విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ‘వందేమాతరం’ రైలు బుధవారం ైస్టెల్గా దూసుకెళ్లింది. త్వరలో సికింద్రాబాద్- విజయవాడ మధ్య వందేమాతరం రైలును రైల్వేశాఖ నడిపించనున్నది
రైతులకు సంబంధించిన సాగునీరు, నిరంతర విద్యుత్, రైతుసంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్లో అర్జీలు ఇచ్చిన దరఖాస్తుదారులకు వారంలోగా పరిష్కారం చూపాలని నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు