సిఐటియు ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి, ఖమ్మం రూరల్ మండలం మాజీ జడ్పిటిసి పెరుమల్లపల్లి మోహన్ రావును సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటయ్య వీరయ్య పరామర్శించారు. గత కొద్ది రోజుల క్రితం..
ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్ నినో ప్రభావం పశు సంపదపై సైతం కనపడుతుందని ఎల్ నినో ప్రభావం తగ్గించి పశు సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఖమ్మం రూరల్ మండల పశు వైద్యుడు అనంతుల హరీష్ అన్నారు. శనివారం ఏదులాపురం
పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని పాము కాటుకు గురైన సంఘటన శనివారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. బాలిక మండల పరిధిలోని వీరుపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో బాలిక రెండవ తరగతి చదువ
ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం సరికాదని, లీకేజీకి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యా�
ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతరలో ఏర్పాటు చేయనున్న దుకాణాల నిర్వహణకు బహిరంగ వేలం పాటను శుక్రవారం దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ సమత ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతర సమయంలో 11 రోజుల పాటు దుకాణాల ఏర్పాటు లైసెన్స�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మం�
తెలంగాణ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూ, ప్రజా సమస్యలను బలంగా లేవనెత్తి ప్రజాగళంగా నిలుస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను సింగరేణి మండల పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆ �
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన జంక్షన్లు డెత్ స్పాట్ సెంటర్లుగా మారుతున్నాయి. దీంతో ప్రతిరోజు ఏదో ఒక సెంటర్లో రోడ్డు ప్రమాదం జరగడం అభంశుభం తెలియని వ్యక్తులు మృత్యువాత పడటం సర్వ
ప్రజాసేవకే కేటీఆర్ జీవితం అంకితమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావ్, బాణాల వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను స్థానిక పార్టీ �
విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల లాఠీచార్జ్ ను ఖండిస్తూ వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి డిమాండ్ చేస్తూ గురువారం పిడిఎస్యూ కారేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళా�
సీతారామ ప్రాజెక్టు ఆలోచన నుంచి నిర్మాణ పురోగతి వరకు ప్రతి దశలోనూ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న దూ�
వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు, పాటిమీద గుంపు గ్రామాల్లో విస్తృతంగా బుధవారం పర్యటించారు. పాటిమీద గుంపు గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్, ఆర్ఎంపీ పోతురాజ�
న్యాయస్థానం నుండి తుది తీర్పు వెలువడిన తర్వాతే జాతీయ రహదారి పనులు చేపట్టాలని సాగు రైతులు మరోసారి నిరసన గళం వినిపించారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్- తారేడు గ్రామాల మధ్య ఎన్హెచ్ఏఐ అధికారులు సర్
బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకుడు కట్టా కృష్ణార్జునరావు జన్మదిన వేడుకలను వైరాలో పార్టీ నాయకులు, అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టా కృష్ణార్జునరావు కేక్ కట్ చేసి తన జన్మదిన ఆనందాన్న�