ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని విశ్వనాధపల్లి, సీతారాంపురం గ్రామ పంచాయతీల్లో విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. హంగూ ఆర్భాటాలతో కొనుగోలు కేంద్రాలను ప్ర
పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యురాలు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. బోనక�
మధిర సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతోమందికి స్ఫూర్తినింపేలా ఉన్నాయని మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగా నరసింహారెడ్డి అన్నారు. మధిర సేవా సమితి ఆధ్వర్యంలో వందనపు శ్రీనివాసరావ
ఖమ్మం జిల్లా మధిరలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, ఎంఈఓ వై.ప్రభాకర్ గురువారం ప్రారంభించారు.
శ్రమజీవుల హక్కుల కోసం పోరాడిన యోధుల ఆశయ సాధనకు ముందుకు సాగాలని కార్మిక సంఘ నాయకుడు బెజవాడ రవిబాబు, సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరిం
రాష్ట్రంలో గుంటనక్కల పాలన కొనసాగుతుందని, దీనివల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం శూన్యం అని ఖమ్మం మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. శనివారం బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరు
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ మహాసభకు దండులా కదలాలి వచ్చి విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు.
మానవ సృష్టి మనుగడ ఆడబిడ్డలతోనే సాధ్యం అవుతుందని, ఆడబిడ్డ ఇంటికి అదృష్టంగా భావించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మండలంలోని దెందుకూరు గ్రామంలో మా పాప- మా ఇంటి మణిదీపం కార్యక్రమ
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ హింసాత్మక చర్యలకు భయపడేది లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత మధు అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్�
భూ భారతితో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మధిర పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ కల్యాణ మండపంలో తెలంగాణ భూ భారతి, భూమి హక్కుల చట్టం 2025పై అవగాహన స�
తమాషా కోసం మీటింగ్ పెట్టుకున్నామా రైతులు ఇబ్బంది పడుతుంటే మీరు ఏం చేస్తున్నారంటూ అధికారులపై ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో సొసైటీ, ఐకెప�
ఈ నెల 27న హనుమకొండలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు వైరా నియోజకవర్గం నుండి భారీగా ప్రజలు తరలివచ్చేందుకు పార్టీ స్థానిక నాయకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్స�
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధన లభిస్తుందని ఖమ్మం జిల్లా సింగరేణి మండల విద్యాశాఖ అధికారి జి.జయరాజు అన్నారు. మండల పరిధిలోని సూర్యతండాలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లి గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.