ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన సింగరేణి మండల పరిధిలోని పేరుపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. పేరుపల్లి గ్రామానికి చెందిన బచ్చలకూరి వెంకన్న, మంజు దంపతుల కుమారుడు దీపక్ శ్రీనాథ్..
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగను ఖమ్మం సిసిఎస్, కారేపల్లి పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించినట్లు కారేపల్లి ఎస్ఐ గోపి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ల�
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర�
ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నెల 24వ తేదీ రాత్రి నుండి బంకుల్లో నిల్వలు తగ్గుకుంట�
బీఆర్ఎస్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని శుక్రవారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా నర్సంపేటలో ఆర్ట�
కారేపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంటున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ము, డబ్బులు రాత్రికి రాత్రే దొంగలు మాయం చేస్తారేమోనని భయంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్త�
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు ఖమ్మం జిల్లా ఆల్ ఆటోమొబైల్ షోరూమ్స్..
ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని పాలేరు ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ తెలిపారు. తిరుమలయపాలెం మండలంలోని మేకలతండా స్టేజి వద్ద గుగులోతు గణేష్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎస�
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వరి, మొక్కజొన్న పంటలను అమ్ముకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. రోడ్ల వెంబడి పంట రాశులు పోసి కాంటాలు వేసేందుకు మండుటెండల�
పై ఫొటోలో కనిపిస్తున్న ఈ దృశ్యం చూడడానికి షరా మామూలే అనిపించవచ్చు. కానీ కాస్త లోతుగా మానవీయ కోణంలో ఆలోచన చేస్తే భావితరాల పశు సంపద మనుగడకు ఎంత విఘాతం కలుగుతుందో అర్థమవుతుంది. ఒకవైపు మున్సిపల్ అధికారులు �
వేసవి కాలం ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తి తీర్చేందుకు ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని..
రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పాలేరు ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ తెలిపారు. తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో మంగళవారం ఆయన ప్రభుత్వ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రా�
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త తండ కర్ణ గౌడ్ కు తెలుగు కీర్తి అవార్డు లభించింది. సోమవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మారెమ్మ గుడి సమీప�
ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు బందెల వెంకయ్య డిమాండ్ చేశారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో సోమవారం జరిగిన సంఘం
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల కేంద్రంలో గల మండల విద్యా వనరుల కార్యాలయ భవన మరమ్మతులు నాసిరకం పనులకు నిదర్శనంగా నిలుస్తుంది. పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కా�