బీఆర్ఎస్ బోనకల్లు మండల మాజీ అధ్యక్షుడు, చిరునోముల గ్రామానికి చెందిన రేగళ్ల వీరయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలిసిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు శనివారం ఆయనను పరామర్�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్తండాలో భూమి వివాదమై పత్తి పంటను ధ్వంసం చేసిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. గోవింద్తండాకు చెందిన బర్మావత్ భద్రు, బర్మావత్�
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో చేయూతనిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకుని మహిళాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని ఖమ్మం జిల్లా కారేపల్లి ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ కార్యకర్తలు, నాయకులు ముందుండి పోరాడాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేశ్ అన్నారు. గురువారం బోనకల్లు మండలంలోని రాపల్లె గ్రామంలో ఏనుగు రామకృష్ణ అధ్యక్షతన �
చేతులు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం భద్రంగా ఉంటుందని దెందుకూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పృథ్వీరాజ్ నాయక్ అన్నారు. గురువారం మండలం తొండల గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలో గల తొర్లపాడు ప్రైమరీ స్కూల్ నందు ప�
ప్లాంటేషన్ పోడులో ఫారెస్ట్ అధికారులు పనులు ప్రారంభించారు. కాగా ప్లాంటేషన్ పోడుపై పోడుదారులు, ఫారెస్ట్ మధ్య వివాదం సాగుతూ ఉద్రిక్తలకు దారితీసి కేసు పెట్టుకునే వరకు వచ్చింది. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికార�
ఎదులాపురం మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 3వ తేదీన బైపాస్ రోడ్డు యందు గల టీసీబీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వెయ్యి మంది ఉద్యోగ కుటుంబాల సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున�
ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురంలో గల తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కిశోర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రెటరీ సుంకర రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్గా యామిని మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ హోదాలో సేవలందిస్తున్న కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భూపాల్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు.
గోదావరి నదీ జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఉపయోగించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సంబంధించిన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సోమవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల కేంద్రంలో సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా కారేపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. ప�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారికి పెను ప్రమాదం తప్పింది. విధి నిర్వహణలో భాగంగా సింగరేణి మండల పరిధిలోని రేలకాయలపల్లికి బుధవారం ఉదయం తన సొంత కారులో వెళ్తున్నాడు.
నిత్యం గ్రామాల్లో ప్రజలతో మమేకమై జీవిస్తూ ప్రాథమిక వైద్యం చేసుకుని జీవించే గ్రామీణ వైద్యులపై ఐఎంసీ, ఐఎంఏ అధికారుల దాడులను ఆపి, గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ�