ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని దమ్మైగూడెంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ నిర్లక్ష్యం వల్ల గీత కార్మికులకు జీవనాధారమైన ఈత చెట్లు కాలిపోయాయి. దమ్మాయిగూడెం ఊర చెరువు పక్క కాల్వలో ఉపాధి హామీ పనులు
రోడ్డు నిర్మాణంలో ఇండ్లు నష్టపోతున్న బాధితులకు మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో తప్పకుండా న్యాయం చేస్తామని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవ�
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో యువకులు, పార్టీ నాయకులు చురుగ్గా పాల్గొనాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసంలో పార్టీ వై�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఐకెపి (సెర్ప్) పరిధిలో పని చేస్తున్న వీఓఏలు తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం వీఓఏ జాక్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో పాల్గొని ఎర్రుపాలెం ఐకేపీ కార్యాలయం వద్ద ధ
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్తాండాలో గుగులోతు మీనాక్షి(30) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మీనాక్షికి అదే గ్రామానికి చెందిన శివాజీతో 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వారికి ఇద్ద�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజుపాలెం, తాటిగూడెం రెవెన్యూ గ్రామాల్లో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో జామాయిల్, మామిడి తోటలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమ�
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో రైతులు పొలాల్లో చెత్తకు నిప్పంటించడంతో ఆ మంటలు గాలికి వ్యాపించి కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం బస్తాలకు అంటుకున్నాయి. దీంతో అక్కడ �
ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. మండలంలోని కేశవాపురం నుండి తిప్పారెడ్డిగూడెం వరకు, పాతర్లపాడు స్టేజీ నుండి హైదర్సాయిపేట వరకు, హైదర్ సాయి పేట నుండ�
"భగీరథ నీరంతా వృథా"అనే శీర్షికన నమస్తే తెలంగాణలో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కారేపల్లి మండల కేంద్రంలో కూల్చివేసిన పాత వాటర్ ట్యాంక్ ప్రదేశంలో మిషన్ భగీరథ పైప్ పగిలి గత కొన్ని రో
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల ఉసిరికాయలపల్లి రెవెన్యూ గ్రామ రైతులకు తెలంగాణ హైకోర్టు కీలక ఊరటనిచ్చింది. తమ వ్యవసాయ భూములపై హక్కులు కలిగిన రైతులను చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా బలవంతంగా భూముల ను�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన సైడు కాల్వ అధ్వానంగా మారింది. దుర్వాసన భరించలేపోతున్నామని, దోమలు విజృంభిస్తుండడంతో తరుచూ అనారోగ్యానికి గురవుతున్నామని స్థా
పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి కార్మిక వర్గానికి ఆదర్శం కావాలని సిఐటియు రాష్ట్ర కమిటీ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్ రావు అన్నారు. పేదల పెన్నిధి, భారత దేశంలో అన్ని వర్గాల ప్రజలకు ఆశా జ్యోతి, తన జ�
కారేపల్లి మండలంలోని మొక్కజొన్న స్టాక్ పాయింట్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కెటింగ్ శాఖ డీఎం జే.నరేందర్ మంగళవారం తనిఖీ చేశారు. అప్పాయిగూడెం గోదాం, జిన్నింగ్ మిల్ స్టాక్ పాయింట్లను డీఎం పరిశీలించా
స్మశాన వాటిక అందుబాటులో లేక నాయుడుపేట వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణం స్మశాన వాటిక స్థలం కేటాయించాలని ఖమ్మం రూరల్ తాసీల్దార్కు నాయుడుపేట కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. సోమవారం రూరల్ తాసీల�
గ్రామాల్లో పట్టణాలలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకాన్ని సంకల్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ద�