రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని మధిర నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పిలుపునిచ్చారు. మంగళవారం చింతకాని మం�
కారేపల్లి మండలం మాణిక్యారంకు చెందిన ప్రముఖ వేద పండితుడు పంతంగి మాధవశర్మ ఇటివల కాలం చేశారు. ఆయన కుటుంబానికి మాణిక్యారంకు చెందిన తుళ్లూరి పురుషోత్తం, వీరభద్రం, భారతిరాణి 75 కేజీల బియ్యంతో పాటు ఇతర నిత్యావస�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ జాతర హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ప్రతి ఏడాది విజయదశమి (దసరా)ను పురస్కరించుకుని ఇక్కడ ఐదు రోజుల పాటు అమ్మవారి జాతర
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజ్ అన్నారు. ముదిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో స్థానిక స�
ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి జాతర మూడో రోజు శనివారం జోరుగా కొనసాగుతుంది. జాతరకు జన తాకిడి విపరీతంగా పెరిగింది. రాత్రి సమయంలో జాతర చూడటానికి మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలు వేలాదిగా తరలి వస్తు�
తిరుమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇద్దరూ పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేసి అండగా నిలబడడం అభినందనీయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దిండిగాల రాజేందర్ అన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, వాయుగుండం ఎఫెక్ట్ శనివారం ఖమ్మం రూరల్ మండలంలో స్పష్టంగా కనపడింది. దీంతో సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించింది.
ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఆరెంపులకు చెందిన యువతి తాళ్లూరి పల్లవి శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రొగ్రామింగ్ అసిస్టెంట్ (AIPA) �
స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే సన్నద్ధం కావాలని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు పిలుపునిచ్చారు. శనివారం మధి�
టీజీపీఎస్సీ ఇటీవల వెల్లడించిన గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన పాపినేని అఖిల్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్�
ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని మధిర ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి మధిర మండల ఆర్యవైశ్య సంఘం విజ్ఞప్తి చేసింది.