ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు మాజీ జడ్పీటీసీ, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని దుర�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం చీమలపాడు ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రంలో చెడిపోయిన విద్యుత్ మోటార్కు మరమ్మతులు చేపించాలని స్థానిక ఎం ఎల్ హెచ్ పి కళ్యాణి, ఏఎ
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామ పర్యటనలో పలు అపశృతులు చోటుచేసుకున్నాయి. మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం పలికేందుకు స్థానిక కాంగ్ర�
ఆపద వచ్చిందని, ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని అధైర్య పడొద్దని, బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి భరోసానిచ్చారు. బుధవారం బీఆర్ఎస్ �
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలంలో గల పలు గ్రామాల్లో తాగునీటి చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక మరమ్మతులు చేపట్టకపోవడంతో చేతి బోర్ పంపులు న
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. పంచముఖాలతో దర�
అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు చింతకాని ఎస్ఐ వీరేందర్ తెలిపారు. మండల పరిధిలోని పందిళ్లపల్లిలో ముదిగొండ మండలంలోని గంధసిరి సమీపంలో గల మున్నేరు నుండి అనుమతులు లేకుండా తరలిస�
మధిర నియోజకవర్గ కేంద్రంలో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు. సోమవారం సీపీఎం పార్టీ బృందం ఆస్పత్రిని సందర్శించింది.
ఖమ్మం జిల్లాలో పెసర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతు సంఘం నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు.
అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లను స్థానిక ఎస్ఐ పొదిలి వెంకన్న శనివారం పట్టుకున్నారు. బోనకల్లు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో గల ఎర్రమట్టి గుట్టలను ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా టిప్పర�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి(కారేపల్లి) మండలంలో సెప్టెంబర్ 16 నుండి అక్టోబర్ 2 వరకు మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో స్వస్థ్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్ కొనసాగనున్నట
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పింఛన్దారులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దోకా చేసిందని ఎమ్మార్పీఎస్ ఖమ్మం రూరల్ మండల ఇన్చార్జి కనకం జనార్ధన్ మాదిగ అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో లక్ష్మీపురం నుండి గోవిందాపురం ఎల్, గార్లపాడు, ర�
ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను ఖమ్మం సిసిఎస్, ఖమ్మం రూరల్ రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్న�