ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారు ఆభరణాలను తయారు చేసి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, గోల్డ్ కొనుగోలు సంస్థలను మోసం చేస్తున్న ముఠాను కారేపల్లి పోలీసులు పట్టుకున్నారు. వివరాలను శ�
సీజనల్ వ్యాధుల నివారణ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పంచాయతీ, వైద్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం కారేపల్లి మండల వ్యాప్తంగా పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించారు. ఫ్రై డే డ్రై డేలో భాగంగా గ్రామాల్లో పర
వర్షాకాలం నేపథ్యంలో ఖమ్మం నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నగరంలో పలుచోట్ల చెత్త పేరుకుపోవడం, మురుగు కాల్వలు పూడుకుపోవడం, వర్ష�
అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం ఎర్రుపాలెం మండలంలోని కేజీబీవీ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 8వ, 9వ తరగతి విద్యార్�
నేటి యువత మాదక ద్రవ్యాల మత్తులో జీవితాన్ని నాశనం చేసుకోకుండా, విద్యనే ఆయుధంగా చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని మధిర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఐ రాములు సూచించారు. మండల కేంద్రం ఎర్రుపాలెంలోని ఎస�
ఖమ్మం ప్రకాశ్నగర్ వద్ద మున్నేరుపై కూల్చివేసిన చెక్డ్యాంను పునర్నిర్మించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. తద్వారా.. ఖమ్మం నగర ప్రజల దాహార్తిని తీర్చాలని, పరీవాహకంలో భూగర్భ జలాల పెంపునకు ఊతమివ్వ
కేసీఆర్పై రాజకీయ విద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పన్నిన కుట్రలు విఫలం అయ్యాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేటీఆర్, హరీశ్ రా�
జమ్మూ & కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం ఖమ్మం పర్యటనలో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో గల నామ ముత్తయ్య–వరమ్మ స్మృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీఆ�
రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటిఎఫ్) ఖమ్మం జిల్లా కార�
ఖమ్మం నగరంలోని ప్రకాశ్నగర్ వద్ద మున్నేరు వాగుపై నిర్మించిన చెక్డ్యామ్ను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ప్రజా ప్రయోజనాలను విస్మరించిన విధ్వంసకర పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. బుధ�
ఎల్ నినో ప్రభావం సాగు విస్తీర్ణంపై స్పష్టంగా కనబడుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఆశించిన వర్షపాతం నమోదు కాకపోవడంతో పంట భూములు బీడు భూములుగా మారుతున్నాయి. ఖమ్మం రూరల్ మండలం, �
సింగరేణి మండలానికి మంజూరైన రెవెన్యూ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్ మంగళవారం స్థానిక తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ మీడ
తరచుగా విద్యుత్ ప్రసారం నిలిచిపోవడంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో స్థల దా�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖల్లో ఉన్న వీఆర్ఏలను జీపీఓలుగా నియామకం చేస్తూ గ్రామ పాలన అధికారులుగా బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసింది. అందులో భాగంగానే ఖమ్మం రూరల్ మండలంలోని క్లస్టర్ల వా
ఖమ్మం రూరల్ మండలంలో గల ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం "శ్రీనివాస మంగాపురం" మూవీ ప్రమోషన్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు గట్టమనేని జయకృష్ణ, దర్శకుడు అజ