ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని తాళ్లగూడెం సమీపంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
గిరిజన గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల కొరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కారేపల్లి మండల పరిధిలోని గాంధీనగర్ కళాశాల ప్రిన్సిపాల్ గూగులోత్ హరికృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో కారు - ఆటో ట్రాలీ ఢీకొన్న దుర్ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లితో పాటు అన్ని గ్రామాల్లో గల ఆరోగ్య ఉప కేంద్రాల్లో శుక్రవారం ఫ్రైడే - డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, దివంగత బానోత్ మదన్లాల్ సంస్మరణ సభను బీఆర్ఎస్ సింగరేణి మండలం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు.
పేదలకు ఇందిరమ్మ ఇండ్లు దక్కడం లేదని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ సింగరేణి మండలాధ్యక్షుడు, ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కమిటీ సభ్యుడు వాంకుడోత్ గోపాల్ నాయక్ ఆవేదన వ్యక్తం
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని పేరేపల్లి గ్రామ పంచాయతీలో పూరిండ్లు ఉన్న వారిని వదిలిపెట్టి ఇందిరమ్మ కమిటీలతో ఎక్కువగా భూములు ఉన్నవారికి, పక్కా ఇల్లు కలిగిన వారిని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా
పలు అనారోగ్య సమస్యలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సిఫార్సు మేరకు మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు టెలీ కమ్యూనికేషన్ సభ్�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో పంతులునాయక్ తండాలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను తొడిదలగూడెం మాజీ సర్పంచ్ బానోతు కుమార్, మాజీ ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్
పాఠశాలలన్నీ ఒకే దగ్గర క్లబ్ చేయడం నష్టదాయకమని, ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా విద్యా సంస్కరణలు ఉండాలని పీఆర్టీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు అన్నార�
పోరాటాల ద్వారానే ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ అన్నారు. శుక్రవారం టీఎస్ యూటీఎఫ్ బోనకల్లు మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన
మధిర పట్టణంలోని ఆజాద్ రోడ్లో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి సైకోల వ్యవహరిస్తూ హల్ చల్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. ఇళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నం చేసే సందర్భంలో మహిళలు భయభ్రాంతులకు గురయ్యార�
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో భారీ దొంగతనం జరిగింది. మల్లారం గ్రామంలో దొంగలు గురువారం రాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించి 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదును అపహరించుకుపోయారు.