ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు బుధవారం పర్యటించి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుంటుపల్లి �
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ అనంతరం ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీతో కలిపి మొత్తం 84,855 మంది ఓటర్లు ఉన్నట్లుగా తేలింది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు సంబంధిత ఎన్నికల అధికారుల గణాంకాల ప్రక�
కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక రైతు విధానాలపై నిరసిస్తూ సోమవారం దేశ వ్యాప్తంగానిర్వహించిన జైలు భరో కార్యక్రమం కారేపల్లిలో విజయవంతమైంది. సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు కారేపల్ల�
ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామం గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మినీ ట్రాలీ వాహనాన్ని ఫార్చునర్ కారు వెనుక నుండి ఢీకొంది. దీంతో అశోక్ లైలాండ్ మినీ ట్రాలీ...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జైల్భరో కార్యక్రమం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో సోమవారం ఉద్రిక్తంగా సాగింది. క్విట్ ఇండియా ఉద�
ప్రభుత్వం నూతనంగా అందించబోయే చేయూత పింఛన్లలో ఏ ఒక్క అర్హుడు మిగులొద్దని, అదే సమయంలో అనర్హులకు అవకాశం కల్పించవద్దని ఏదులాపురం మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ పి.అనిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఏద
ఖమ్మం నగరం కేంద్రంగా నకిలీ వైర్ల దందా నడుస్తోంది. కాపీరైట్ యాక్ట్ను ఉల్లంఘించి బ్రాండెడ్ కంపెనీల పేరుతో డూప్లికేట్ ఎలక్ట్రిక్ వైర్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఖమ్మం నగరం విస్తరిస్తూ చుట్టూ అధికసంఖ�
కారేపల్లి మండల పరిధిలోని చిన్న కట్టుగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, జిల్లా దిశ కమిటీ మాజీ సభ్యుడు లకావత్ లక్ష్మణ్ నాయనమ్మ లకావత్ అంజి (101) శనివారం తుదిశ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న ఖ�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల మాదారం కె.వి విద్యానికేతన్ పాఠశాల పూర్వ విద్యార్థులు ఆపదలో ఉన్న తమ చిన్ననాటి స్నేహితుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. పాఠశాలలో 2004లో 10వ తరగతి చదివిన రమేష్ తల్లి లక�
సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ముందుస్తు చర్యలు చేపడతున్నట్లు కరకగూడెం పీహెచ్సీ వైద్యాధికారి రవితేజ తెలిపారు. శుక్రవారం మండలంలోని భుట్టుపల్లి పంచాయతీలో గల కేజీబీవీ పాఠశాల, వసతి గృహంలో విద్యార
నా భర్తను చంపేయ్ ఇంట్లో మాత్రం వద్దు, ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించి చంపాలి.. ఇలా ఓ ఇల్లాలు తన ప్రియుడికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన సంఘటనకు సంబంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. పూర్తి వివరాల ప్రకార
ప్రతి నర్సరీకి లైసెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలని ఖమ్మం జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి వి.మధుసూదన్ అన్నారు. నర్సరీ సాగు చట్టం 2017పై గురువారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ రైతు వేదికలో అవగాహన సదస్సు జరిగ�
‘మా టీచర్ మాకే కావాలి’ అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు గురువారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల ఉన్నత పాఠశాల గేటుకు తాళం వేసి చేపట్టిన ఆందోళనకు ఎట్టకేలకు
ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై దంసలాపురం సమీపంలోని మున్నేరు వంతెన వద్ద గురువారం ఉదయం చోటుచేసుకున
‘మా టీచర్ మాకే కావాలి.. మా పాఠశాలకు సోషల్ టీచర్ను కొనసాగించాలి’ అంటూ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు గురువారం ఆంద