కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా సింగరేణి (కారేపల్లి), ఏన్కూర్, జూలూరుపాడు, వైరా, కొణిజర్ల మండలాల్లో గల ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఖమ్మం జిల్లా గ్రానైట్ ట్రేడర్స్ అండ్ మార్కర్స్ అసోసియేషన్ ఎన్నిక సోమవారం జరిగింది. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు తెల్లార్పల్లి గ్రామాల మధ్యలో గల మామిడి తోటలో అసోసియేషన్ ఆధ్వర్యంలో కార�
ఎన్నికల్లో గట్టెక్కడానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కారేపల్లి మండల కమిటీ సమా�
దేశం క్షేమంగా ఉన్నప్పుడే మనమంతా సంతోషంగా ఉంటామని, దేశ ప్రజలందరి యోగక్షేమాల కోసం ప్రార్థనలు చేయాలని పాస్టర్ చల్లగండ్ల రమేశ్ బాబు అన్నారు. సింగరేణి మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం గేట్ కారేపల్లి పాస్�
కారేపల్లి మండలం పోలంపల్లి నాగయ్యగుంపునకు చెందిన పొడుగు శేషగిరి కుటుంబానికి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన రూ.2 లక్షల చెక్ను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ తోటకూరి రాము శనివారం అందజేశారు.
ప్రేమ పేరుతో యువతిని మోసగించి ఆమె ఆత్మహత్యకు కారకుడైన నిందితుడు నామ నరేశ్ను కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వై.జానకి డిమాండ్ చేశారు. శనివారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ..
కారేపల్లి మండలం మాధారంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోసైటీ పాలకవర్గం శనివారం ప్రారంభించింది. ఈ సందర్బంగా చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ద్వారా రైతుకు �
ఖమ్మం నగరంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో స్పెషల్ బ్రాంచ్ వింగ్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న ధారావత్ బాలాజీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం సాయంత్రం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసు�
ఆర్ఎంపీ వైద్యుడి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రేలకాయలపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
తరతరాలుగా వారసత్వంగా కొనసాగుతున్న బీసీల స్మశాన వాటిక స్థలాన్ని వేరొక సామాజిక వర్గం వారు తమదేనని వాదిస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని..
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో పాఠ్య పుస్తకాలు మోసుకొస్తున్న ఆటో బోల్తాపడి విద్యార్థులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ జి.స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివలింగం, క్లస్
మహాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్, నియో�
యువత డ్రగ్స్కు ఆకర్షితులై జీవితాలను ఆగం చేసుకోవద్దని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నోముల విజయకుమారి అన్నారు. బుధవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోప�