మధిర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిబద్దలతో కృషిచేస్తున్న తాసీల్దార్ రాచబండి రాంబాబు ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికయ్యారు.
చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరు ప్రమాదవశాత్తు మున్నేరులో పడి ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసింది.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న భూక్య సురేశ్ ఉత్తమ అవార్డును అందుకున్నారు.
వరద నీటితో బోనకల్లు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం చెరువును తలపిస్తున్నది. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఎటువంటి అవకాశం లేకపోవడంతో విద్యాలయ ఆవరణంలోనే నిలిచి చెరువును తలపిస్తుంది.
సహకార సంఘాల పాలకవర్గం పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. ఈ నిర్ణయంపై కారేపల్లి సోసైటీ పాలకవర్గం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ�
విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు చేస్తుందని ఆ సంఘం ఖమ్మం జిల్లా నాయకులు సాయి, ఆకాశ్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఏఐఎస్�
మాదక ద్రవ్యాల నియంత్రణ అందరి బాధ్యత అని మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి.జయదాస్ అన్నారు. బుధవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం- సాధికారత శాఖ వారి ఆదేశానుసారం నాశ ముక్త భ�
తుఫాన్ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మధిర సీఐ మధు అన్నారు. బుధవారం మధిర సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పంచాయతీ పరిధిలోని మొక్కల సంరక్షణ బాధ్యత పంచాయతీ కార్యదర్శిలదేనని ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల ఎంపీడీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామ పంచాయతీని మంగళవారం ఆయన �
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ అన్నార. విద్యారంగ సమస్యలను ప్ర
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మోడల్ పాఠశాల అసౌకర్యాల నడుమ కొట్టుమిట్టాడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2013లో రెండు మోడల్ పాఠశాలలను నిర్మించగా అందులో కారేపల్లి మోడల్ స్కూల్ ఒకటి.
చింతకాని మండలంలోని నాగలవంచ రైల్వే స్టేషన్ మూసివేత నిర్ణయాన్ని రైల్వే అధికారులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్ వద్ద ఆ ప్రాంతవాసులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.