స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో మరోసారి ఎర వేస్తుందని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. గురువారం బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ పార్టీ కార్యాలయం�
కాంగ్రెస్ నాయకుల దాడుల నుండి రక్షించాల్సిందిగా కోరుతూ బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామ కార్యకర్తలు, పలువురు మహిళలు బోనకల్లు పోలీసులను గురువారం ఆశ్రయించారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని రేలకాయలపల్లి గిరిజన బాలుర వసతి గృహంలో సీట్లు భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నూనావత్ శ్రీనివాసరావు తెలిపారు.
ఖమ్మం టూ బోనకల్లు వయా పొద్దుటూరుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్టీసీ డిపో సూపరింటెండెంట్ బత్తినేని రాములుకు బుధవారం వినతి పత్రం అందజేశారు.
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని తాళ్లగూడెం సమీపంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
గిరిజన గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల కొరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కారేపల్లి మండల పరిధిలోని గాంధీనగర్ కళాశాల ప్రిన్సిపాల్ గూగులోత్ హరికృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో కారు - ఆటో ట్రాలీ ఢీకొన్న దుర్ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లితో పాటు అన్ని గ్రామాల్లో గల ఆరోగ్య ఉప కేంద్రాల్లో శుక్రవారం ఫ్రైడే - డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, దివంగత బానోత్ మదన్లాల్ సంస్మరణ సభను బీఆర్ఎస్ సింగరేణి మండలం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు.
పేదలకు ఇందిరమ్మ ఇండ్లు దక్కడం లేదని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ సింగరేణి మండలాధ్యక్షుడు, ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కమిటీ సభ్యుడు వాంకుడోత్ గోపాల్ నాయక్ ఆవేదన వ్యక్తం
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని పేరేపల్లి గ్రామ పంచాయతీలో పూరిండ్లు ఉన్న వారిని వదిలిపెట్టి ఇందిరమ్మ కమిటీలతో ఎక్కువగా భూములు ఉన్నవారికి, పక్కా ఇల్లు కలిగిన వారిని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా
పలు అనారోగ్య సమస్యలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సిఫార్సు మేరకు మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు టెలీ కమ్యూనికేషన్ సభ్�