ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు సభలతో సరిపుచ్చుతున్నారని, సమస్యలు గాలికొదిలేస్తున్నారని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం మండల కార్యదర్శి కె.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల సహకా�
కారేపల్లిలోని పురాతన దేవాలయమై శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో సోమవారం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల రెండో రోజు ఆలయంలో అర్చకులు ముక్కామాల మల్లిఖార్జున శర్మ, సురేష్ శర్మ ఆధ్వర్యంల�
కారేపల్లి మండల కేంద్రంలో గల ఓ ప్రభుత్వ గురుకుల కళాశాల నుండి ఇంటర్ చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు కాగా నిందితులను అరెస్ట్ చేసి..
సాధారణంగా మున్సిపాలిటీ పరిధిలో కాలనీలు అంటే అన్ని వీధులకు సైడ్ కాల్వలు ఉండడం సహజం. కానీ ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని ఓ వార్డులో సుమారు 600 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఒక్క సైడ్ కాల్వ కూడా �
కారేపల్లిలోని మైనార్టీ గురుకులంలో.శుక్రవారం సాయంత్రం విద్యార్థిని (మైనర్ బాలిక) హాస్టల్ నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంపై శనివారం సంబంధిత అధికారులు పాఠశాలకు చేరుకుని విస్తృత స్థాయిలో విచారణ చేపట్ట�
కారేపల్లి మండల పరిధిలోని బాజుమల్లాయిగూడెం గ్రామానికి చెందిన బసవ రాంబాబు (52) శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి..
ఏదులాపురం మున్సిపాలిటీ సుందరీకరణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 26, 27వ వార�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని చొప్పకట్లపాలెం, రాజులదేవరపాడు పూర్వ ప్రాథమిక పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థుల ప్రవేశాలను పెంచి వారికి నాణ్యమైన విద్య అం�
పేదలకు ఉపాధిని దూరం చేసే వీబీ జీ రామ్ జీ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం, ఎర్రబోడు, మాణిక్యారం, విశ్వనాధపల్లి, గాంధీనగర్, గాదెపాడు, చీ
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన ఎం.శారద పదోన్నతిపై వచ్చి ఎర్రుపాలెం మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో..
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఏదులాపురం మున్సిపాలిటీ కార్యాలయానికి సమీపంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో భూ ఆక్రమణలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వెల్లివిరుస్తుంది. సాక్షాత్ మున్సిపల్ చైర్ పర్సన్ ప్ర�
పత్తి రైతులు అధిక సాంద్రత విధానంలో సాగు చేపట్టి అధిక దిగుబడులు పొందాలని కూసుమంచి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎం.సతీష్ అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు రైతు వేదికలో జాతీయ ఆహార భద్రత,
పాలేరు ప్రజలంతా పాడిపంటలు, సంపూర్ణ ఆరోగ్యంతో సుభిక్షంగా ఉండాలని సీతారామచంద్రస్వామిని వేడుకున్నట్లు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం తన భార్య కందాల విజయమ్మతో కలిసి ఆలయ కమిట
రైతులకు యూరియా కొరత లేకుండా పంపిణీ చేయాలని ఏఐయూకేఎస్ సింగరేణి మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) సింగరేణి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తాసీల్దార్, ఏఓలకు రైతు సమస్యలపై వినతి పత్రాలను అంద�