కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యంపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసన, ర్యాలీల నిర్వహణలో భాగంగా శుక్రవారం సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్డులో వంటా వార్పును నిర్వ�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్ ) రెండవ విడత ప్రక్రియ ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీలో శరవేగంగా సాగుతుంది. సార్ మొదటి దశ మ్యాపింగ్ ప్రక్రియలో పాలేరు నియోజకవర్గం జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్రం�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, వైరా నియోజకవర్గ సర్ ఇన్చార్జ్ ఆర్జేసీ కృష్ణ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజు�
గత కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని పలువురు రెవిన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ జేఏసీ రాష్�
పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో, ఎండీఓ కార్యాలయం ఎదుట భ�
వైరా మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు దుద్దుపూడి గ్రామంలో గ్రేస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని 15వ వార్డు కౌన్సిలర్ నల్లమోతు శైలజ సురేష్...
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు విమర్శించారు. ఎన్నికల సమయంల
ఢిల్లీలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత చేపట్టిన పోరాటం స్ఫూర్తిదాయకమైనదని, చారిత్రాత్మకమైన�
రేవంత్ ప్రభుత్వంలో దోపిడీ తప్ప అభివృద్ధి శూన్యమని, వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ చేసిన ఒక్క అభివృద్ధినైనా చూపించాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ సవాల్ విసిరారు. సోమవారం వైరా
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకు చెందిన రెబ్బగుండ్ల గోపి అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఖమ్మం జిల్లా సమితి సభ్యులుగా ఎన్నికయ్యారు. ఖమ్మం నగరంలోని గిరిప్రసాద్ భవన్లో శనివారం జరిగిన అఖి�
కారేపల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కళాశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పాఠశాల ప్రత్యేక అధికారిని జీ.ఝాన్సీ సౌజన్యతో కలిసి ఉపాధ్యాయులు,విద్�
రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఖమ్మం జిల్లా స్థాయి పాదయాత్ర శనివారం ఎర్రుపాలెం మండలంలో కొనసాగింది. మండల కేంద్రంలోని రింగ్ సెంటర్ నుండ
సింగరేణి మండల కేంద్రంలో గల పట్టా భూమిలో నరికివేసిన టేకు చెట్లపై అటవీశాఖ టాస్క్ ఫోర్స్ డీఆర్ఓ ఏ.నాగమణి శనివారం విచారణ చేపట్టారు. కారేపల్లి గ్రామానికి చెందిన మన్నేపల్లి జయ తన భూమిలో గల 30 టేకు చెట్లను గుట్ట�
ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు మన ఊరి -మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని, లేదంటే సెప్టెంబర్ 17న బడులకు తాళాలు వేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టర్స్ అసోసియేషన్ �