ప్లాంటేషన్ పోడులో ఫారెస్ట్ అధికారులు పనులు ప్రారంభించారు. కాగా ప్లాంటేషన్ పోడుపై పోడుదారులు, ఫారెస్ట్ మధ్య వివాదం సాగుతూ ఉద్రిక్తలకు దారితీసి కేసు పెట్టుకునే వరకు వచ్చింది. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికార�
ఎదులాపురం మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 3వ తేదీన బైపాస్ రోడ్డు యందు గల టీసీబీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వెయ్యి మంది ఉద్యోగ కుటుంబాల సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున�
ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురంలో గల తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కిశోర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రెటరీ సుంకర రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్గా యామిని మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ హోదాలో సేవలందిస్తున్న కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భూపాల్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు.
గోదావరి నదీ జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఉపయోగించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సంబంధించిన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సోమవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల కేంద్రంలో సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా కారేపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. ప�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారికి పెను ప్రమాదం తప్పింది. విధి నిర్వహణలో భాగంగా సింగరేణి మండల పరిధిలోని రేలకాయలపల్లికి బుధవారం ఉదయం తన సొంత కారులో వెళ్తున్నాడు.
నిత్యం గ్రామాల్లో ప్రజలతో మమేకమై జీవిస్తూ ప్రాథమిక వైద్యం చేసుకుని జీవించే గ్రామీణ వైద్యులపై ఐఎంసీ, ఐఎంఏ అధికారుల దాడులను ఆపి, గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ�
కారేపల్లిలో గల శ్రీ వెంకటసాయి నగర్లో సోమవారం ఆషాడ మాస బోనాలను ఘనంగా నిర్వహించారు. కాలనీవాసులు బోనాలను నెత్తిన పెట్టుకుని డప్పు, వాయిద్యాలతో ప్రదర్శనగా ఇటీవల నూతనంగా ప్రతిష్ఠించిన ముత్యాలమ్మ తల్లి గుడ
మధిర పట్టణంలో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగిన సీపీఐ 23వ జిల్లా మహాసభల్లో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం నుంచి సిపిఐ జిల్లా సమితి సభ్యులుగా కారేపల్లి మండల కార్యదర్శిగా ఉన్న పాపినేని సత్యనారాయణ, బాజుమల్లాయిగూడెం గ్�
ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో వైరా నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబురాలు శనివారం ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఇంద
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను స్పాట్ అడ్మిషన్లకై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రత్యేక అధికారి జి.ఝాన్సీ సౌజన్య
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్�