ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఒక్కసారిగా మున్సిపాలిటీలో సమీకరణాలు మారుతున్నాయి. కొద్దిరోజుల క్రితం గుర్రాలపాడు 7వ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ పార్టీలోకి
నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని డిషనల్ డీసీపీ లా &ఆర్డర్ ప్రసాద్ రావు పోలీస్ సిబ్బందికి సూచించారు. బుధవారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ను ఆయన
ఖమ్మం జిల్లా సింగరేణి మండల వాసి పొలంపల్లి గ్రామానికి చెందిన బానోత్ దశరథ్కు బెస్ట్ సోల్జర్ అవార్డు లభించింది. గల 17 సంవత్సరాలుగా భారత సైన్యంలో సేవలందిస్తున్న దశరథ్ విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, ధ�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ అధికారులు 69 పోలింగ్ బూత్లను గుర్తించడం జరిగింది. మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డుల్లో 45,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియ�
కారేపల్లి మండలానికి చెందిన అధికారులు, ఉపాధ్యాయులు తమ రంగంలో ఉత్తమ సేవలు అందించినందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు అందుకున్నారు. కారేపల్లి పోలీస్ స్టేషన్లో �
ఆటలతో ఆరోగ్యంతో పాటు ఐకమత్యం బలపడుతుందని వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. సోమవారం కారేపల్లి మండల పరిధిలోని తోడితలగూడెం సర్పంచ్ బానోత్ ప్రియాంక కుమార్ ఆధ్వర్యంలో..
ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా తెలిపారు. సోమవారం ఈ మేరకు ఎదులాపురం మున్సిపాలిటీలోని ముత్తగూడె�
బీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు న్యాయం జరిగిందని ఆ ఆర్టీ నేత బానోత్ కృష్ణ అన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 26వ డివిజన్ అందుగల గిఫ్కా నా
మరికొద్ది రోజుల్లో జరిగే ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించిన వార్డు కౌన్సిలర్ల ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందని మున్సిపాలిటీ కమిషనర్ మున్వర్ అలీ తెలిపారు. శనివారం మున్సిపాలిటీ పర
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని చింతపల్లి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది సైబీరియా కొంగలు. వాటినే చింతపల్లి చుట్టాలు అంటారు. ఎన్నో ఏళ్లుగా ఆ గ్రామానికి ప్రతీ ఏడాది డిసెంబర్ చివరి వారంలో కొన్ని పైలట్ కొంగలు
గ్రామీణ వైద్యులకు పారా మెడికల్ బోర్డ్ ద్వారా మధ్యలో ఆగిన శిక్షణను తిరిగి ప్రారంభించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కో�
ఎదులాపురం మున్సిపాలిటీ కమిషనర్గా ఎండీ మున్వర్ అలీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆయా మున్సిపాలిటీలకు సంబంధించిన కమిషనర్లను రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ టీకే శ�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని మాణిక్యారం కోయగుంపులో గల సమ్మక్క సారలమ్మ జాతరను శుక్రవారం వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ ప్రారంభించారు. ఆదివాసి కోయ గిరిజనుల ఆధ్వర్యంలో..
విద్యార్థులు మంచి అలవాట్లను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధనకు కృషి చేయాలని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి అన్నారు. శుక్రవారం కళాశాలలో వార్షికోత్సవ వేడుకను �
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు సంబంధించిన ప్రచార పత్రాన్ని శుక్రవారం..