ప్రైవేట్ కాన్వెంట్లకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత, ఐసిడిఎస్ ఖమ్మం రూరల్ ప్రాజెక్టు అధికారి కమల ప్రియ తెలిపారు. శ
పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల తాసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించారు.
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ (ఈద్-ఉల్-అజ్ఞా) పండుగను కారేపల్లి మండల వ్యాప్తంగా గురువారం ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గా మైదానం వద్దకు ముస్లింలు భారీ సంఖ్యలో
ఖమ్మం జిల్లా తిరుమలయపాలెంలో ఐకెపి గ్రామ దీపికల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ దీపికలు చెవిలో..
కారేపల్లి మండలం తులిశ్యాతండాలో నిర్మిస్తున్న శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి గుడిపుడి వెంకట్రావమ్మ టస్ట్ర్ చైర్మన్ గుడిపుడి తిరుమలరావు గురువారం రూ.10,016/` ను వితరణగా అందించారు. గేటుకారేపల్లిలో..
కారేపల్లి సోసైటీ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పట్టుదలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ద్వారా రైతుకు మద్దతు ధర కల్పించడం జరిగిందని కారేపల్లి సోసైటీ చైర్మన్ దుగ్గ�
దూపదీప నైవేద్యం పథకం(డీడీఎన్) పరిధిలోని ఆలయాల్లో బుధవారం అధికారులు సోషల్ ఆడిట్ నిర్వహించారు. ప్రత్యేక సోషల్ ఆడిట్ బృందం కారేపల్లి మండలంలోని డీడీఎన్ దేవాలయాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. దేవ
వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ మరణించినా ప్రజా సేవతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని మాజీ జడ్పీటీసీ ఉన్నం వీరేందర్, వాంకుడోత్ జగన్, బీఆర్ఎస్ మైనార్టీ ఖమ్మం జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ �
పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హెల్త్ డైరక్టర్ రవీందర్నాయక్ అన్నారు. బుధవారం కారేపల్లి పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. పీహెచ్సీలో సౌకర్యాలు, రోగులకు అ
ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను ఇంటి పక్కనే ఉంటున్న బోయినపల్లి వీరబాబు(40) మాయ మాటలతో తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి ఒడిగట్టిన నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మంగళవారం వడదెబ్బతో ఇద్దరు గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు మృతి చెందారు. దుబ్బ తండా గ్రామ పంచాయతీకి చెందిన బానోత్ రమేశ్ (39) డోర్నకల్ వెళ్లి తిరిగి వస్తూ పుల్లూరు గ్రామ సమ�
కారేపల్లి మండల పరిధిలోని గుంపెల్లగూడెం గ్రామానికి చెందిన కునుసోత్ సీతారాములు(45) మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు. పనిమీద మంగళవారం మోటార్ సైకిల్ పై..
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం గ్రామం శివారులోని కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో ఓ గుర్తు తెలియని పురుషుడి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. మంగళవారం ఎస్ఐ ఎం.రమేశ్ కుమార్ తెలిపిన వివరాల�
కారేపల్లి మండల పరిధిలోని గుట్టకింద గుంపు గ్రామ పంచాయతీలో గల గంగాదేవి గుట్టలో మట్టి త్రవ్వకాలను అడ్డుకోవాలని స్థానిక సర్పంచ్ ఉండం లక్ష్మీనరసింహతో కలిసి స్థానికులు సోమవారం తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్