పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయం, ఏదులాపురం మున్సిపాలిటీ రెడ్డిపల్లిలోని మారెమ్మ తల్లి ఆలయానికి నూతన కమిటీలను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శై�
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ అన్నారు. శుక్రవారం బోనకల్లులో టీ�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో గల 1వ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ టి.గీతాబాయి చిన్నారులచే అన్నప్రాసన చేయ�
ఆర్టీసీ రిటైర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మధిర ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం స్టాప్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు భిక్షపతి, ఫకీరయ్య మాట్�
అబద్దపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సీపీఎం మధిర మండల కార్యదర్శులు మురళి, మందా సైదులు అన్నారు. ఆరు గ్యారంటీల అమలు కోసం సీపీఎం పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం తాసీల్దార్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల అమ్మకo, దానిని వ్యతిరేకించిన వారిపై నిర్భందాన్ని ప్రయోగిస్తూ అక్రమ కేసులు పెట్టడాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో బు
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారం గ్రామంలోని బంజారాకాలనీలో గల రామాలయ అభివృద్ధికి మాజీ ఎంపీటీసీ భాగం రూప నాగేశ్వరరావు దంపతులు రూ.25 వేలు ఆర్థిక సాయం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఖమ్మం జిల్లా బోనకల్లు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా, ర్యాలీ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుందని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలన అంటూ ప్రజలను నిర్భంధాలు పాలు చేస్తుందని ఆయన
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకాన్ని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం భాగ్యనగర్ తండాలో స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మంగళవారం ప్రారంభించి లబ్ధిదార
దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను కేంద్రం వెంటనే నిలిపేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి ఖమ్మం జిల్లా నాయకుడు ఎం.గిరి అన్నారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్ల, చిన్నబీరవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చౌక ధరల దుకాణాల ద్వారా మంగళవారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తాసీల్దార్ అనిశెట్టి పుర్ణచందర్ ప్రారంభించారు.