తెలంగాణ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూ, ప్రజా సమస్యలను బలంగా లేవనెత్తి ప్రజాగళంగా నిలుస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను సింగరేణి మండల పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆ �
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన జంక్షన్లు డెత్ స్పాట్ సెంటర్లుగా మారుతున్నాయి. దీంతో ప్రతిరోజు ఏదో ఒక సెంటర్లో రోడ్డు ప్రమాదం జరగడం అభంశుభం తెలియని వ్యక్తులు మృత్యువాత పడటం సర్వ
ప్రజాసేవకే కేటీఆర్ జీవితం అంకితమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావ్, బాణాల వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను స్థానిక పార్టీ �
విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల లాఠీచార్జ్ ను ఖండిస్తూ వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి డిమాండ్ చేస్తూ గురువారం పిడిఎస్యూ కారేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళా�
సీతారామ ప్రాజెక్టు ఆలోచన నుంచి నిర్మాణ పురోగతి వరకు ప్రతి దశలోనూ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న దూ�
వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు, పాటిమీద గుంపు గ్రామాల్లో విస్తృతంగా బుధవారం పర్యటించారు. పాటిమీద గుంపు గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్, ఆర్ఎంపీ పోతురాజ�
న్యాయస్థానం నుండి తుది తీర్పు వెలువడిన తర్వాతే జాతీయ రహదారి పనులు చేపట్టాలని సాగు రైతులు మరోసారి నిరసన గళం వినిపించారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్- తారేడు గ్రామాల మధ్య ఎన్హెచ్ఏఐ అధికారులు సర్
బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకుడు కట్టా కృష్ణార్జునరావు జన్మదిన వేడుకలను వైరాలో పార్టీ నాయకులు, అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టా కృష్ణార్జునరావు కేక్ కట్ చేసి తన జన్మదిన ఆనందాన్న�
ఖమ్మం జిల్లాలోని రూరల్ మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పునాస పంటలకు (పప్పు ధాన్యాలు) ప్రాణం రాగా, వాణిజ్య పంటలకు ఉపశమనం లభించింది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం
సాధారణంగా మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు ఓ వార్డు ఆఫీసర్ అందుబాటులో ఉంటేనే ప్రజలకు అంతంత మాత్రం సేవలు అందుతాయి. అలాంటిది 32 వార్డులకు ఐదుగురు వార్డు ఆఫీసర్లు సేవలందిస్తున్నారంటే ఆ మున్సిపాలిటీలో వార్డు �
ఖమ్మం అంటేనే వ్యవసాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం కొనిజర్ల మండల పరిధిలోని అంజనాపురం గ్రామం వద్ద గోద్రెజ్ ఆగ్రోవెట్ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆయి�
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం కోసం నిర్ణయాధికారులు తీసుకునే అధికారం లేని కిందిస్థాయి అధికారులను, సిబ్బందిని ప్రజావాణికి ఎట్టి పరిస్థితుల్లో పంపవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్ప�
తక్కువ ధరకు బంగారం ఇస్తామని ప్రజలను నమ్మబలికి రూ.85.70 లక్షలు తీసుకుని పలువురిని మోసం చేసిన అంతరాష్ట్ర నేరగాళ్లను కామేపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సింగరేణి సీఐ నునావత్ సాగర్ కేసు వివరాలను వె�
వైరా నియోజకవర్గంలోని అమ్మపాలెం గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని శనివారం వైరా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోతు చంద్రావతి పరిశీలించారు. గ్రామంలో SIR కార్యక్రమం సక్రమంగా అమ