ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకుడు సామినేని రామారావు హంతకులను అరెస్ట్ చేయాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు మంగళవారం రాష్ట్ర డీజీపీ బి.శివధర్రెడ్డిని హైద�
డాక్యుమెంట్లు లేకుండా తన స్థలంలో మున్సిపల్ అధికారులు అక్రమార్కులకు ఇంటి నంబర్ ఇచ్చారంటూ రిటైర్డ్ ఎంఈఓ, స్థల యజమాని అనుములు భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మధిర టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్�
భారత స్వాతంత్ర్య సమరయోధుడు, దేశం మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను మంగళవారం మధిర పురపాలక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
కారేపల్లి హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకుడు, స్టేషన్ బజార్ హమాలీ జగ్గాని రాజు (56) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. సీఐటీయూ సభ్యుడిగా చురుగ్గా ఉండే రాజు మృతి పట్ల సీఐటీయూ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
బోనకల్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో T-SAT, TS GHMA ఆధ్వర్యంలో మండల స్థాయిలోని అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వం, క్విజ్ పోటీలను నిర్వహించారు.
రైతుల పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు అన్నారు. సోమవారం మధిర మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కోసం ప్య�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ ధరావత్ నాగేంద్రబాబు అన్నారు. కారేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం విలేకరులత�
మత్స్యశాఖ ఆధ్వర్యంలో సింగరేణి మండలంలోని చెరువులకు సోమవారం చేప పిల్లలను పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా 40 చెరువులకు కలిపి 20 మత్స్య సొసైటీలు ఉండగా మొదటి విడతగా..
11వ జోనల్ స్థాయి క్రీడా పోటీలు ఖమ్మం జిల్లా వైరాలో గల టిజిఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాల (బాలికలు)లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడా ప్రారంభోత్సవ వేడుకకు జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి మ
Namasthe Telangana - Telangana Today Auto Show | నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని ఎస్సార్ అం డ్ బిజీఎన్ఆర్ పీజీ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఆటో షోను ఆ సంస్థల అడ్వర్టైజ్మెంట్ జీఎం సురేందర్ రావు శనివారం
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన మరో వ్యక్తి హత్యకు గురైన సంఘటన శనివారం వెలుగు చూసింది. వారం రోజుల క్రితం ఇదే గ్రామంలో నాగమణి అనే మహిళను సొంత తమ్ముడు హత్య చేయించిన ఘటన మరువక
అధికారుల కన్నుగప్పి అక్రమార్కులు యధేచ్చగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మధిర మండలం నక్కల గరుబు (బుచ్చిరెడ్డిపాలెం) గ్రామ సమీపంలో గల వైరా నది నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను రవాణా దారు�
బోనకల్లు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 2022 మార్చి నుండి అటెండర్ పోస్టు ఖాళీగా ఉంది. అప్పటి నుండి అటెండర్లుగా అక్కడి కుకింగ్ హెల్పర్లే వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ విద్యాలయంలో 6వ
ప్రజా పోరాటాల్లో దారావత్ అనసూర్య కుటుంబం కీలక పాత్ర పోషిస్తున్నారని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మెరుగు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు.