పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో మనమంతా మొక్కలు నాటి సంరక్షించాలని, ఇదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిగ
మధిరలో రైల్వే పాత గేటు సమీపంలో గోడ నిర్మాణ పనులను నిలిపివేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య ఆకస్మిక మృతి అత్యంత బాధాకరమని పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. మొక్కల పెంపకానికి మనం చేసే కృషే రామయ్యకు అందించే ఘన నివాళి అన్నార
పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధా అన్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గిద్దేవారిగూడెంలో గల అంగన్వాడీ 1, 2 క
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల మధిర రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం అవుతుందని బిజెపి మధిర నియోజకవర్గ ఇన్చార్జి ఏలూరు నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రైల్వే అధికారులు పాత గేటు వద్ద చేపట్టిన గోడ �
పేదలను కొట్టి కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతుందని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాల్ రావు అన్నారు. గ్యాస్ సిలిండర్ పై పెంచిన రూ.50 తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధిర �
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతులు సంపూర్ణ ఆరోగ్యం సాధించాలని కోరుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని కాచిరాజుగూడెంలో శుక్రవారం ఆంధ్రాబ్యాంక్ కర్షక సే�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని పేరేపల్లి గ్రామంలో కొలువైన, మహిళల ఆరాధ్య దైవంగా పిలువబడే గురువమ్మ తల్లి జాతర ఈ నెల 12న (శనివారం) ప్రారంభం కానుంది. ఈ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర�
ప్రజా పాలనలో నూతన రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను ఈ నెల 30 లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఖమ్మం జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్ చందన్ కుమార్ సిబ్బందికి సూచించారు.
పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఐ ఎంఎల్ మాస్లైన్ కారేపల్లి, కామేపల్లి సంయుక్త మండల కార్యదర్శి గుమ్మడి సందీప్ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా సిం
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లికి చెందిన యువకుడు పిట్టల వెంకటేశ్ కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. బాధితుడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే సంకల్పంతో అయ్యప్ప భక్త బృందం పేరుతో ఉన్న వా�
ఖమ్మం రూరల్ మండలం పోలెపల్లి గ్రామంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు సాగు రైతులు, మరోవైపు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను ప్రభుత్వం లాక్కో
ఖమ్మం రూరల్ మండలం ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధి రాజీవ్ గృహకల్ప కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రూరల్ మండలం స్పెషల్ ఆఫీసర్ జ�
జీవనం కోసం ఉపాధి కలిగించే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని ఖమ్మం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి బి.పురంధర్ అన్నారు. బుధవారం మధిర వర్తక సంఘం కల్యాణ మండపంలో మైనారిటీ సంఘాల సభ్యులకు రాజీవ్ యువ వికాస్ పథకంపై అ�
మా ఇంటి మణిదీపం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లులో భూక్య శిరీష - బాలకృష్ణ దంపతులను బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల అధికారులు సన్మానించారు.