కేసీఆర్పై రాజకీయ విద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పన్నిన కుట్రలు విఫలం అయ్యాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేటీఆర్, హరీశ్ రా�
జమ్మూ & కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం ఖమ్మం పర్యటనలో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో గల నామ ముత్తయ్య–వరమ్మ స్మృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీఆ�
రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటిఎఫ్) ఖమ్మం జిల్లా కార�
ఖమ్మం నగరంలోని ప్రకాశ్నగర్ వద్ద మున్నేరు వాగుపై నిర్మించిన చెక్డ్యామ్ను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ప్రజా ప్రయోజనాలను విస్మరించిన విధ్వంసకర పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. బుధ�
ఎల్ నినో ప్రభావం సాగు విస్తీర్ణంపై స్పష్టంగా కనబడుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఆశించిన వర్షపాతం నమోదు కాకపోవడంతో పంట భూములు బీడు భూములుగా మారుతున్నాయి. ఖమ్మం రూరల్ మండలం, �
సింగరేణి మండలానికి మంజూరైన రెవెన్యూ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్ మంగళవారం స్థానిక తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ మీడ
తరచుగా విద్యుత్ ప్రసారం నిలిచిపోవడంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో స్థల దా�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖల్లో ఉన్న వీఆర్ఏలను జీపీఓలుగా నియామకం చేస్తూ గ్రామ పాలన అధికారులుగా బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసింది. అందులో భాగంగానే ఖమ్మం రూరల్ మండలంలోని క్లస్టర్ల వా
ఖమ్మం రూరల్ మండలంలో గల ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం "శ్రీనివాస మంగాపురం" మూవీ ప్రమోషన్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు గట్టమనేని జయకృష్ణ, దర్శకుడు అజ
సిఐటియు ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి, ఖమ్మం రూరల్ మండలం మాజీ జడ్పిటిసి పెరుమల్లపల్లి మోహన్ రావును సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటయ్య వీరయ్య పరామర్శించారు. గత కొద్ది రోజుల క్రితం..
ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్ నినో ప్రభావం పశు సంపదపై సైతం కనపడుతుందని ఎల్ నినో ప్రభావం తగ్గించి పశు సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఖమ్మం రూరల్ మండల పశు వైద్యుడు అనంతుల హరీష్ అన్నారు. శనివారం ఏదులాపురం
పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని పాము కాటుకు గురైన సంఘటన శనివారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. బాలిక మండల పరిధిలోని వీరుపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో బాలిక రెండవ తరగతి చదువ
ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం సరికాదని, లీకేజీకి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యా�
ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతరలో ఏర్పాటు చేయనున్న దుకాణాల నిర్వహణకు బహిరంగ వేలం పాటను శుక్రవారం దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ సమత ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతర సమయంలో 11 రోజుల పాటు దుకాణాల ఏర్పాటు లైసెన్స�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మం�