కారేపల్లి మండల పరిధిలోని కోటమైసమ్మ దేవాలయం బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ చైర్మన్ పర్సా పట్టాభి రామారావు, ఈఓ కె.వేణుగోపాలాచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు క�
కారేపల్లి మండల కేంద్రంలో గల కారేపల్లి జామే మస్జిద్ కు మృతి చెందిన రైల్వే ఉద్యోగి షేక్ సర్దార్ జ్ఞాపకార్థం రూ.60 వేల విలువ గల ఏసీ, రిఫ్రిజిరేటర్ను వితరణగా అందజేశారు. సర్దార్ కుమారులు షేక్ సద్దాం, ఆజం, ఇత�
డోర్నకల్- భద్రాచలం రోడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం భూ సేకరణ చేసిన భూములకు రేటు విషయంలో చర్చించేందుకు ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి సింగరేణి గ్ర
తెలంగాణ ఆషా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఖమ్మం రూరల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ( యం వి పాలెం) ముందు సోమవారం తెలంగాణ ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు.
2025-26 సంవత్సరానికి గాను మున్సిపల్ రాష్ట్ర శాఖ నిర్దేశించిన లక్ష్యం ఏదులాపురం మున్సిపాలిటీ చేరుకునేనా అనే సందేహం మున్సిపల్ సిబ్బందిలో వ్యక్తం అవుతుంది. రాష్ట్ర శాఖ నిర్దేశించిన గడువు మరో పక్షం రోజులు మాత�
సీతారామ ప్రాజెక్టులో భాగంగా 13వ ఫేస్ లో భూములు కోల్పోయిన రైతులకు చివరిసారిగా తమ పంటలను దిగుబడి చేసుకునే అవకాశాన్ని కల్పించి సహకరించాలని కోరారు. రేలకాయలపల్లి రెవెన్యూలో ఉన్న భూ నిర్వాసితులు శనివారం తమ సు
ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కామేపల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత�
ముస్లింల పవిత్ర పండగ రంజాన్ ను పురస్కరించుకుని కారేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ పేద ముస్లిం కుటుంబాలకు శుక్రవారం రంజాన్ తోఫాను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా
కారేపల్లి మండల పరిధిలోని పాత కమలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోతు బాబురావు అనారోగ్యానికి గురయ్యారు. ఈ నెల 10న ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..
ఈ నెల 14 నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సింగరేణి మండల విద్యాశాఖ అధికారి జయరాజు తెలిపారు. గురువారం మండల విద్యా వనరుల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడా�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలని అలాగే మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నెలకొల్పాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు బుర్ర మనోజ్ రాష్ట్ర ప్రభు�
గ్రామాలలో సంఘాల బలోపేతం, మహిళల అర్ధికాభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామ సమాఖ్య సహాయకుల(వీఓఏ)కు పనికి తగిన ప్రతిఫలం దక్కటం లేదని వీఓఏల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డుపల్లి వసంత, ఈసం నాగమణి ఆవేదన వ్యక�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 16 మంది విద్యార్థినులు ప్రముఖ బహుళ జాతి సంస్థ పెంటగాన్ టెక్నాలజీస్ బెంగళూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇంజి
శాంతి సమాజ స్థాపనకు యుద్ధాలు వద్దు అని అఖిల భారత పీఠాధిపతుల సమైక్య అధ్యక్షుడు కార్డినల్ పూల ఆంథోని అన్నారు. కరుణగిరి మహోత్సవాల సందర్భంగా సోమవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కరుణగిరి �