రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కామేపల్లి మండల కేంద్రంలో గల పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం పరిశీలిం�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని మాదారం వీఎస్పీ టౌన్షిప్లో గల డీఏవీ పాఠశాలలో 2001-02 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు శనివారం ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు
మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 17వ తేదీన జరిగే 35 పంచాయతీ సర్పంచుల ఎన్నికల్లో కారేపల్లి మండల వ్యాప్తంగా 19 గ్రామ పంచాయతీల్లో త్రిముఖ పోటీ అనివార్యమైంది. సింగరేణి మండలంలో 41 గ్రామ పంచాయతీల్లో
సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఖమ్మం రూరల్ మండలం ఆరింపుల గ్రామానికి చెందిన పెరుమల్లపల్లి మోహన్ రావు నియమితులయ్యారు. మెదక్ పట్టణంలో ఈ నెల 7, 8, 9వ తేదీల్లో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర మహాసభలు..
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కొత్తతండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ధరావత్ మంగీలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ వ్యాప్తంగా 1,340 ఓట్లు ఉన్నాయి. బీ�
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు, రాజకీయ నాయకుల బాధ్యత ఉంటుందని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట సర్కిల్ వద్ద గల
వివిధ ప్రాంతాల్లోని పేపర్ మిల్లులకు సుబాబుల్ లోడు లారీలు సింగరేణి (కారేపల్లి) మండలం మీదుగా నిత్యం వెళ్తుంటాయి. ఖమ్మం జిల్లా మండలాల్లో గల గ్రామాల నుండి వచ్చే పలు లారీలు అధిక లోడుతో అతివేగంగా వెళ్తున్నాయి
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి (శాంతినగర్) ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత ఆశ్రమ పాఠశాల నుండి ఆదివారం సాయంత్రం ఓ విద్యార్థి ఉపాధ్యాయుల అనుమతి లేకుండా బయటికి వెళ్లాడు. ద్విచక్ర వాహనదారు�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన హలావత్ తారా ఉష శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ జిల్లా యువజన నాయకుడు ముత్యాల వెంకట అప్పారావ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మంజుల మదన్ లాల్ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన సింగరేణి గ్రామ పంచాయతీ
ఇంతకాలం పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో పంచాయతీ సెక్రటరీలుగా విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ సెక్రటరీలను మున్సిపాలిటీ పరిధిలోకి బదలాయిస్తూ రాష్ట్ర సీడీఎంఏ కమిషనర్ కె.నారాయణ రావు గురువారం ఉత్తర్వులు జా�
గంజాయి రవాణా కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.ఉమాదేవి గురువారం తీర్పు వెలువరించారు. కేసు వివరాలు.. 19 జనవరి, 2024న ఖమ్మ�