గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు, రాజకీయ నాయకుల బాధ్యత ఉంటుందని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట సర్కిల్ వద్ద గల
వివిధ ప్రాంతాల్లోని పేపర్ మిల్లులకు సుబాబుల్ లోడు లారీలు సింగరేణి (కారేపల్లి) మండలం మీదుగా నిత్యం వెళ్తుంటాయి. ఖమ్మం జిల్లా మండలాల్లో గల గ్రామాల నుండి వచ్చే పలు లారీలు అధిక లోడుతో అతివేగంగా వెళ్తున్నాయి
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి (శాంతినగర్) ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత ఆశ్రమ పాఠశాల నుండి ఆదివారం సాయంత్రం ఓ విద్యార్థి ఉపాధ్యాయుల అనుమతి లేకుండా బయటికి వెళ్లాడు. ద్విచక్ర వాహనదారు�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన హలావత్ తారా ఉష శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ జిల్లా యువజన నాయకుడు ముత్యాల వెంకట అప్పారావ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మంజుల మదన్ లాల్ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన సింగరేణి గ్రామ పంచాయతీ
ఇంతకాలం పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో పంచాయతీ సెక్రటరీలుగా విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ సెక్రటరీలను మున్సిపాలిటీ పరిధిలోకి బదలాయిస్తూ రాష్ట్ర సీడీఎంఏ కమిషనర్ కె.నారాయణ రావు గురువారం ఉత్తర్వులు జా�
గంజాయి రవాణా కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.ఉమాదేవి గురువారం తీర్పు వెలువరించారు. కేసు వివరాలు.. 19 జనవరి, 2024న ఖమ్మ�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో కొనసాగుతున్న రెండో విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీజ గురువారం పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు..
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల భవిత కేంద్రం నందు సమగ్ర శిక్షా అభియాన్, మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల విద్యా వనరుల కేంద్రంలో ఏ�
ఖమ్మం జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంతో కూడిన నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా సమన్వయంతో పని చేయాలని పోలీస్ అధికారులు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నిక
మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో బుధవారం ఉదయం నుండి మొదలైంది. 41 గ్రామ పంచాయతీలకు గాను 11 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్ధులనే గెలిపించాలని ఆ పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రజలను కోరారు. మంగళవారం కారేపల్లిలో మండల కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం కేసగాని ఉ�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెంది�
అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ముందు బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో ఖమ్మం రూరల్ మండలంలో నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటనకు రివర్స్ కౌంటర్ అని మండలంలో చోరుగా చర్చ సాగుతుంది