గ్రామ పంచాయతీ పాలన బాధ్యతల నుంచి స్పెషల్ ఆఫీసర్లు తప్పుకున్నారు. ఈ స్థానంలో స్థానిక సంస్థల్లో ఇటీవల విజయం సాధించిన పంచాయితీ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. సోమవారం ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని 21 పంచాయ�
తెలంగాణ స్టేట్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టెస్రా) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రూరల్ మండల తాసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ ఎన్నికయ్యారు. శనివా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి గ్రామానికి చెందిన, వైరా ఎస్ఐ పుష్పాల రామారావు, కుటుంబ సభ్యులు తమ తల్లిదండ్రులు దివంగత పుష్పాల జగన్నాథం, ఇందిరమ్మల జ్ఞాపకార్థం వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్�
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబ రెండున్నర దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. ఆ గ్రామ పంచాయితీకి ప్రథమ పౌరులు కావాలని దాదాపు 25 ఏళ్లు అవకాశం కోసం అలిసిపోకుండా పోరాటం చేస్తూ ఎదురుచూస్తూనే ఉన్నారు..
సంకలో పిల్లలను పెట్టుకుని ఊరంతా వెతికారని ఓ సామెత. ఇందుకు తగ్గట్టుగా ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం ఓ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెంపుల గ్రామానికి చెందిన జంగం సురేశ్ కు�
క్రీడలు జాతీయ సమైక్యతాభావాన్ని పెంచుతాయని ఖమ్మం జిల్లా మైనార్టీ గురుకుల సంక్షేమ అధికారి ఎండి.ముజాహిద్ అన్నారు. సింగరేణి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల/కళాశాలలో మూడు రోజుల పాటు జరుగ�
పంచాయితీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తప్పి సొంత పార్టీ వాళ్లే మోసం చేశారంటూ వార్డు సభ్యుడిగా గెలుపొంది ఉప సర్పంచ్ పదవిని ఆశించిన వార్డు మెంబర్లు గ్రామ దేవత ఆలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన..
మూడో దశ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో జూలూరుపాడు మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారి పేర్లు ప్రముఖ పార్టీల అధినాయకుల పేర్లుగా ఉండటంతో అంతటా చర్చనీయాంశంగా మారింది.
మున్సిపల్ కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్ లోని టి సి వి ఫంక�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో అన్నపై తమ్ముడు విజయం సాధించాడు. కొత్తూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా అన్నదమ్ములైన..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని నల్లబండబోడు గ్రామ పంచాయతీకి బుధవారం జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్గా బరిలో నిలిచిన అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి గడిగ స
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి మండలంలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం సందర్శించారు. ముందుగా కారేపల్లిలో గల పోలింగ్ కేంద్రంలో బందో
ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు గ్రామంలో ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి మధ్యాహ్నం నుంచి హైడ్రామా కొనసాగుతుంది. ఆదివారం తల్లంపాడు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్�
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 63 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సోమవారం మీడియా�
దేశంలోని విద్యా సంస్థల్లో అత్యున్నత స్థాయికి చేరుకుని సమాజాన్ని ప్రభావితం చేస్తున్న సంస్థలను గుర్తించి వాటికి అరుదైన గౌరవం ఇస్తున్న విద్యా శిక్షణా రంగ సంస్థ ఎట్ టెక్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యు�