బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం సీపీఐ(ఎం) సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్ల�
సీపీఆర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని హెల్త్ సూపర్వైజర్ బి. విజయలక్ష్మి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం మోట్లగూడెం ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం (హెల్త్ సబ్ సెంటర్) ఆ�
ఆరుగాలం కష్ట పడిన రైతన్నకు మద్దతు ధర దక్కాలంటే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటలను ప్రభుత్వమే కొనాలని తెలంగాణ రైతు సంఘం కారేపల్లి మండల అధ్యక్ష, కార్యదర్శులు ముండ్ల ఏకాంబరం, వజ్జా రామారావు అన్నారు.
బీసీ సంఘాల ఐక్య వేధిక ఈ నెల 18న ఇచ్చిన రాష్ట్ర బంద్కు తుడుందెబ్బ మద్దతు ఇస్తుందని ఆ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బచ్చలి వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్తి రాంప్రసాద్ తెలిపారు.
మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి కె.రామ్ గోపాల్ రెడ్డి, ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి అన్�
ప్రతి ఒక్కరూ అన్ని రకాల పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యవంతులుగా ఉంటారని ఐసీడీఎస్ సూపర్వైజర్ టి.గీతాబాయి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం కోమట్లగూడెంలో గల
గిరిజన ఆశ్రమ పాఠశాలల డైలీవేజ్, కాంటినెంట్ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని మేకలతండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు.
ఖమ్మం జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.2.96 కోట్ల వ్యయంతో చిన్న, మధ్య తరహా మరమ్మతు పనులను చేపడుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (డీఐఈఓ) కె.రవిబాబు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవ
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల వ్యాప్తంగా బుధవారం నుండి గ్రామాల్లో పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు మండల వైద్యాధికారి ఉపేందర్ తెలిపారు. మండల కేంద్రంలోని పశు �
విద్యుదాఘాతంతో దుక్కిటేడ్లు మృత్యువాతకు గురైన సంఘటన సోమవారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం తొడిదలగూడెంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్ర టీజీఓ కార్యవర్గ సభ్యుడు శేషుప్రసాద్ ను కారేపల్లి జూనియర్ కళాశాలలో సోమవారం ఘనంగా సన్మానించారు. కారేపల్లి జూనియర్ కళాశాలలో లైబ్రెరియన్ గా పని చేస్తున్న శేషుప్రసాద్ టీజీఓ కార్యవర్గంలో ఏక�
సైడ్ కాల్వలు లేక అంతర్గత రహదారులపై వర్షం నీరు నిలిచి చెరువులను తలపిస్తున్న ఘటన కారేపల్లి మండలం మాధారంలో కనిపిస్తుంది. మాధారం గ్రామంలో అంతర్గత రహదారులు సీసీ రోడ్లుగా మారినా వాటికి సైడ్ కాల్వలు నిర్మి�
దుకాణం ముందు పెట్టిన మోటర్ సైకిల్ మాయమైన ఘటన ఆదివారం రాత్రి కారేపల్లిలో చోటుచేసుకుంది. కారేపల్లి అంబేద్కర్ సెంటర్లో కనకదుర్గ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముందు యాజమాని నూకల శ్రీధర్ తన మోటర్ సైకిల్ నిల�
కొవిడ్ సమయంలో రద్దైన రైళ్లలో ఇంకా రెండు రైళ్లను నేటికీ పునరుద్ధరించలేదని, ఆ రైళ్లను పునరుద్ధరించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఇందుర్తి సురేందర్ రెడ్డి డీఆర్ఎం గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు.