సింగరేణి మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ చీమలవారిగూడెంలో సోమవారం సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ ఈసం మోతీ వీరస్వామి, సంత ఆలయ కమిటీ మాజీ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య ప్రారంభిచారు. రేగులగూడెం గ్రామ పంచాయతీ అభి
డోర్నకల్- భద్రాచలం రోడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం భూ సేకరణ చేసిన భూములకు రేటు విషయంలో చర్చించేందుకు ఖమ్మం జిల్లా భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి సింగరేణి గ్రామానికి చెందిన భూ నిర్వాసిత
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడి గొంతు కోసి హత్యా ప్రయత్నం చేసిన ఘటన ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఖమ్మం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలో�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నాయని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఖమ్మం జిల్లా నాయకుడు కమ్మకోమటి నాగేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం కారేపల్లి మండలం పేరుపల్లిలో జరిగిన రైతు
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సింగరేణి మండల వ్యాప్తంగా 41 గ్రామ పంచాయతీలో గురువారం నిర్వహించిన గ్రామ సభలలో పలు సమస్యలపై ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో ఏర్పాటు చేసిన
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ మొత్తం కార్మిక వర్గానికి హాని చేసేలా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు, మ�
ఖమ్మం రూరల్ మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా నాయకుడు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం పాలేరు డివిజన్ కార్యదర్శి నండ్ర ప్రసాద్ �
2026-27 సంవత్సరానికి గాను ఏదులాపురం మున్సిపాలిటీ కౌన్సిల్ అంచనా బడ్జెట్ రూ.72.34 కోట్లుగా ప్రకటించడం జరిగింది. శనివారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అని
సింగరేణి (కారేపల్లి) మండల తాసీల్దార్ అనంతుల రమేశ్ బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో కల్లూరు సబ్ కలెక్టర్ లో..
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన జవాన్ బానోత్ దశరథ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. లేహ్–లడాక్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న..
ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు తమ సొంత నియోజకవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గిరిజన నియోజకవర్గాలకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఉపాధ్యక్షుడు దుగ్గి కృష�
కారేపల్లి రైల్వే స్టేషన్కు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోనల్ డీఆర్ఎం బుధవారం వస్తున్నారనే సమాచారంతో సింగరేణి రెవెన్యూ గ్రామ పరిధిలోని రైల్వే డంబ్లింగ్ ట్రాక్ నిర్వాసితులు గంటల తరబడి రైల్వేస్టే
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని గుట్టకిందగుంపు గ్రామ పంచాయతీ పరిధిలో ఓ కాంట్రాక్టర్ అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నాడని ఆరోపిస్తూ స్థానికులు సర్పంచ్ ఉండం రాఘవులుతో కలిసి లారీలను అడ్డ
ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ లోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 25&26 న జరిగే జాతీయస్థాయి టెక్నీకల్ &కల్చరల్ ఫెస్ట్ శ్రీ చైతన్య ఉత్సవ్- 26 లో సామాజిక సేవ అనే అంశంలో భాగంగా మంగళవారం ఖమ్మం పట్టణంలోని 13 అనా
వంద రోజుల 'టీబీ ముక్త్ భారత్ అభియాన్' ప్రచారంలో భాగంగా క్షయవ్యాధి నిర్ధారణ (NAAT Testing)లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను ఖమ్మం జిల్లా నుండి 'బెస్ట్ డిస్ట్రిక్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు'ను చీమలపాడు ఆయుష్�