మధిర - వైరా రోడ్డు మార్గంలో రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కానీ ఆర్ అండ్ బి అధికారులు తూతూ మంత్రంగా రోడ్డుపై ప్యాచ్ వర్క్లు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నియోజవర్గ కేంద్రానికి ఉప మ�
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఖమ్మంలో సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో మధిర మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలుకూరులో స్కూల్ అసిస్టెం�
భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగా హనుమంతరావు అన్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మధిర సేవా సమితి ఆధ్వర్యంలో పలువురు ఉ
ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆదివాసి గిరిజన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వజ్జా రామారావు అన్నారు. కారేపల్లి మండలం మాణిక్యారంలో నిర్వహించిన సమావేశంల
రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం తక్షణమే హెల్త్ కార్డులను మంజూరు చేయాలని మధిర ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు జి.వెంకటేశ్వర్లు, పి.అరుణ్ కుమార్ అన్నారు. మధిర మండల జర్నలిస�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల వారాంతపు సంతను కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం గ్రామానికి చెందిన మేకల మహేశ్బాబు రూ.6.33 లక్షలకు దక్కించుకున్నాడు.
గణేష్ నిమజ్జన వేడుకలకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు ఎదులాపురం మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట వద్ద ము�
ఆర్టీఏ అధికారులమని పేర్కొంటూ జాతీయ రహదారిపై దోపిడీకి పాల్పడుతున్న పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురువారం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని రేలకాయలపల్లి గిరిజన సమీకృత బాలుర వసతి గృహాన్ని స్థానిక ఎంపీడీఓ శ్రీనివాసరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాస్టల్ లోని నిత్యవసర వస్తువుల సర�
బోనకల్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినిలు మధులత, జశ్విత పలు జాతీయ, రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మంలో బాల్ బ్యాట్మెంట
చిన్నపిల్లలను టీవీ వ్యాధి నుంచి కాపాడుకుందామని టీబీ అలర్ట్ ఇండియా, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ బి.వెంకటేశ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ గంటయ్య, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ సందీప్ అన
వరదల వల్ల పదేపదే నష్టపోతున్న మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని బోనకల్లు మండలం కలకోట పెద్ద చెరువు హరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కోరారు. శుక్రవారం కలకోట పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసి�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లకు కిస్తీలు చెల్లించకపోవడంతో షూరిటీగా ఉన్న మాజీ ఉప సర్పంచ్ బ్యాంక్ ఖాతాను అధికారులు హోల్డ్లో పెట్టారు. ఖమ్మం జిల్లా మధిర మండలం తొండల గోపారం