మధిర పట్టణంలోని పలు వార్డుల్లో ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జీ లింగాల కమల్ రాజు శనివారం పర్యటించారు. పట్టణంలోని 9, 19, 21 వార్డుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కలిసి ఆర�
మధిర మండలం చిలుకూరు గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ మహిళలు శనివారం కదం తొక్కారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించి భారీ ధర్నా �
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి జనావాసాల మధ్య అక్రమంగా ఏర్పాటు చేసిన మట్టి క్వారీపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రొంపిమల్ల గ్రామంలోని ఇళ్ల మధ్య జరుగుతున్న మట్టి తవ్వకాలను నిరసిస్తూ శనివారం
ప్రజా సేవ, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పలువురు ఉన్నత విద్యావంతులు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా నిలిచి గెలిచారు. చదువుల్లో రాణించిన వారు రాజకీయ పరీక్షల్లో
కారేపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీలో విధుల్లో ఉన్న వర్కర్ బచ్చల దశరథపై మంగళవారం దాడి జరిగింది. సీతారాంపురం గ్రామ పంచాయతీలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి బ
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పేదలకు ఉపాధి దూరం చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చడాన్ని నిరసి�
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారేపల్లి మండలంలో స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవమైన బోటితండా సర్పంచ్ భూక్య తులసీరామ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తులసీరామ్ సోమవారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రమ�
కారేపల్లి మండల పరిధిలోని మాదారంలో గల యేసు ప్రార్థన మందిరంలో మంగళవారం క్రైస్తవ పేద వితంతువులకు దుస్తులు పంపిణీ చేశారు. హైదరాబాద్కు చెందిన రాజు పుత్ర-అరుణ దంపతుల వితరణగా క్రైస్తవుల పవిత్ర పండుగ అయిన క్ర�
జాతీయ గణిత దినోత్సవాన్ని సింగరేణి (కారేపల్లి) మండలంలోని అన్ని విద్యా సంస్థలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిట్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగ
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు సోమవారం ఎదులాపురం మున్సిపాలిటీలో మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్డు యందు గల రామ్ ల
గ్రామ పంచాయతీ పాలన బాధ్యతల నుంచి స్పెషల్ ఆఫీసర్లు తప్పుకున్నారు. ఈ స్థానంలో స్థానిక సంస్థల్లో ఇటీవల విజయం సాధించిన పంచాయితీ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. సోమవారం ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని 21 పంచాయ�
తెలంగాణ స్టేట్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టెస్రా) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రూరల్ మండల తాసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ ఎన్నికయ్యారు. శనివా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి గ్రామానికి చెందిన, వైరా ఎస్ఐ పుష్పాల రామారావు, కుటుంబ సభ్యులు తమ తల్లిదండ్రులు దివంగత పుష్పాల జగన్నాథం, ఇందిరమ్మల జ్ఞాపకార్థం వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్�
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబ రెండున్నర దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. ఆ గ్రామ పంచాయితీకి ప్రథమ పౌరులు కావాలని దాదాపు 25 ఏళ్లు అవకాశం కోసం అలిసిపోకుండా పోరాటం చేస్తూ ఎదురుచూస్తూనే ఉన్నారు..
సంకలో పిల్లలను పెట్టుకుని ఊరంతా వెతికారని ఓ సామెత. ఇందుకు తగ్గట్టుగా ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం ఓ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెంపుల గ్రామానికి చెందిన జంగం సురేశ్ కు�