రైతులకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మీడకంటి చిన్న వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండల కార్యాలయం ముందు రైతు సంఘం (ఏఐకేఎస్) ఆ
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామ పంచాయతీల ఉప సర్పంచులు శనివారం ఎర్రుపాలెం రైతు వేదికలో సమావేశమై ఉప సర్పంచుల సంఘం మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందు యాకయ్య, రా
ఖమ్మం జిల్లా బుగ్గపాడు ఫుడ్ పార్కులో జరిగిన భూ దోపిడీపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మార్కెట్ విలువకు విరుద్ధంగా అనుయాయుల కంపెనీకి ఫుడ్ పార్క్ భూములు విక్రయించార�
నకిలీ విత్తనాలు అరికట్టడం కోసం పోలీస్, వ్యవసాయ శాఖ సంయుక్త అధికారులతో ప్రభుత్వ ఏర్పాటు చేసిన మండల టాస్క్ ఫోర్స్ టీం శుక్రవారం కారేపల్లి మండలంలోని వివిధ విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. కారేపల్లి ఎస్ఐ బైరు
ఖమ్మం రూరల్ మండల పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా, నియమిత గడువు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గం పరిధిలో కలెక్టర్ పర్యటించారు.
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేటలో అమ్మ మాట అంగన్వాడీ బాట అనే పేరుతో ఐసీడీఎస్ సిబ్బంది అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని..
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన...
అదృశ్యమైన వ్యక్తి శవమై తేలిన ఘటన కారేపల్లి మండలం పోలంపల్లిలో వెలుగుచూసింది. పోలంపల్లికి చెందిన అవివాహితుడు మూతి వీరభద్రం (43) అదే గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. 25 రోజుల క్రిత�
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తిరిగి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజ�
పాఠశాల వయస్సు గల ప్రతి చిన్నారి విద్యకు దూరం కాకుండా బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి పాఠశాలలో చేర్పించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. సింగరేణి మండల పరిధిలోగల విశ్వనాథపల�
ఈ నెల 17వ తేదీన పాలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభను సూపర్ సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా పరిశీలకుడు, ఎమ్మ
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం పనితీరు ఆగమ్య గోచరంగా తయారైంది. ఇక్కడ 12 మంది డాక్టర్లు, ఆరుగురు హెడ్ నర్సులు, 26 మంది స్టాఫ్ నర్సులు, సిబ్బంది ఉన్నార�
ప్రజల కష్టాలు తీర్చాల్సిన బ్రిడ్జి అధికారుల అలసత్వంతో ఇప్పుడు వారి ఇబ్బందులకు కారణంగా మారింది. దీర్ఘ కాలంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు, స్పందించని అధికారులు, పట్టించుకోని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రే�
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో అధిక నీరు అవసరం ఉన్న వరి, మిరప వంటి పంటలకు బదులుగా నూనె గింజలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ రైతులకు సూచించారు. గుర
సింగరేణిలో హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సింగరేణి సర్పంచ్ మేదరి వీరప్రతాఫ్(టోనీ) వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ కు వినతిపత్రం అందజేశారు. గురువారం ఎమ్మెల్యేను కలిసిన సర్�