అదృశ్యమైన వ్యక్తి శవమై తేలిన ఘటన కారేపల్లి మండలం పోలంపల్లిలో వెలుగుచూసింది. పోలంపల్లికి చెందిన అవివాహితుడు మూతి వీరభద్రం (43) అదే గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. 25 రోజుల క్రిత�
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తిరిగి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజ�
పాఠశాల వయస్సు గల ప్రతి చిన్నారి విద్యకు దూరం కాకుండా బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి పాఠశాలలో చేర్పించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. సింగరేణి మండల పరిధిలోగల విశ్వనాథపల�
ఈ నెల 17వ తేదీన పాలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభను సూపర్ సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా పరిశీలకుడు, ఎమ్మ
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం పనితీరు ఆగమ్య గోచరంగా తయారైంది. ఇక్కడ 12 మంది డాక్టర్లు, ఆరుగురు హెడ్ నర్సులు, 26 మంది స్టాఫ్ నర్సులు, సిబ్బంది ఉన్నార�
ప్రజల కష్టాలు తీర్చాల్సిన బ్రిడ్జి అధికారుల అలసత్వంతో ఇప్పుడు వారి ఇబ్బందులకు కారణంగా మారింది. దీర్ఘ కాలంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు, స్పందించని అధికారులు, పట్టించుకోని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రే�
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో అధిక నీరు అవసరం ఉన్న వరి, మిరప వంటి పంటలకు బదులుగా నూనె గింజలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ రైతులకు సూచించారు. గుర
సింగరేణిలో హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సింగరేణి సర్పంచ్ మేదరి వీరప్రతాఫ్(టోనీ) వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ కు వినతిపత్రం అందజేశారు. గురువారం ఎమ్మెల్యేను కలిసిన సర్�
కారేపల్లి మండలంలో అధికార పార్టీ ముసుగులో ఎమ్మెల్యే అనుచరులమంటూ మట్టి అక్రమ తోలకాల దందా చేయడమే కాకుండా అడ్డు చెప్పిన అధికారులపై దౌర్జన్యానికి పాల్పడడాన్ని సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన �
కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామానికి చెందిన సుతారి మేస్త్రి చిత్తులూరి వీరయ్య(48) బుధవారం ఉదయం, కొమ్ముగూడెం గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి మోకాళ్ల బుచ్చి రాములు(50) మంగళవారం రాత్రి ఖమ్మంలోన
ఖమ్మం నగరంలో బాలికపై జరిగిన అమానుష దాడి, హత్యాయత్నం ఘటనపై పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికన
ఇటీవల వివిధ కారణాలతో అనారోగ్యం బారిన పడిన పలు కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ మాజీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని..
ఖమ్మంజిల్లా కారేపల్లి మండల పరిధిలోని గుట్టకిందగుంపు గ్రామ సమీపంలో గల గంగాదేవి గుట్టపై జరుగుతున్న మట్టి తవ్వకాలను ఆదివారం స్థానికులు అడ్డుకున్నారు. మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయకపోతే ఆందోళనను ఉధృత
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని పలువురు రైతుల బర్రెలను దొంగతనంగా తరలిస్తూ పట్టుబడ్డ నలుగురిని ఎర్రుపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. మధిర రూరల్ సీఐ మధు తెలిపిన వివరాల ప్రకారం మే 30న రాజుపాలెంకి చ�
కారేపల్లి మండల కేంద్రమైన కారేపల్లిలో రైల్వే డబ్లింగ్లో భూములు కోల్పోతున్న వారందరికీ గ్రామ సభలో ప్రకటించిన విధంగా పరిహారాన్ని చెల్లించాలని నిర్వాసిత బాధితులు సాదిక్ అలీ- రాహద్ బేగం దంపతులు డిమాండ్ చే�