కారేపల్లి ఎస్ఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మైనార్టీ గురుకుల విద్యాలయాన్ని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిబాబు బుధవారం సందర్శించారు. గురుకులంలో వసతి సౌకర్యాలను పరిశీలించారు.
ఖమ్మం రూరల్ మండలంలోని కస్నాతండా గ్రామంలో 1,200 ఓట్లుకు ఎనిమిది వార్డులు ఉన్నవని, 8 వార్డుల్లో 4 జనరల్కు, మరో 4 వార్డులు ఎస్టీలకు కేటాయించడం జరిగిందని సీపీఎం పాలేరు డివిజన్ నాయకుడు భూక్య నాగేశ్వరరావు తెలి�
పంచాయతీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అధికారులు కీలకపాత్ర పోషిస్తారని ఖమ్మం జిల్లా కారేపల్లి మండల ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయనుందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. సోమవారం సింగరేణి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
తలనొప్పి కోసం వాడుతున్న మాత్రలు అధికంగా మింగి అవి వికటించడంతో యువతి మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం జైత్రాంతండాలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.
కారేపల్లి పీఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్ధాయి వెయిట్ లిప్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపి పథకాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ ఇలియాట్ ప్రేమ్కుమార్ తెలిపారు. ఈ నెల 21 నుండి 23వ వరకు..
ఖమ్మం జిల్లా కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి అధ్యాపకుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద�
ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, కరువు భత్యం (DA) బకాయిలు, పీఆర్సీ (PRC), పెన్షనర్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ టీఎస్ (ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్) ఖమ్మం జిల్లా శాఖ దీక�
చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో అక్టోబర్ 31వ తేదీన హత్యకు గురైన సీపీఎం రాష్ట్ర నాయకుడు సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్ పోలీసులను డిమ�
విద్యార్థులకు క్రిందిస్థాయి తరగతులను నుండే శాస్త్రీయ అవగాహన కల్పించాలని జన విజ్ఞాన వేదిక మండల కన్వీనర్ బాలిన వెంకటరెడ్డి, గుత్తా ఫణికుమార్ అన్నారు. శుక్రవారం కారేపల్లి మోడల్ స్కూల్లో చెకుముకి మండ�
కారేపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఖమ్మం జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలోని కారేపల్లి, మాధారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కారేపల్లిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. కారేపల్లి పెద్ద చెరువు వద్ద ముదిరాజ్ సంఘం జెండాను ఎగరవేసి ఆక్కడి నుండి మోటర్ సైకిల్ ర్య�
మహిళలకు బతుకమ్మ చీరలే కాదు, వారికిచ్చిన రూ.2,500 హామీని అమలు చేయాలని ఐద్వా వైరా డివిజన్ అధ్యక్షురాలు కొండబోయిన ఉమావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సురపాక ధనమ్మ అధ్యక్షతన కారేపల్లిలో జరిగిన ఐద�