ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగే ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని..
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్రస్థాయి యూత్ వాలీబాల్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వాలీబాల్..
స్వయంగా కేసీఆర్ రైతు కావడంతో ఆనాడు బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కిందని తద్వారా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు రైతు బాంధవుడుగా పేరు తెచ్చుకోవడం జరిగిందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ�
మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించిన రోడ్ షో కు జన నీరాజనం పోటెత్తింది. 22, 23,
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు కోతలకే, ఉత్తుత్తి మాటలకే పరిమితం అవుతున్నారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించిన బీఆర్ఎస్ సీపీఎం కూటమికి సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ నేతలు మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. నామినేషన్ ఉప సంహరణ గడువు ముగిసిన అనంతరం తుది జా�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఖురాన్ పఠనం పూర్తి చేసిన(ఖతం అల్-ఖురాన్/హిఫ్జ్) విద్యార్థులను మంగళవారం ఘనంగా సన్మానించారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అ�
కాంగ్రెస్ పార్టీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి రమేష్ అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ సత్యనారాయణపురం జంగాలకాలనీలో అమాయకమైన ప్ర�
కారేపల్లి మండల పరిధిలోని రేలకాయలపల్లి సమీకృత గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో సోమవారం మొట్లగూడెం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వైద్య సిబ్బంది..
దశాబ్దాలుగా మున్నేరు సమీపంలో నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న వరద సమస్య బీఆర్ఎస్ సర్కార్ తో పరిష్కారం అయ్యిందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరి�
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని లింగం బంజరలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి (శివాలయం) గుడి స్థలంపై శనివారం దేవాదాయ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ శాఖ అధికారులు విచారణ నిర్వహించారు. స్థానిక శివాలయం
ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్- సిపిఎం కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్న
తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఫోన్ టాపింగ్ పేరుతో దుర్మార్గపు రేవంత్ రెడ్డి నాయత్వoలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక చర్యలకు వ్యతిరేకం�
ప్రజా సమస్యల కోసం అనునిత్యం పరితపించే గొప్ప నాయకుడు దాచేపల్లి కృష్ణారెడ్డి అకాల మరణం బాధాకరమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు సూదన్ అన్నారు. సింగరేణి మండల పరిధిలోని గాదేపా�