదివారం సాయంత్రం ఓ విద్యార్థి ఉపాధ్యాయుల అనుమతి లేకుండా బయటికి వెళ్లాడు. ద్విచక్ర వాహనదారు�