గత వారం రోజులుగా వాతావరణంలో మార్పులతో ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలు కురుస్తుండటంతో కరకగూడెం మండల వ్యాప్తంగా కల్లాల్లో ఆరబెట్టుకున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయలైన ఘటన గురువారం ఖమ్మం జిల్లా కరకగూడెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరకగూడెం మండలంలోని తుమ్మలగూడెం గ్రామానికి చెందిన తోలెం రాంబాబు(32) �
కారేపల్లి మండల పరిధిలోగల రొట్ట మాకిరేవు రైతు వేదిక భవనం అపరిశుభ్రత నడుమ కొట్టుమిట్టాడుతుంది. లక్షల రూపాయల ప్రభుత్వ ధనాన్ని నిర్లక్షం కారణంగా దుర్వినియోగం చేస్తున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన కార్�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూరుమూల గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రధాన రహదారులను కలుపుతూ గ్రామాలకు బీటీ రహదారులకు రూ.కోట్ల నిధులు మంజూరు చేసి అనేక రహదారులను నిర్మించింది. ఈ క్రమ
కారేపల్లి మండల కేంద్రంలోని సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా దుగ్గినేని శ్రీనివాసరావు మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు జిల్లా సొసైటీ పర్సనల్ ఇన్చార్జి మేరీ కుమారి చేతు�
గ్రామాల అభివృద్ధి కోసం క్షేత్రస్థాయి అధికారులైనా గ్రామ పంచాయతీ కార్యదర్శులు సర్పంచులతో సమన్వయంతో పని చేయాలని సింగరేణి (కారేపల్లి) మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్ అన్నారు. ఎంపీడీవో కా�
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం- వరంగల్ జాతీయ రహదారి
కారేపల్లి మండల పరిధిలోని సూర్యతండా, అప్పయగూడెం రైల్వే గేటు పనులు ప్రారంభించి పది రోజులు కావస్తున్నా ఆ పనులు మాత్రం పూర్తి కావడం లేదు. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడుపుతున్నారు. పనులు ప్�
ఖమ్మం రూరల్ మండలంలోని కాచిరాజుగూడెంలో మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతూ డంపర్ల ద్వారా మట్టి తరలిస్తున్న రెండు డంపర్లను శనివారం డీవైఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీ�
ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టడం ఒక ఎత్తు అయితే, వాటిని ప్రజలు బాధ్యతగా స్వీకరించినప్పుడు అద్భుతాలు ఎలా జరుగుతాయో చెప్పడానికి కారేపల్లి మండలం రామలింగాపురం (కారేపల్లి క్రాస్ రోడ్)లోని ఈ ఘటనే నిదర్శనం.
కరకగూడెం- చిరుమళ్ల గ్రామాలను కలుపుతూ పెద్దవాగుపై ఉన్న వంతెన గతంలో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు తాత్కలికంగా ట్రాక్టర్ల సహాయంతో మట్టిని పోసి మరమ్మతులు చేపట్
హింస నిరోధంలో స్థానిక నాయకత్వం పాత్ర చాలా కీలకమని ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ శివనాదుల శ్రీనివాస్ అన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనల మేరకు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మానవ అక్రమ రవాణా
ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్గా ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి గురువారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఈఎంసీ కమిషనర్గా విధులు నిర్వ�
సింగరేణి మండలం అప్పాయిగూడెం గోదాంను సింగరేణి మండల రైతుల పంట కోసమే వినియోగించాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. గురువారం అప్పాయిగూడెం గోదాంను వైరా ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్బంగా గోద�
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలని తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ