కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయడం లేదని, ప్రధాని మోదీ విధానాలతో దేశంలో మహిళల హక్కులు రోజురోజుకు హరించుకు పోతున్నాయని ఐద్వా ఖమ్మం జిల్లా అధ్యక్షుర
ఎవరికైనా వారం పైబడిన ఎడతెరిపి లేని దగ్గు, జ్వరం, శరీర బరువులో మూడో వంతు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తెమడ పరీక్ష చేయించుకోవాలని ఖమ్మం జిల్లా క్షయ వ్యాధి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇంటింటికి కుళాయిల ద్వారా శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందజేసేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిన సం
మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి బస్తీ దవాఖానకి మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ శీలం వీర వెంకట రెడ్డి బెడ్, ఇతర ఫర్నిచర్ను తన తల్లి భద్రమ్మ జ్ఞాపకార్థం బుధవారం అందజేశారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని గేట్ కారేపల్లి పెద్ద చెరువు చేపల సొసైటీ నూతన సభ్యులకు మంగళవారం గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. గేట్ కారేపల్లి గ్రామానికి చెందిన పెద్ద చెరువు గిరిజన మత్స్యశాఖ సొస�
ప్రభుత్వం తీసుకువచ్చిన “కాపస్ కిసాన్” మొబైల్ యాప్ రైతులకు మరింత పారదర్శకంగా, నేరుగా లాభదాయకంగా ఉండనుందని ఇల్లెందు వ్యవసాయ శాఖ అధికారి గ్రేడ్ 3 కార్యదర్శి నరేశ్ కుమార్ తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు త�
పత్తి సాగు చేసిన కౌలు రైతులు ఏఈఓ ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకుడు స్వర్ణ విజయచంద్ర అన్నారు. మంగళవారం మధిర ఏడీఏ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకుడు సామినేని రామారావు హంతకులను అరెస్ట్ చేయాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు మంగళవారం రాష్ట్ర డీజీపీ బి.శివధర్రెడ్డిని హైద�
డాక్యుమెంట్లు లేకుండా తన స్థలంలో మున్సిపల్ అధికారులు అక్రమార్కులకు ఇంటి నంబర్ ఇచ్చారంటూ రిటైర్డ్ ఎంఈఓ, స్థల యజమాని అనుములు భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మధిర టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్�
భారత స్వాతంత్ర్య సమరయోధుడు, దేశం మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను మంగళవారం మధిర పురపాలక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
కారేపల్లి హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకుడు, స్టేషన్ బజార్ హమాలీ జగ్గాని రాజు (56) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. సీఐటీయూ సభ్యుడిగా చురుగ్గా ఉండే రాజు మృతి పట్ల సీఐటీయూ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
బోనకల్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో T-SAT, TS GHMA ఆధ్వర్యంలో మండల స్థాయిలోని అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వం, క్విజ్ పోటీలను నిర్వహించారు.
రైతుల పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు అన్నారు. సోమవారం మధిర మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కోసం ప్య�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ ధరావత్ నాగేంద్రబాబు అన్నారు. కారేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం విలేకరులత�