రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే రోడ్డు ప్రమాదాలు నియంత్రణలో ఉంటాయని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా జరుగుతున్న ప్రాణ నష్టాన్ని తగ్గించి, ప్రతి
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీలో ఇటీవల కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ దారావత్ హేమలత, ఆమె భర్త, మిషన్ భగీరథ ఏఈ ధరావత్ బాలాజీతోపాటు మరికొంత మంది కలిసి ఆదివాసి గిర�
ఇటీవల నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఎస్సీ మహిళకు అవకాశం దక్కింది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా మున్సిపాలిటీ కార్పొరేషన్లు, వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. అందులో
మన సంస్కృతీ సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని ఆయన స్వగ్రామం టేకులగూడెంలో..
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సింగరేణి మండల పరిధిలోని పాటిమీద గుంపు, బాజుమల్లాయిగూడెంలో గల అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం గర్భిణీలకు సీమంతాలు చేశారు. అలాగే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను ని�
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉండగా వాటి పరిధిలో 69 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ని
సంక్రాతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం పరిసర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నేటి నుండి ఈ నెల జనవరి 20వ తేదీ వరకు నగరంలోని
మాజీ మంత్రి కేటీఆర్ వీరాభిమాని బానోతు అనిల్ నాయక్ ఎట్టకేలకు ఆయనను కలిశాడు. కొద్ది సంవత్సరాలుగా కేటీఆర్ అంటే పడిసచ్చే అభిమానిగా ఉన్న అనిల్ కేటీఆర్ను కలిసేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అయిత�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి 23వ డివిజన్ లోని ఇందిరమ్మ కాలనీలో ఎట్టకేలకు పోలింగ్ బూత్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ కాలనీకి పోలింగ్ బూత్ అందుబాటులో లేకపోవడంతో అనేక ఎన్నికల్లో సగానికి సగం ఓటర్లు �
ఏదులాపురం మున్సిపాలిటీ రెండు సంవత్సరాల క్రితం 12 గ్రామాల సముదాయంతో ఏర్పాటైంది. వీటిలో సగం గ్రామాలు పూర్తి పల్లె ప్రాంతం కాగా మిగిలిన సగం సెమీ అర్బన్ ప్రాంతంగా ఉంది. పోలేపల్లి, ఏదులాపురం, పెద్దతండా పాత పం�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలు (సీఆర్టీ)గా విధులు నిర్వహిస్తున్న ఎం. స్వాతిని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం..
అధికార బలంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేయడం తగదని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం బోనకల్లు మండలం ఆళ్ల
మధిర నియోజకవర్గంలో సిపిఎం పార్టీని అణచివేయాలని చూస్తే, అది మరింత ఎరుపెక్కి ఉవ్వెత్తున పోరాటాలకు సిద్ధమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్ర సిపిఎం నాయకుడు సామినేని ర�
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇబ్బందుల పాలుకావడం ఆ కాలనీవాసులకు సర్వసాధారణమైంది. ఎన్నికల ముందు నూతన పోలింగ్ కేంద్రం ఏర్పాటు గురించి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అధికారుల ప్రయత్నాలు సఫలం కావడం లేదు. దీంతో �
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో 45,256 మంది ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు లెక్క తేల్చారు. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఈఎంసి కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ఆయా