కారేపల్లి మండలం తులిశ్యాతండాలో నిర్మిస్తున్న శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి గుడిపుడి వెంకట్రావమ్మ టస్ట్ర్ చైర్మన్ గుడిపుడి తిరుమలరావు గురువారం రూ.10,016/` ను వితరణగా అందించారు. గేటుకారేపల్లిలో..
కారేపల్లి సోసైటీ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పట్టుదలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ద్వారా రైతుకు మద్దతు ధర కల్పించడం జరిగిందని కారేపల్లి సోసైటీ చైర్మన్ దుగ్గ�
దూపదీప నైవేద్యం పథకం(డీడీఎన్) పరిధిలోని ఆలయాల్లో బుధవారం అధికారులు సోషల్ ఆడిట్ నిర్వహించారు. ప్రత్యేక సోషల్ ఆడిట్ బృందం కారేపల్లి మండలంలోని డీడీఎన్ దేవాలయాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. దేవ
వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ మరణించినా ప్రజా సేవతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని మాజీ జడ్పీటీసీ ఉన్నం వీరేందర్, వాంకుడోత్ జగన్, బీఆర్ఎస్ మైనార్టీ ఖమ్మం జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ �
పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హెల్త్ డైరక్టర్ రవీందర్నాయక్ అన్నారు. బుధవారం కారేపల్లి పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. పీహెచ్సీలో సౌకర్యాలు, రోగులకు అ
ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను ఇంటి పక్కనే ఉంటున్న బోయినపల్లి వీరబాబు(40) మాయ మాటలతో తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి ఒడిగట్టిన నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మంగళవారం వడదెబ్బతో ఇద్దరు గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు మృతి చెందారు. దుబ్బ తండా గ్రామ పంచాయతీకి చెందిన బానోత్ రమేశ్ (39) డోర్నకల్ వెళ్లి తిరిగి వస్తూ పుల్లూరు గ్రామ సమ�
కారేపల్లి మండల పరిధిలోని గుంపెల్లగూడెం గ్రామానికి చెందిన కునుసోత్ సీతారాములు(45) మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు. పనిమీద మంగళవారం మోటార్ సైకిల్ పై..
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం గ్రామం శివారులోని కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో ఓ గుర్తు తెలియని పురుషుడి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. మంగళవారం ఎస్ఐ ఎం.రమేశ్ కుమార్ తెలిపిన వివరాల�
కారేపల్లి మండల పరిధిలోని గుట్టకింద గుంపు గ్రామ పంచాయతీలో గల గంగాదేవి గుట్టలో మట్టి త్రవ్వకాలను అడ్డుకోవాలని స్థానిక సర్పంచ్ ఉండం లక్ష్మీనరసింహతో కలిసి స్థానికులు సోమవారం తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్
న్యాయమైన కోరికల సాధన కోసం గత నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఐకెపి వీఓఏలు సోమవారం తిరుమలయపాలెంలో వినూత్న నిరసన తెలిపారు. కండ్లకు నల్ల క్లాత్ కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఖమ్మం రూరల్ మండలంలోని దారేడు గ్రామానికి చెందిన సిపిఐ కార్యకర్త షేక్ ఇమామ్ (45) ఖమ్మం నగరంలో రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ 24న ఎండ తీవ్రతకు గురై అస్వస్థత చెందగా రాత్రి సమయంలో..
ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని దమ్మైగూడెంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ నిర్లక్ష్యం వల్ల గీత కార్మికులకు జీవనాధారమైన ఈత చెట్లు కాలిపోయాయి. దమ్మాయిగూడెం ఊర చెరువు పక్క కాల్వలో ఉపాధి హామీ పనులు
రోడ్డు నిర్మాణంలో ఇండ్లు నష్టపోతున్న బాధితులకు మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో తప్పకుండా న్యాయం చేస్తామని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవ�
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో యువకులు, పార్టీ నాయకులు చురుగ్గా పాల్గొనాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసంలో పార్టీ వై�