కారేపల్లి మండలం ఒడ్డుగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టీఎస్యూటీఫ్ నాయకుడు బానోత్ మంగీలాల్ చొరవతో అతడి మిత్రులు మంగళవారం స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆది కర్మయోగి పథకం తీసుకు వచ్చిందని సింగరేణి ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కారేపల్లి హైస్కూల్లో జరిగిన అవగాహన సదస్సులో ఎంపీడీఓ మాట్లాడారు.
బోనకల్లు మండల పరిధిలోనే గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన 60 నిరుపేద కుటుంబాలు తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే లో సోమవారం ఫిర్యా�
గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం మధిర డివిజన్ కార్యవర్గ సభ్యుడు పాపినేని రామ నర్సయ్య అన్నారు. సోమవారం తూటికుంట్ల గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించార�
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో యువజన, విద్యార్థి సంఘ సోషల్ మీడియా వారియర్స్ తో �
బోనకల్లు మండలంలోని మోటమర్రి సహకార సంఘం పరిధిలోని రెండు గ్రామాల రైతులు సోమవారం యూరియా కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది. సహకార సంఘ పరిధిలోని రైతాంగం యూరియా కోసం సహకార సంఘం వద్దకు పెద్ద ఎత్తున వచ్చ
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గతేడాది మండలంలో రావినూతల ఉన్నత పాఠశాల ఉత్తమ ఫలితాలు సాధించడంపై ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్యకు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు లభించింది.
తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానని వస్తున్న వదంతులు నమ్మొద్దని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అన్నారు. శనివారం ప్రొద్దుటూరు గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చే�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని మొట్లగూడెం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ గడిపర్తి శ్రీను (50) శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరుసకు తన బావ, ఇల్లెందు �
మధిర - వైరా రోడ్డు మార్గంలో రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కానీ ఆర్ అండ్ బి అధికారులు తూతూ మంత్రంగా రోడ్డుపై ప్యాచ్ వర్క్లు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నియోజవర్గ కేంద్రానికి ఉప మ�
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఖమ్మంలో సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో మధిర మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలుకూరులో స్కూల్ అసిస్టెం�
భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగా హనుమంతరావు అన్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మధిర సేవా సమితి ఆధ్వర్యంలో పలువురు ఉ
ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆదివాసి గిరిజన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వజ్జా రామారావు అన్నారు. కారేపల్లి మండలం మాణిక్యారంలో నిర్వహించిన సమావేశంల
రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం తక్షణమే హెల్త్ కార్డులను మంజూరు చేయాలని మధిర ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు జి.వెంకటేశ్వర్లు, పి.అరుణ్ కుమార్ అన్నారు. మధిర మండల జర్నలిస�