ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (ఎన్ఎంఎన్ఎఫ్) పథకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం, ఖమ్మం ఏడీఏ-టెక్నిక�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో గల ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ దివాకర.ఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. అనంతరం పాఠశాల ప్రాంగ�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, వాటిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని బీ
పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం జ
మారుమూల గ్రామీణ ప్రాంత యువత భవిష్యత్కు బంగారు బాటలు వేయడమే మిషన్ వాక్ స్కిల్ డెవలప్మెంట్ లక్ష్యమని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్, వైద్యుడు బాదావత్ రవి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శన�
చోరీ చేసేందుకు అర్ధరాత్రి ఓ దాబాలో దూరిన వ్యక్తులు పూటుగా తాగి తెల్లవారుజామున దాబా యజమానికి చిక్కిన ఘటన శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. ఖమ్మం కురవి ప్రధాన రహదారి సమీపంలో ఉన్న ఓ దా�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు ఇందిరమ్మ కాలనీలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక సర్వే చేపట్టారు. గత కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ
ఇటీవల మరణించిన తమ మనుమడి జ్ఞాపకార్థం తాత- నానమ్మలు పాఠశాలకు వంటగది నిర్మాణం చేపట్టి అందజేసిన సంఘటన గురువారం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎం.వెంకటాయప
మానవత్వంతో అమరత్వం.. మరణానంతర జీవమని, నేత్ర దానంతో మరో జీవితకాలం జిందగీని చూద్దామని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవంను...
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) ఆధ్వర్యంలో రెండో దశ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఇందు�
విద్యార్థులు, యువత భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణం కూల్చివేయడం ఆక్షేపనీయమని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సిపి�
అడవి జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ నాయక్ మృతదేహానికి పలువురు నాయకులు, ఉన్నత అధికారులు నివాళులర్పించారు. కారేపల్లి మండల పరిధిలోని విక�
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సైబర్ క్రైమ్ ఏసీపీ ఫణీంద్ర మాట్లాడుతూ.. సైబర్ నేర