గర్భిణీలు పోషకాహారం తీసుకోవడంతో పాటు ప్రతీ నెల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మ ఇవ్వొచ్చని ఐసీడీఎస్ సూపర్వైజర్ పి.మాలతి కుమారి అన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి ప్
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని పేరేపల్లి గ్రామంలో కొలిచిన వారికి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీగురవమ్మ తల్లీ జాతర ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు ఘనంగా జరుగనుందని ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల శ్రీని
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రజలు సహకరించడం అభినందనీయమని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని రొంపిమళ్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలో గొల్లమందల శ్రీనివాసరావు ప్రోత్సాహంతో విద్యార్థులు కూర్�
గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఖమ్మం జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఆశాలత అన్నారు. మంగళవారం బోనకల్లు గ్రామ పంచాయతీ పరిధిలోనే వన నర్సరీ, స్మశాన వాటిక, డ్రైనేజీ వ్యవస్థతో పాటు పలు అభివృద్ధి ప
మధిర మున్సిపాలిటీలో గల జిలుగుమాడు శ్రీ కోదండ రామ దేవాలయ సిల్వర్ జూబ్లీ బ్రహ్మోత్సవాలను, శ్రీరాముని పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వాహకులు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
దివ్యాంగ చిన్నారులకు ప్రతి బుధవారం నిర్వహించే ఫిజియోథెరపీ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా చింతకాని మండల విద్యాశాఖ అధికారి సలాది రామారావు అన్నారు.
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని మహదేవపురం గ్రామంలో పల్లె దవాఖాన నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ పుతుంభక సుభాష్ తన తల్లిదండ్రులు, స్వర్గీయ పుతుంభక రామ �
ఆయుష్ శాఖలో 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న కాంపౌండర్ లను రెగ్యులర్ చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయుష్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కందుల రాంబాబు కోరారు.
ప్రజా పాలనలో ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని రాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి తిమ్మినేని రామారావు అన్నారు. అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్
పచ్చటి పొలాలు, ప్రశాంతమైన పోలేపల్లి గ్రామాన్ని మరో లగచర్లగా తయారు చేయద్దని అధికారులను రైతు సంఘం నేతలు మాదినేని రమేశ్, బొంతు రాంబాబు తీవ్రంగా హెచ్చరించారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని పోలేపల్లి,
ప్రజా పాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం బోనకల్లు �