కాంగ్రెస్ పార్టీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి రమేష్ అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ సత్యనారాయణపురం జంగాలకాలనీలో అమాయకమైన ప్ర�
కారేపల్లి మండల పరిధిలోని రేలకాయలపల్లి సమీకృత గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో సోమవారం మొట్లగూడెం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వైద్య సిబ్బంది..
దశాబ్దాలుగా మున్నేరు సమీపంలో నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న వరద సమస్య బీఆర్ఎస్ సర్కార్ తో పరిష్కారం అయ్యిందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరి�
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని లింగం బంజరలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి (శివాలయం) గుడి స్థలంపై శనివారం దేవాదాయ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ శాఖ అధికారులు విచారణ నిర్వహించారు. స్థానిక శివాలయం
ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్- సిపిఎం కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్న
తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఫోన్ టాపింగ్ పేరుతో దుర్మార్గపు రేవంత్ రెడ్డి నాయత్వoలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక చర్యలకు వ్యతిరేకం�
ప్రజా సమస్యల కోసం అనునిత్యం పరితపించే గొప్ప నాయకుడు దాచేపల్లి కృష్ణారెడ్డి అకాల మరణం బాధాకరమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు సూదన్ అన్నారు. సింగరేణి మండల పరిధిలోని గాదేపా�
బీఆర్ఎస్ పాలనలో సబ్బండ వర్గాలు సుభిక్షంగా ఉన్నాయని, కాంగ్రెస్ పాలన రావడంతోనే సమాజంలో అన్ని వర్గాలకు దుర్భిక్షం ఏర్పడిందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏదులాపురం మున్సి
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ బస్టాండ్ సెంటర్లో లారీ-స్కూటీ ఢీకొని పోస్టల్ ఉద్యోగికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో సీఎం కప్- 2026 క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు కొన
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని బాజుమల్లాయిగూడెం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల మధ్య అంతర్గత లొల్లి చిలికి చిలికి గాలి వానలా మారుతుంది. పాఠశాలలో ఏడుగురు పురుష, ముగ్గురు మహిళా ఉపాధ�
ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఒక్కసారిగా మున్సిపాలిటీలో సమీకరణాలు మారుతున్నాయి. కొద్దిరోజుల క్రితం గుర్రాలపాడు 7వ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ పార్టీలోకి
నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని డిషనల్ డీసీపీ లా &ఆర్డర్ ప్రసాద్ రావు పోలీస్ సిబ్బందికి సూచించారు. బుధవారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ను ఆయన
ఖమ్మం జిల్లా సింగరేణి మండల వాసి పొలంపల్లి గ్రామానికి చెందిన బానోత్ దశరథ్కు బెస్ట్ సోల్జర్ అవార్డు లభించింది. గల 17 సంవత్సరాలుగా భారత సైన్యంలో సేవలందిస్తున్న దశరథ్ విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, ధ�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ అధికారులు 69 పోలింగ్ బూత్లను గుర్తించడం జరిగింది. మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డుల్లో 45,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియ�