రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది గుత్తేదారులకు వేలకోట్ల బిల్లులు పెండింగ్లో ఉండడం ద్వారా ఇప్పటికే అనేకమంది కాంట్రాక్టర్లు, బిల్డర్స్ అసోసియేషన్ నాయకుల గుండెలు ఆగిపోయాయని సత్వర పరిష్కారం కోసమే చలో హై�
పచ్చిరొట్ట ఎరువులతో సాగు రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని ఏదులాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ జరుపుల లక్ష్మణ్ నాయక్ తెలిపారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సహకార సంఘం కార్యా�
అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎస్.ఐ.ఆర్ లక్ష్యమని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలోనీ రైతు వేదికలో నిర్వహించిన గ్రామ సభలో కలె�
కారేపల్లి మండల పరిధిలోని గుట్టకిందగుంపు గ్రామంలో రూ.9.85 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 15,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ నిర్మాణ శంకుస్థాపన పనులకు గురువారం స్థానిక ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ శంకుస్థాపన చేశా
విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ సంస్ధలను తాకట్టు పెట్టి అప్ప్పుతీసుకోవడానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు విమర్శించారు. కారేప�
వ్యవసాయ భూముల సారాన్ని పెంపొందించడంతో పాటు పంటల దిగుబడులను మెరుగుపరిచే పచ్చిరొట్ట విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్ల
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వెంకటాపురం ఎస్సీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి భారీ ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన కోట యేసు కుటుంబ సభ్యులతో కలిసి...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు వివిధ రకాల పతకాలను ప్రకటించింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం చిన్నతండ గ్రామ�
గత సంవత్సరం వానాకాలంలో 14 ప్రాంతాల్లో రోడ్లు, లో లెవెల్ బ్రిడ్జిలు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలపై వరద నీళ్లు ప్రవహించడం గుర్తించడం జరిగిందని కారేపల్లి ఇన్చార్జి ఎంపీడీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ తెలి�
ఈ నెలలో చేపట్టనున్న బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా భాగస్వాములై విజయవంతం చేయాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనిషా లక్ష్మి పిలుపునిచ్చారు. సింగరేణి మండలంలో సోమవా
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో శనివారం జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి రైతులతో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు నిర్వహించిన..
ప్రైవేట్ కాన్వెంట్లకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత, ఐసిడిఎస్ ఖమ్మం రూరల్ ప్రాజెక్టు అధికారి కమల ప్రియ తెలిపారు. శ
పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల తాసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించారు.