ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బోనకల్లు ఎంఈఓ దామాల పుల్లయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో ఫిజియోథెరపీ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
పేద విద్యార్థులకు చేయూతనందించడం అభినందనీయమని మధిర ఎంఈఓ వై.ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆశాజ్యోతి ఫౌండేషన్ సౌజన్యంతో 100 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోటు పుస్తకాలను ఫౌండేషన్ సభ్య
సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కార్యకర్తలకు ఈ నెల 5, 6 తేదీల్లో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండల కార్యదర్శి కె.నరేంద్ర తెలిపారు.
అధికార పార్టీ నాయకులకు ఒక చట్టం సాధారణ ప్రజలకు మరో చట్టమా అని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు అధికారులపై మండిపడ్డారు. గురువారం ఎండీఓ కార్యాలయం, ఆర్ అండ్ బి కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్�
విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య దుకాణదారులకు సూచించారు. బుధవారం మధిర మండలంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి స్టాక్ ను పరిశీలించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని బొక్కలతండాలో ఆదివారం ఆషాఢమాస బోనాల వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామ దేవతలకు మహిళలు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వసతి గృహాల్లో నివసిస్తున్న విద్యార్థులు ప్రతి ఒక్కరూ విధిగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఖమ్మం జిల్లా సింగరేణి మండలం వైద్యాధికారి భూక్య సురేశ్ అన్నారు. కారేపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధ�
కారేపల్లి మండలం ఎర్రబోడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కేవైఏ ఖమ్మం యూత్ అసోసియేషన్ ఎన్జీఓ ఆధ్వర్యంలో స్కూల్ కిట్టు వితరణ చేశారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు స్కూ�
కారేపల్లి మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ గురువారం పరామర్శించారు. వెంకిట్యాతండాలో అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బానో�
యువత మాదక ద్రవ్యాలు వాడితే భవిష్యత్ అంధకారమేనని, కావునా వాటిని వాడకుండా ఉండాలని మధిర కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎన్.ప్రశాంతి అన్నారు. గురువారం మాదక ద్రవ్యాల
రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న బొగ్గు బూడిద, డస్ట్తో పంటలు నాశనం అవుతున్నాయని నాగపూర్- అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాహకులకు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన రైతులు �
మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని మధిర రూరల్ సీఐ మధు అన్నారు. బుధవారం మండల పరిధిలోని దెందుకూరు గ్రామ జడ్పీహెచ్ఎస్లో మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమ
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తూ కాలం గడుపుతుందని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. బుధవారం చింతకాని మండలం �