ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు విస్మరించాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి అన్నారు. హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక
అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అవమానకరమని వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ‘దుశ్శాస�
కారేపల్లి మండలంలోని శాంతినగర్ గ్రామంలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన (బొడ్రాయి) వేడుకలు ఈ నెల 5 నుండి సోమవారం వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు యాగశాల అలంకరణ, నాలుగు దిక్కుల తోరణాలు నిర్�
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాలను తక్షణం అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఆ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలను అందించాలని ఎర్రుపాలెం మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఎర్రుపాలెం ఎంపీడీఓ కార్యాలయంల�
ఎల్ నినో ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకుని మున్సిపల్ ప్రజలకు తాగునీటి సరఫరా నిరంతరాయంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత తెలిపారు. శనివా
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, తమకు ఓటేసిన నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నగరంలో శనివారం నిర్వ
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని మామునూరు గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధన, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సీపీఎం ఆధ్వర్యంలో శనివారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశ�
పాలేరు రిజర్వాయర్ కింద ఉన్నటువంటి పాత కాల్వకు తక్షణం నీళ్లు వదలాలని, లేనియెడల వేలాది మంది రైతులతో రిజర్వాయర్ను దిగ్బంధం చేస్తామని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఏదు�
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులకు అండగా పార్టీ పోరుబాట చేపట్టింది. శనివారం ఖమ్మం జి�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, గిరిజన డిక్లరేషన్ను తక్షణమే అమలు చేయాలని సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు భూక్యా నరసింహా నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం వైరాల�
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా శనివారం కారేపల్లి క్రాస్ రోడ్డులో మండల పార్టీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కా�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నమ్మి రాష్ట్రంలోని పసిబిడ్డ నుండి పండు ముసలి వరకు అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు అ�
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసేందుకు ఆలోచిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ రైతు సదస్సులో ఆయన పాల�