ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కామేపల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత�
ముస్లింల పవిత్ర పండగ రంజాన్ ను పురస్కరించుకుని కారేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ పేద ముస్లిం కుటుంబాలకు శుక్రవారం రంజాన్ తోఫాను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా
కారేపల్లి మండల పరిధిలోని పాత కమలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోతు బాబురావు అనారోగ్యానికి గురయ్యారు. ఈ నెల 10న ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..
ఈ నెల 14 నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సింగరేణి మండల విద్యాశాఖ అధికారి జయరాజు తెలిపారు. గురువారం మండల విద్యా వనరుల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడా�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలని అలాగే మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నెలకొల్పాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు బుర్ర మనోజ్ రాష్ట్ర ప్రభు�
గ్రామాలలో సంఘాల బలోపేతం, మహిళల అర్ధికాభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామ సమాఖ్య సహాయకుల(వీఓఏ)కు పనికి తగిన ప్రతిఫలం దక్కటం లేదని వీఓఏల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డుపల్లి వసంత, ఈసం నాగమణి ఆవేదన వ్యక�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 16 మంది విద్యార్థినులు ప్రముఖ బహుళ జాతి సంస్థ పెంటగాన్ టెక్నాలజీస్ బెంగళూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇంజి
శాంతి సమాజ స్థాపనకు యుద్ధాలు వద్దు అని అఖిల భారత పీఠాధిపతుల సమైక్య అధ్యక్షుడు కార్డినల్ పూల ఆంథోని అన్నారు. కరుణగిరి మహోత్సవాల సందర్భంగా సోమవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కరుణగిరి �
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల సంత గుడి ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వాతావరణంల�
కారేపల్లి బ్రిలియంట్స్ స్కూల్లో శనివారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఫేర్లో విద్యార్థులు తన సృజనాత్మకతను చాటుతూ వర్కింగ్ మోడల్స్ను ప్రదర్శించారు. అగ్ని విస్పోటనం, వర్షపునీటి సంరక్షణ, సోలార్ ఎన
కారేపల్లి మండలం గోవింద్తండా ప్రభుత్వ పాఠశాలకు అదే గ్రామానికి చెందిన బర్మావత్ కోటేశ్వరరావు (కోటి) మైక్, మౌత్ స్పీకర్ను వితరణ చేశారు. శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో దాత..
కారేపల్లి మండలంలోని చిమ్నా తండాలో బుధవారం చోరీ జరిగింది. గురువారం రాత్రి దొంగిలించిన సొత్తులో కొంత ఇంటి ముందు ప్రత్యక్షమైంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత కమలాపురం పంచాయతీ పరిధిలోన
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయ సమావేశం మందిరంలో శుక్రవారం ఉపాధి పనులపై తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం తూతూ మంత్రంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి డీఆర్డీఓ అడిషినల్ పీ�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల వైరా నియోజకవర్గస్థాయి తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కె.సుజాత, ఎం.అక్షిత, బి.కరుణ ఈ నెల