కారేపల్లి మండల పరిధిలోని బాజుమల్లాయిగూడెం గ్రామానికి చెందిన బసవ రాంబాబు (52) శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి..
ఏదులాపురం మున్సిపాలిటీ సుందరీకరణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 26, 27వ వార�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని చొప్పకట్లపాలెం, రాజులదేవరపాడు పూర్వ ప్రాథమిక పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థుల ప్రవేశాలను పెంచి వారికి నాణ్యమైన విద్య అం�
పేదలకు ఉపాధిని దూరం చేసే వీబీ జీ రామ్ జీ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం, ఎర్రబోడు, మాణిక్యారం, విశ్వనాధపల్లి, గాంధీనగర్, గాదెపాడు, చీ
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన ఎం.శారద పదోన్నతిపై వచ్చి ఎర్రుపాలెం మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో..
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఏదులాపురం మున్సిపాలిటీ కార్యాలయానికి సమీపంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో భూ ఆక్రమణలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వెల్లివిరుస్తుంది. సాక్షాత్ మున్సిపల్ చైర్ పర్సన్ ప్ర�
పత్తి రైతులు అధిక సాంద్రత విధానంలో సాగు చేపట్టి అధిక దిగుబడులు పొందాలని కూసుమంచి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎం.సతీష్ అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు రైతు వేదికలో జాతీయ ఆహార భద్రత,
పాలేరు ప్రజలంతా పాడిపంటలు, సంపూర్ణ ఆరోగ్యంతో సుభిక్షంగా ఉండాలని సీతారామచంద్రస్వామిని వేడుకున్నట్లు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం తన భార్య కందాల విజయమ్మతో కలిసి ఆలయ కమిట
రైతులకు యూరియా కొరత లేకుండా పంపిణీ చేయాలని ఏఐయూకేఎస్ సింగరేణి మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) సింగరేణి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తాసీల్దార్, ఏఓలకు రైతు సమస్యలపై వినతి పత్రాలను అంద�
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం వద్ద వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిపై ఆటోను లారీ తెల్లవారుజామున ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోగా స్థ�
బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ కార్యాలయం ముందు.ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం
నాడు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎంతో దూర దృష్టితో ఇండ్ల మధ్యల కోట్ల విలువైన భూముల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏదులాపురం మున్సిపాలిటీలో కనుమరుగు అవుతున్నాయి. చిన్నారుల నుండి వృద్దుల వరకు ప్�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో ఏడాది కాల పరిమితితో టెంట్ సామను అద్దెకు ఇవ్వడానికి, కొబ్బరి చిప్పల పోగుకు వేలం పాటను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థ�
కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుతారి మేస్త్రి చిత్తలూరి వీరయ్య కుటుంబ సభ్యులను వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ శుక్రవారం పరామర్శించారు. అదేవి�
విద్యుదాఘాతంతో పాడి బర్రె మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం గేటుకారేపల్లి సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. మేకలతండా గ్రామానికి చెందిన గుగులోత్ రవీందర్ కు చెందిన పాడి గేదె మేతకు గేటుకారేపల్లి హైస్కూల్