ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన ఎం.శారద పదోన్నతిపై వచ్చి ఎర్రుపాలెం మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో..
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఏదులాపురం మున్సిపాలిటీ కార్యాలయానికి సమీపంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో భూ ఆక్రమణలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వెల్లివిరుస్తుంది. సాక్షాత్ మున్సిపల్ చైర్ పర్సన్ ప్ర�
పత్తి రైతులు అధిక సాంద్రత విధానంలో సాగు చేపట్టి అధిక దిగుబడులు పొందాలని కూసుమంచి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎం.సతీష్ అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు రైతు వేదికలో జాతీయ ఆహార భద్రత,
పాలేరు ప్రజలంతా పాడిపంటలు, సంపూర్ణ ఆరోగ్యంతో సుభిక్షంగా ఉండాలని సీతారామచంద్రస్వామిని వేడుకున్నట్లు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం తన భార్య కందాల విజయమ్మతో కలిసి ఆలయ కమిట
రైతులకు యూరియా కొరత లేకుండా పంపిణీ చేయాలని ఏఐయూకేఎస్ సింగరేణి మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) సింగరేణి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తాసీల్దార్, ఏఓలకు రైతు సమస్యలపై వినతి పత్రాలను అంద�
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం వద్ద వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిపై ఆటోను లారీ తెల్లవారుజామున ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోగా స్థ�
బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ కార్యాలయం ముందు.ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం
నాడు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎంతో దూర దృష్టితో ఇండ్ల మధ్యల కోట్ల విలువైన భూముల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏదులాపురం మున్సిపాలిటీలో కనుమరుగు అవుతున్నాయి. చిన్నారుల నుండి వృద్దుల వరకు ప్�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో ఏడాది కాల పరిమితితో టెంట్ సామను అద్దెకు ఇవ్వడానికి, కొబ్బరి చిప్పల పోగుకు వేలం పాటను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థ�
కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుతారి మేస్త్రి చిత్తలూరి వీరయ్య కుటుంబ సభ్యులను వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ శుక్రవారం పరామర్శించారు. అదేవి�
విద్యుదాఘాతంతో పాడి బర్రె మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం గేటుకారేపల్లి సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. మేకలతండా గ్రామానికి చెందిన గుగులోత్ రవీందర్ కు చెందిన పాడి గేదె మేతకు గేటుకారేపల్లి హైస్కూల్
రైతులకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మీడకంటి చిన్న వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండల కార్యాలయం ముందు రైతు సంఘం (ఏఐకేఎస్) ఆ
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామ పంచాయతీల ఉప సర్పంచులు శనివారం ఎర్రుపాలెం రైతు వేదికలో సమావేశమై ఉప సర్పంచుల సంఘం మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందు యాకయ్య, రా
ఖమ్మం జిల్లా బుగ్గపాడు ఫుడ్ పార్కులో జరిగిన భూ దోపిడీపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మార్కెట్ విలువకు విరుద్ధంగా అనుయాయుల కంపెనీకి ఫుడ్ పార్క్ భూములు విక్రయించార�
నకిలీ విత్తనాలు అరికట్టడం కోసం పోలీస్, వ్యవసాయ శాఖ సంయుక్త అధికారులతో ప్రభుత్వ ఏర్పాటు చేసిన మండల టాస్క్ ఫోర్స్ టీం శుక్రవారం కారేపల్లి మండలంలోని వివిధ విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. కారేపల్లి ఎస్ఐ బైరు