కారేపల్లి అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన చింతల వజ్రం కారేపల్లి పోస్టాఫీస్ లో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంది. ఆమె ఇటీవల మృతి చెందటంతో ఆర్పీఎల్ఐ పాలసీ క్లెయిమ్ మొత్తం రూ.2,19,000/- నామినీ, భర్త చింతల శ్ర
గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారినా వరద కాలువలు, మురుగు కాల్వల రక్షణ, పరిశుభ్రతకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం చెరువు నుండి వచ్చే వరద కాల్వ దశాబ్దాలు�
బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మనీషా లక్ష్మి గురువారం సింగరేణి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలో ఇటీవల మృతి చెందిన మాదారం గ్రామ ఉప సర్పంచ్ బానోత్ లాలు, పేరుపల్లి గ్రామానిక�
కారేపల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల ఎఫ్ఆర్ఎస్ హాజరు శాతంలో ఖమ్మం జిల్లాలోని 14 కేజీబీవీలలో ప్రథమ స్థానంలో నిలిచింది. కారేపల్లి కేజీబీవీ విద్యాలయంలో ఉన్న 129 మంది బాలి�
బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేతగా నియమితులైన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్తో కలిసి సింగరేణి మండల నాయకులు గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా
రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన గురువారం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లంపాడు నుండి ఖమ్మం వైపు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు..
రూ.2 కోట్ల డ్వాక్రా సభ్యుల సొమ్ముతో ఓ గ్రామదీపిక ఉడాయించిన ఘటన ఖమ్మం నగరం పాండురంగాపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యుల పేరిట బ్యాంకు రుణం తీసుకున్న సదరు గ్రామదీపిక.
కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడులో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్(ఆయుష్మాన్ మందిర్)కు బాజుమల్లాయిగూడెం సర్పంచ్ కోరం కోటమ్మ వైద్య పరికరాలను బుధవారం అక్కడి సిబ్బందికి అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న సింగరేణి(కారేపల్లి) మండలానికి చెందిన లబ్ధిదారులకు బుధవారం ఖమ్మం పట్టణంలోని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో చెక�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు సభలతో సరిపుచ్చుతున్నారని, సమస్యలు గాలికొదిలేస్తున్నారని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం మండల కార్యదర్శి కె.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల సహకా�
కారేపల్లిలోని పురాతన దేవాలయమై శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో సోమవారం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల రెండో రోజు ఆలయంలో అర్చకులు ముక్కామాల మల్లిఖార్జున శర్మ, సురేష్ శర్మ ఆధ్వర్యంల�
కారేపల్లి మండల కేంద్రంలో గల ఓ ప్రభుత్వ గురుకుల కళాశాల నుండి ఇంటర్ చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు కాగా నిందితులను అరెస్ట్ చేసి..
సాధారణంగా మున్సిపాలిటీ పరిధిలో కాలనీలు అంటే అన్ని వీధులకు సైడ్ కాల్వలు ఉండడం సహజం. కానీ ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని ఓ వార్డులో సుమారు 600 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఒక్క సైడ్ కాల్వ కూడా �
కారేపల్లిలోని మైనార్టీ గురుకులంలో.శుక్రవారం సాయంత్రం విద్యార్థిని (మైనర్ బాలిక) హాస్టల్ నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంపై శనివారం సంబంధిత అధికారులు పాఠశాలకు చేరుకుని విస్తృత స్థాయిలో విచారణ చేపట్ట�