బోనకల్లు మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో సోమవారం మండల అధికారులు నులి పురుగుల నివారణకు ఆల్బండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.
కారేపల్లి మండల కేంద్రంలో అంతర్గత రహదారులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఆప్రాంత వాసులకు అవస్థలు తప్పడం లేదు. ఆసంపూర్తి రహదారుల మీద నుండి వాహనాలు వెళ్లి కురుకపోతున్నాయి.
ప్రజా ప్రభుత్వంలో భూస్వాములకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మరి అర్హులైన నిరుపేదల పరిస్థితి ఏంటని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం చింతకాని తాస�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి), ఏన్కూరు, వైరా, కొణిజర్ల, జూలూరుపాడు మండలాల వ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
ఖమ్మం జిల్లా మైనార్టీ నాయకుడు, బీఆర్ఎస్ సింగరేణి మండల నాయకుడు ఎస్కే గౌసుద్దీన్ గురువారం మాజీ మంత్రి కేటీఆర్కు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తిమ్మారావుపేట ఐసీడీఎస్ సర్కిల్లోని అంగన్వాడీ టీచర్లను ఐసీడీఎస్ సూపర్వైజర్ బక్కమ్మ వేధిస్తుందన్న ఆరోపణలు అవాస్తవం అని తిమ్మరావుపేట సర్కిల్ పరిధిలోని టీచర్స్ గురువారం �
గ్రామీణ వికాసం, సౌభాగ్యం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు జ్వాల నరసింహరావు, మందడపు సుబ్బారావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్రావు, జిల్లా అధ్యక్షుడు నెల�
ఫేక్ అటెండెన్స్కు పాల్పడిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే కార్యదర్శుల పనితీరును పర్యవేక్�
సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మధిర టౌన్ ఎస్ఐ కిశోర్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనిధి కాలేజీలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వ�
స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ సార్ అని మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మధిర బీఆర్ఎస్ పార్టీ కార్యాల
దసరా పండుగ సందర్బంగా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి అలయ ప్రాంగణంలో నిర్వహించే జాతరలో కొబ్బరికాయల అమ్మకానికి ఈనెల 7న వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాభి రామ
పల్లెల్లో ప్రథమ చికిత్స అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న గ్రామీణ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) దాడులు చేయడం ఆపాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగే�
వైరల్ ఫీవర్స్ వ్యాప్తి చెందకుండా ప్రతి పారా మెడికల్ సిబ్బంది ప్రతి రోజు డ్రై డే చేపట్టాలని, అలాగే ఫీల్డ్ లెవల్ లైన్ డిపార్ట్మెంట్ సిబ్బందిని కలుపుకుని పని చేయాలని ఖమ్మం డీఎంహెచ్ఓ బానోత్ క�
కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొండూరి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాం�
బోనకల్లు మండల పరిధిలోని చిన్నబీరవల్లి గ్రామంలో నానో యూరియా వాడకంపై రైతులకు క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. సాధారణ యూరియాలో నత్రజని వినియోగ సామర్థ్యం 30 నుండి 40 శాతం ఉంటుందన్నారు. నానో యూరియా ప