హింస, వెట్టి చాకిరి, అణచివేత నుండి పుట్టిన చైతన్యమే తెలంగాణ సాయుధ పోరాటం అని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవిబాబు అన్నారు. గురువారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు తొండల గోపవరం గ్ర�
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) తెగువ, స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని సీపీఐ(ఎం) కారేపల్లి మండల కార్యదర్శి కె.నరేంద్ర అన్నారు. బుధవారం గాంధీనగర్లో చాకలి ఐలమ్మ వర్ధంతిన�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి), కామేపల్లి మండల వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. పిడుగుపాటుకు కామేపల్లి మండల పరిధిలోని కొమ్మినేపల్లి గ్రామ సమీపంలో మిర�
కారేపల్లి సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం కోమట్లగూడెం గ్రామంలో సేల్ పాయింట్ ప్రారంభించారు. రైతులకు యూరియా ఇబ్బందులు తొలగించడానికి కోమట్లగూడెంలో సేల్ పాయింట్ను ఏర్పాటు చేశారు. సేల్ పాయింట్ను సొసైటీ చ�
పిడుగుపాటుకు రైతు మృతి చెందిన సంఘటన మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో బుధవారం జరిగింది. మడుపల్లికి చెందిన గడిపూడి వీరభద్రరావు (56) తన పొలంలో నాలుగు రోజుల క్రితం మిర్చి మొక్కలను నాటాడు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల ఖమ్మం - ఇల్లెందు ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టాలని సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. గాంధీనగర్ గేటు, కొమ్ముగూడెం నుంచి గాంధీనగర్ వ�
నిషేధిత మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఖమ్మం జిల్లా సింగరేణి సీఐ తిరుపతి రెడ్డి అన్నారు. కారేపల్లి మండల పరిధిలోని రేలకాయలపల్లిలో గల ఏకలవ్య పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరా
మధిర మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని బుధవారం సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నందిగామ క్రాస్ రోడ్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి సీపీఎం న�
కారేపల్లి మండలం ఒడ్డుగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టీఎస్యూటీఫ్ నాయకుడు బానోత్ మంగీలాల్ చొరవతో అతడి మిత్రులు మంగళవారం స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆది కర్మయోగి పథకం తీసుకు వచ్చిందని సింగరేణి ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కారేపల్లి హైస్కూల్లో జరిగిన అవగాహన సదస్సులో ఎంపీడీఓ మాట్లాడారు.
బోనకల్లు మండల పరిధిలోనే గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన 60 నిరుపేద కుటుంబాలు తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే లో సోమవారం ఫిర్యా�
గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం మధిర డివిజన్ కార్యవర్గ సభ్యుడు పాపినేని రామ నర్సయ్య అన్నారు. సోమవారం తూటికుంట్ల గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించార�
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో యువజన, విద్యార్థి సంఘ సోషల్ మీడియా వారియర్స్ తో �
బోనకల్లు మండలంలోని మోటమర్రి సహకార సంఘం పరిధిలోని రెండు గ్రామాల రైతులు సోమవారం యూరియా కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది. సహకార సంఘ పరిధిలోని రైతాంగం యూరియా కోసం సహకార సంఘం వద్దకు పెద్ద ఎత్తున వచ్చ