ఖమ్మం జిల్లాలోని రూరల్ మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పునాస పంటలకు (పప్పు ధాన్యాలు) ప్రాణం రాగా, వాణిజ్య పంటలకు ఉపశమనం లభించింది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం
సాధారణంగా మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు ఓ వార్డు ఆఫీసర్ అందుబాటులో ఉంటేనే ప్రజలకు అంతంత మాత్రం సేవలు అందుతాయి. అలాంటిది 32 వార్డులకు ఐదుగురు వార్డు ఆఫీసర్లు సేవలందిస్తున్నారంటే ఆ మున్సిపాలిటీలో వార్డు �
ఖమ్మం అంటేనే వ్యవసాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం కొనిజర్ల మండల పరిధిలోని అంజనాపురం గ్రామం వద్ద గోద్రెజ్ ఆగ్రోవెట్ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆయి�
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం కోసం నిర్ణయాధికారులు తీసుకునే అధికారం లేని కిందిస్థాయి అధికారులను, సిబ్బందిని ప్రజావాణికి ఎట్టి పరిస్థితుల్లో పంపవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్ప�
తక్కువ ధరకు బంగారం ఇస్తామని ప్రజలను నమ్మబలికి రూ.85.70 లక్షలు తీసుకుని పలువురిని మోసం చేసిన అంతరాష్ట్ర నేరగాళ్లను కామేపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సింగరేణి సీఐ నునావత్ సాగర్ కేసు వివరాలను వె�
వైరా నియోజకవర్గంలోని అమ్మపాలెం గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని శనివారం వైరా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోతు చంద్రావతి పరిశీలించారు. గ్రామంలో SIR కార్యక్రమం సక్రమంగా అమ
వైరా ఆయకట్టు పరిధిలో అధిక శాతం వరి పంట సాగే కావునా రైతులకు సకాలంలో సాగునీరు అందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్ట కృష్ణార్జునరావు, బాణాల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన, ఆధునిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఆక్సల్ ప్రోగ్రాం ద్వారా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలకు అందించిన కంప్యూటర్లను మధిర ఏఎంసీ చైర్మన్ బం�
విపత్తులు ఎలాంటి సమయంలో, ఏ రూపంలో వచ్చిన ఆ సమయంలో అప్రమత్తత చాలా ప్రధానమని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళా ఇంజ�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో మిషన్ భగీరథ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం ఎంపీడీఓకు
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలతోనే ప్రయోజనం ఉంటుందని కూసుమంచి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు ఎం.సతీష్ తెలిపారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో
ప్రభుత్వ బడికి తమ వంతు సహాయం అందిస్తానని ముందుకు వచ్చి పిల్లల సౌకర్యార్థం బెంచీలను వితరణ చేశారు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు కౌన్సిలర్ వెంపటి ఉమా వెంకటేశ్వర్లు దంపతులు. 29వ వార్డు పరిధిలో�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గురువారం పర్యటించి పలువురు నాయకులను పరామర్శించారు. ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకుంటున్న బీఆర్ఎస్ సీనియ
తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల మాజీ అధ్యక్షుడిగా సేవలందించిన ఆత్కూరి వెంకటేశ్వరరావు (ఏవీఆర్(77) అనారోగ్యంతో కన్నుమూశారు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, ఖమ
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గంలో గల పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయాలుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ చేతుల మీ